Logo
Download our app
LATEST NEWS   Aug 15,2026 01:15 am
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 15,2026 01:15 am
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:38 am
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు...
LATEST NEWS   Aug 15,2026 12:38 am
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
LATEST NEWS   Aug 14,2026 11:56 pm
బీజేపీ క్షమాపణ చెప్పాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం...
LATEST NEWS   Aug 14,2026 11:56 pm
బీజేపీ క్షమాపణ చెప్పాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం...
LATEST NEWS   Aug 14,2026 11:54 pm
సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో...
LATEST NEWS   Aug 14,2026 11:54 pm
సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో...
LATEST NEWS   Aug 14,2026 11:52 pm
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
నిజాయితీగా ఉంటూ అభివృద్ధి చేసే వారికి ప్రజల సహకారం ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి...
LATEST NEWS   Aug 14,2026 11:52 pm
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
నిజాయితీగా ఉంటూ అభివృద్ధి చేసే వారికి ప్రజల సహకారం ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి...
LATEST NEWS   Aug 14,2026 11:51 pm
యువత మార్గదర్శకంలో ముందుండాలి
కథలాపూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ సెలక్షన్ ను సర్పంచ్ శేఖర్ ప్రారంభించారు. యువత అందరికీ మార్గదర్శకంగా ఉండాలని, అతి తక్కువ ధరలో బట్టలు అందుబాటులో ఉన్నవని...
LATEST NEWS   Aug 14,2026 11:51 pm
యువత మార్గదర్శకంలో ముందుండాలి
కథలాపూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ సెలక్షన్ ను సర్పంచ్ శేఖర్ ప్రారంభించారు. యువత అందరికీ మార్గదర్శకంగా ఉండాలని, అతి తక్కువ ధరలో బట్టలు అందుబాటులో ఉన్నవని...
LATEST NEWS   Aug 14,2026 11:50 pm
ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్
కరీంనగర్ నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆయన స్థానిక ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి నాణ్యతలో...
LATEST NEWS   Aug 14,2026 11:50 pm
ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్
కరీంనగర్ నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆయన స్థానిక ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి నాణ్యతలో...
LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....
LATEST NEWS   Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....
LATEST NEWS   Aug 14,2026 03:13 pm
అర్థరాత్రి వెలిగొండ టన్నెల్ లోకి మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల రామానాయుడు చాలా కమిట్మెంట్ తో ముందుకెళుతూ ఉంటారు. తాజాగా ఆయన వెలిగొండ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్స్ లోకి వెళ్లారు...
LATEST NEWS   Aug 14,2026 03:13 pm
అర్థరాత్రి వెలిగొండ టన్నెల్ లోకి మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల రామానాయుడు చాలా కమిట్మెంట్ తో ముందుకెళుతూ ఉంటారు. తాజాగా ఆయన వెలిగొండ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్స్ లోకి వెళ్లారు...
LATEST NEWS   Aug 14,2026 03:10 pm
అమరావతిలో ఇక ఫుల్ సేఫ్టీ
రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఏపీలో అధునాతన అగ్నిమాపక వాహనాలు ప్రారంభం అయ్యాయి. వాహనాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సీడ్ యాక్సెస్ రోడ్‍లో...
LATEST NEWS   Aug 14,2026 03:10 pm
అమరావతిలో ఇక ఫుల్ సేఫ్టీ
రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఏపీలో అధునాతన అగ్నిమాపక వాహనాలు ప్రారంభం అయ్యాయి. వాహనాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సీడ్ యాక్సెస్ రోడ్‍లో...
LATEST NEWS   Aug 14,2026 03:02 pm
సుప్రీంకోర్టులో ఆళ్ళ పిటిషన్ డిస్మిస్
రాజధాని అమరావతి విషయంలో జగన్ కి మరో షాక్ తగిలింది. అమరావతి అసైన్‍మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్‍పై పిటిషన్ కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే,...
LATEST NEWS   Aug 14,2026 03:02 pm
సుప్రీంకోర్టులో ఆళ్ళ పిటిషన్ డిస్మిస్
రాజధాని అమరావతి విషయంలో జగన్ కి మరో షాక్ తగిలింది. అమరావతి అసైన్‍మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్‍పై పిటిషన్ కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే,...
BIG NEWS   Aug 14,2026 02:58 pm
‘అమరావతి’ కోసం చంద్రబాబు తపన
అమరావతి రాజధాని నిర్మాణం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టులు ముజీబ్ మాషల్, హరికుమార్ లు ఇటీవల అమరావతిని సందర్శించారు....
BIG NEWS   Aug 14,2026 02:58 pm
‘అమరావతి’ కోసం చంద్రబాబు తపన
అమరావతి రాజధాని నిర్మాణం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టులు ముజీబ్ మాషల్, హరికుమార్ లు ఇటీవల అమరావతిని సందర్శించారు....
LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
⚠️ You are not allowed to copy content or view source