Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 17,2024 06:51 am
ఎడ్ల బండిపై వినాయకుడి ఊరేగింపు
జగిత్యాల: జగిత్యాలలోని చైతన్య నగర్లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ యువకులు మట్టి వినాయకుడి ప్రతిష్ఠించి 9 రోజులపాటు విశిష్ట పూజలు చేశారు. యువకులు వాతావరణం కాలుష్యం కాకుండా...
LATEST NEWS Sep 17,2024 06:51 am
ఎడ్ల బండిపై వినాయకుడి ఊరేగింపు
జగిత్యాల: జగిత్యాలలోని చైతన్య నగర్లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ యువకులు మట్టి వినాయకుడి ప్రతిష్ఠించి 9 రోజులపాటు విశిష్ట పూజలు చేశారు. యువకులు వాతావరణం కాలుష్యం కాకుండా...
LATEST NEWS Sep 17,2024 06:51 am
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే
సిపిఎం ఏరియా కమిటీ అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభ పటాన్చెరు శ్రామిక్ భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ...
LATEST NEWS Sep 17,2024 06:51 am
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే
సిపిఎం ఏరియా కమిటీ అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభ పటాన్చెరు శ్రామిక్ భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ...
BIG NEWS Sep 17,2024 06:48 am
రూ.1.87 కోట్లకు లడ్డూ వేలం!
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. రిచ్ మండ్ విల్లాస్...
BIG NEWS Sep 17,2024 06:48 am
రూ.1.87 కోట్లకు లడ్డూ వేలం!
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. రిచ్ మండ్ విల్లాస్...
ASTROLOGY Sep 17,2024 06:00 am
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళుతున్నాడు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్ యాదవ్ తెలిపారు. ...
ASTROLOGY Sep 17,2024 06:00 am
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళుతున్నాడు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్ యాదవ్ తెలిపారు. ...
LATEST NEWS Sep 17,2024 05:51 am
నా రక్తం సలసలా మసులుతుంది
సికింద్రాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ విమోచన జరిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన దేశ భక్తుడు....
LATEST NEWS Sep 17,2024 05:51 am
నా రక్తం సలసలా మసులుతుంది
సికింద్రాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ విమోచన జరిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన దేశ భక్తుడు....
BIG NEWS Sep 17,2024 05:46 am
రికార్డు: బాలాపూర్ లడ్డూ 30,1000
బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలంలో 30 లక్షల వెయ్యి రూపాయలకు.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల...
BIG NEWS Sep 17,2024 05:46 am
రికార్డు: బాలాపూర్ లడ్డూ 30,1000
బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలంలో 30 లక్షల వెయ్యి రూపాయలకు.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల...
LATEST NEWS Sep 16,2024 08:11 pm
ఆశ్చర్యం: కొబ్బరికాయలో 4 చిప్పలు!
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లిలో వింత జరిగింది. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి వద్ద గురుస్వామి మానేరు గంగాధర్ సోమవారం...
LATEST NEWS Sep 16,2024 08:11 pm
ఆశ్చర్యం: కొబ్బరికాయలో 4 చిప్పలు!
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లిలో వింత జరిగింది. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి వద్ద గురుస్వామి మానేరు గంగాధర్ సోమవారం...
LATEST NEWS Sep 16,2024 08:04 pm
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం
ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో...
LATEST NEWS Sep 16,2024 08:04 pm
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం
ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో...
LATEST NEWS Sep 16,2024 06:39 pm
జగిత్యాలలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
జగిత్యాల జిల్లాలో డెంగ్యూతో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 250 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు మృతిచెందడంతో...
LATEST NEWS Sep 16,2024 06:39 pm
జగిత్యాలలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
జగిత్యాల జిల్లాలో డెంగ్యూతో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 250 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు మృతిచెందడంతో...
LATEST NEWS Sep 16,2024 06:39 pm
ఉమ్మడి కరీంనగర్లో పట్టాలెక్కిన వందేభారత్
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం 3...
LATEST NEWS Sep 16,2024 06:39 pm
ఉమ్మడి కరీంనగర్లో పట్టాలెక్కిన వందేభారత్
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం 3...
LATEST NEWS Sep 16,2024 06:21 pm
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై జీవో జారీ
TG: గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభు త్వం జీవో జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నారు. ఈ ఎక్స్గ్రేషియా...
LATEST NEWS Sep 16,2024 06:21 pm
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై జీవో జారీ
TG: గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభు త్వం జీవో జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నారు. ఈ ఎక్స్గ్రేషియా...
LATEST NEWS Sep 16,2024 06:10 pm
వేములవాడలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
వేములవాడ పట్టణంలో నిమజ్జన సరళిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. వేములవాడ పట్టణం, వివిధ...
LATEST NEWS Sep 16,2024 06:10 pm
వేములవాడలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
వేములవాడ పట్టణంలో నిమజ్జన సరళిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. వేములవాడ పట్టణం, వివిధ...
LATEST NEWS Sep 16,2024 06:08 pm
రేపు ప్రజా పాలన దినోత్సవం
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్...
LATEST NEWS Sep 16,2024 06:08 pm
రేపు ప్రజా పాలన దినోత్సవం
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్...
LATEST NEWS Sep 16,2024 06:07 pm
మౌలిక సౌకర్యాలు కల్పించాలి
సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కాలనీని కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా కాలనీ...
LATEST NEWS Sep 16,2024 06:07 pm
మౌలిక సౌకర్యాలు కల్పించాలి
సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కాలనీని కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా కాలనీ...
LATEST NEWS Sep 16,2024 06:06 pm
నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి
వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని...
LATEST NEWS Sep 16,2024 06:06 pm
నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి
వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని...
LATEST NEWS Sep 16,2024 06:04 pm
పేద మహిళలకు చీరలు పంపిణీ
అమలాపురంలో ది చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దొమ్మేటి సాయిబాబా విగ్నేశ్వర స్వామి ఊరేగింపు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి...
LATEST NEWS Sep 16,2024 06:04 pm
పేద మహిళలకు చీరలు పంపిణీ
అమలాపురంలో ది చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దొమ్మేటి సాయిబాబా విగ్నేశ్వర స్వామి ఊరేగింపు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి...
LATEST NEWS Sep 16,2024 06:03 pm
పల్లె ప్రకృతి వనంలో చెట్ల నరికివేత
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దే చెరువు పక్కన గల పల్లె ప్రకృతి వనంలోని చెట్లను అగంతకులు నరుకుతున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా రాష్ట్ర...
LATEST NEWS Sep 16,2024 06:03 pm
పల్లె ప్రకృతి వనంలో చెట్ల నరికివేత
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దే చెరువు పక్కన గల పల్లె ప్రకృతి వనంలోని చెట్లను అగంతకులు నరుకుతున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా రాష్ట్ర...
LATEST NEWS Sep 16,2024 06:01 pm
వినాయక యువమిత్ర మండలి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో శ్రీ వినాయక యువమిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా గణేశునికి, సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన...
LATEST NEWS Sep 16,2024 06:01 pm
వినాయక యువమిత్ర మండలి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో శ్రీ వినాయక యువమిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా గణేశునికి, సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన...
LATEST NEWS Sep 16,2024 05:59 pm
అన్నదాన భవన నిర్మాణానికి విరాళం
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి భీమవరం మండలం తాడేరుకు చెందిన గంటా వెంకట్రావు...
LATEST NEWS Sep 16,2024 05:59 pm
అన్నదాన భవన నిర్మాణానికి విరాళం
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి భీమవరం మండలం తాడేరుకు చెందిన గంటా వెంకట్రావు...
LATEST NEWS Sep 16,2024 05:58 pm
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పట్టణంలోని బివైనగర్లో, MNJ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నామోగ్రామ్ విభాగాన్ని...
LATEST NEWS Sep 16,2024 05:58 pm
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పట్టణంలోని బివైనగర్లో, MNJ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నామోగ్రామ్ విభాగాన్ని...
« Previous
Next »
Showing
19161
to
19180
of
21124
results
‹
1
2
...
956
957
958
959
960
961
962
...
1056
1057
›
⚠️ You are not allowed to copy content or view source