Logo
Download our app
LATEST NEWS   Sep 08,2024 04:02 pm
శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు
వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ...
LATEST NEWS   Sep 08,2024 04:02 pm
శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు
వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ...
LATEST NEWS   Sep 08,2024 01:43 pm
విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ట్రైన్ దారిమళ్ళింపు
భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దారిమళ్లించి దంతెవాడ వరకు గమ్యం కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ - కిరండూల్...
LATEST NEWS   Sep 08,2024 01:43 pm
విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ట్రైన్ దారిమళ్ళింపు
భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దారిమళ్లించి దంతెవాడ వరకు గమ్యం కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ - కిరండూల్...
LATEST NEWS   Sep 08,2024 01:42 pm
అమరవీరుల సంస్మాన సభను జయప్రదం చేయాలి
దుబ్బాక పట్టణంలో ఈ నెల 12న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...
LATEST NEWS   Sep 08,2024 01:42 pm
అమరవీరుల సంస్మాన సభను జయప్రదం చేయాలి
దుబ్బాక పట్టణంలో ఈ నెల 12న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...
LATEST NEWS   Sep 08,2024 01:41 pm
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వేశ్వర్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పీకే విశ్వేశ్వర రెడ్డిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం...
LATEST NEWS   Sep 08,2024 01:41 pm
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వేశ్వర్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పీకే విశ్వేశ్వర రెడ్డిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం...
LATEST NEWS   Sep 08,2024 01:40 pm
గర్భం దాల్చిన మైనర్ బాలిక.. ముగ్గురు అరెస్టు
సిద్దిపేట జిల్లాలో 9వ తరగతి చదువుతున్న బాలికను గర్భవతికి కారణమైన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ఏసిపి మధు తెలిపారు. దుబ్బాక మండలానికి చెందిన బాలికను మాయమాటలతో...
LATEST NEWS   Sep 08,2024 01:40 pm
గర్భం దాల్చిన మైనర్ బాలిక.. ముగ్గురు అరెస్టు
సిద్దిపేట జిల్లాలో 9వ తరగతి చదువుతున్న బాలికను గర్భవతికి కారణమైన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ఏసిపి మధు తెలిపారు. దుబ్బాక మండలానికి చెందిన బాలికను మాయమాటలతో...
LATEST NEWS   Sep 08,2024 01:39 pm
బూర్జలో ఎమ్మెల్యే పర్యటన
ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ ఆదివారం బూర్జ మండల కేంద్రంలో సాధారణ సర్వ సభ్య సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా బెంతి ఒరియాయూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి...
LATEST NEWS   Sep 08,2024 01:39 pm
బూర్జలో ఎమ్మెల్యే పర్యటన
ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ ఆదివారం బూర్జ మండల కేంద్రంలో సాధారణ సర్వ సభ్య సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా బెంతి ఒరియాయూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి...
LATEST NEWS   Sep 08,2024 01:38 pm
నాగావళీ నదీ ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
బూర్జ మండలం బూర్జ వద్ద నాగావళి నదీ ప్రవాహాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండు...
LATEST NEWS   Sep 08,2024 01:38 pm
నాగావళీ నదీ ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
బూర్జ మండలం బూర్జ వద్ద నాగావళి నదీ ప్రవాహాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పరిశీలించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, మరో రెండు...
LATEST NEWS   Sep 08,2024 01:38 pm
జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణి
హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అర్హత ఉన్న ప్రతి...
LATEST NEWS   Sep 08,2024 01:38 pm
జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణి
హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అర్హత ఉన్న ప్రతి...
LATEST NEWS   Sep 08,2024 12:22 pm
పిసిసి అధ్యక్షుడిని కలిసిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను తూప్రాన్ ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈరోజు నాయకులు పెంటా గౌడ్,...
LATEST NEWS   Sep 08,2024 12:22 pm
పిసిసి అధ్యక్షుడిని కలిసిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను తూప్రాన్ ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈరోజు నాయకులు పెంటా గౌడ్,...
LATEST NEWS   Sep 08,2024 12:21 pm
జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు చేయించాలి
అయినవిల్లి మండలంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సమావేశం ఆదివారం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర నేత...
LATEST NEWS   Sep 08,2024 12:21 pm
జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు చేయించాలి
అయినవిల్లి మండలంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సమావేశం ఆదివారం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర నేత...
LATEST NEWS   Sep 08,2024 12:20 pm
గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు
గణేష్ నవరాత్రోత్సవల్లో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో అంగడి బజార్ భక్త మండలి ఆధ్వర్యంలో పూజలకు కొలువుదీరిన గణనాధుని మండపంలో ఆదివారం రోజున కుంకుమ...
LATEST NEWS   Sep 08,2024 12:20 pm
గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు
గణేష్ నవరాత్రోత్సవల్లో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో అంగడి బజార్ భక్త మండలి ఆధ్వర్యంలో పూజలకు కొలువుదీరిన గణనాధుని మండపంలో ఆదివారం రోజున కుంకుమ...
LATEST NEWS   Sep 08,2024 10:45 am
కేంద్రం అండగా ఉంటుంది: కిషన్ రెడ్డి
TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు...
LATEST NEWS   Sep 08,2024 10:45 am
కేంద్రం అండగా ఉంటుంది: కిషన్ రెడ్డి
TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు...
BIG NEWS   Sep 08,2024 09:16 am
కాంగ్రెస్ నేతల 2 నెలల జీతం విరాళం
TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని...
BIG NEWS   Sep 08,2024 09:16 am
కాంగ్రెస్ నేతల 2 నెలల జీతం విరాళం
TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని...
LATEST NEWS   Sep 08,2024 07:40 am
అరకు: అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహణ
అరకులోయలో ఐసిడిఎస్ పిఓ శారద మరియు ఎంపీడీఓ వెంకటేశ్ ఆద్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిఓ, ఎంపిడిఓ లు మాట్లాడుతూ.....
LATEST NEWS   Sep 08,2024 07:40 am
అరకు: అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహణ
అరకులోయలో ఐసిడిఎస్ పిఓ శారద మరియు ఎంపీడీఓ వెంకటేశ్ ఆద్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిఓ, ఎంపిడిఓ లు మాట్లాడుతూ.....
LATEST NEWS   Sep 08,2024 07:38 am
డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం
వనమహోత్సవ కార్యక్రమంలో బాగంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్, అధ్యాపకులు, విద్యార్ధులు సుమారు 150 మొక్కలను...
LATEST NEWS   Sep 08,2024 07:38 am
డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం
వనమహోత్సవ కార్యక్రమంలో బాగంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్, అధ్యాపకులు, విద్యార్ధులు సుమారు 150 మొక్కలను...
LATEST NEWS   Sep 08,2024 07:38 am
అరకు: భారీ వర్షాలకు మూతపడిన పలు పర్యాటక ప్రాంతాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఐటీడీఏ పిఓ అభిషేక్ ఆదేశాల మేరకు అరకులోయ, డుంబ్రిగూడ మండలాల్లోని పర్యాటక...
LATEST NEWS   Sep 08,2024 07:38 am
అరకు: భారీ వర్షాలకు మూతపడిన పలు పర్యాటక ప్రాంతాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఐటీడీఏ పిఓ అభిషేక్ ఆదేశాల మేరకు అరకులోయ, డుంబ్రిగూడ మండలాల్లోని పర్యాటక...
LATEST NEWS   Sep 08,2024 06:54 am
అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించవద్దని, మండపాల వద్ద...
LATEST NEWS   Sep 08,2024 06:54 am
అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించవద్దని, మండపాల వద్ద...
LATEST NEWS   Sep 08,2024 06:54 am
వరద బాధితులకు రూ.600 సాయం
ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఏపీ సీఎం సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ...
LATEST NEWS   Sep 08,2024 06:54 am
వరద బాధితులకు రూ.600 సాయం
ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఏపీ సీఎం సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ...
LATEST NEWS   Sep 08,2024 06:37 am
తాళం వేసిన ఇంట్లో చోరీ
KMR: ఇంటికి తాళం వేసినా ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. లచ్చపేట గ్రామానికి చెందిన దేవలక్ష్మి తన ఇంటికి తాళం వేసి...
LATEST NEWS   Sep 08,2024 06:37 am
తాళం వేసిన ఇంట్లో చోరీ
KMR: ఇంటికి తాళం వేసినా ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. లచ్చపేట గ్రామానికి చెందిన దేవలక్ష్మి తన ఇంటికి తాళం వేసి...
LATEST NEWS   Sep 08,2024 06:36 am
వరద నీటిలో డబుల్ బెడ్ రూమ్
KMR: భారీ వర్షాలకు భిక్నూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు నీట మునిగాయి. అందులో నివసిస్తున్న 32 మందిని పోలీస్ లు...
LATEST NEWS   Sep 08,2024 06:36 am
వరద నీటిలో డబుల్ బెడ్ రూమ్
KMR: భారీ వర్షాలకు భిక్నూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు నీట మునిగాయి. అందులో నివసిస్తున్న 32 మందిని పోలీస్ లు...
⚠️ You are not allowed to copy content or view source