Logo
Download our app
LATEST NEWS   Sep 18,2024 06:28 am
దుకాణాల తొలగింపుతో బాధితుల గగ్గోలు
డుంబ్రిగుడలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుంటసీమ రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా తమను ఆదుకున్న దుకాణాలను తొలగించడంతో...
LATEST NEWS   Sep 18,2024 06:28 am
దుకాణాల తొలగింపుతో బాధితుల గగ్గోలు
డుంబ్రిగుడలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుంటసీమ రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా తమను ఆదుకున్న దుకాణాలను తొలగించడంతో...
LATEST NEWS   Sep 18,2024 06:27 am
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై రాజేందర్ దాడులు...
LATEST NEWS   Sep 18,2024 06:27 am
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై రాజేందర్ దాడులు...
LATEST NEWS   Sep 18,2024 06:27 am
తునిలో మహిళపై లైంగిక వేధింపులు
తునిలోని సీతారాంపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో మంగళవారం లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ బాబు తెలిపారు. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని...
LATEST NEWS   Sep 18,2024 06:27 am
తునిలో మహిళపై లైంగిక వేధింపులు
తునిలోని సీతారాంపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో మంగళవారం లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ బాబు తెలిపారు. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని...
LATEST NEWS   Sep 18,2024 06:26 am
HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను...
LATEST NEWS   Sep 18,2024 06:26 am
HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను...
LATEST NEWS   Sep 18,2024 06:25 am
గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నదిలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. వంతెన మీద నుంచి భారీ క్రేనుల ద్వారా గణేష్ విగ్రహాలను...
LATEST NEWS   Sep 18,2024 06:25 am
గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నదిలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. వంతెన మీద నుంచి భారీ క్రేనుల ద్వారా గణేష్ విగ్రహాలను...
LATEST NEWS   Sep 18,2024 06:25 am
శోభాయాత్రను పరిశీలించిన సీపీ
మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. డిసిపి ఏ. భాస్కర్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్ర...
LATEST NEWS   Sep 18,2024 06:25 am
శోభాయాత్రను పరిశీలించిన సీపీ
మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. డిసిపి ఏ. భాస్కర్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్ర...
LATEST NEWS   Sep 18,2024 06:24 am
గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర
అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది...
LATEST NEWS   Sep 18,2024 06:24 am
గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర
అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది...
LATEST NEWS   Sep 18,2024 06:24 am
అమరులకు మంత్రిదామోదర నివాళులు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల...
LATEST NEWS   Sep 18,2024 06:24 am
అమరులకు మంత్రిదామోదర నివాళులు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల...
LATEST NEWS   Sep 18,2024 06:21 am
సంగారెడ్డి: గణనాధుల నిమజ్జనం ప్రశాంతం
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఐజి సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాట్ల‌ను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని...
LATEST NEWS   Sep 18,2024 06:21 am
సంగారెడ్డి: గణనాధుల నిమజ్జనం ప్రశాంతం
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఐజి సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాట్ల‌ను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని...
LATEST NEWS   Sep 18,2024 06:18 am
గ్రామాల మ‌ధ్య‌ రాకపోకలు నిలిపివేత
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ మీదుగా రాయికోడు ప్రధాన కూడలి వద్దకు వెళ్లే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను అటు వైపుగా వెళ్లకుండా...
LATEST NEWS   Sep 18,2024 06:18 am
గ్రామాల మ‌ధ్య‌ రాకపోకలు నిలిపివేత
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ మీదుగా రాయికోడు ప్రధాన కూడలి వద్దకు వెళ్లే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను అటు వైపుగా వెళ్లకుండా...
LATEST NEWS   Sep 18,2024 06:17 am
నిమజ్జనంను పర్యవేక్షించిన కలెక్టర్
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న తీరును,జిల్లా కలెక్టర్ క్రాంతి,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్...
LATEST NEWS   Sep 18,2024 06:17 am
నిమజ్జనంను పర్యవేక్షించిన కలెక్టర్
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న తీరును,జిల్లా కలెక్టర్ క్రాంతి,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్...
LATEST NEWS   Sep 18,2024 06:15 am
బైకుపై ఎస్పీ భద్రత ఏర్పాట్ల ప‌రిశీల‌న‌
జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిమజ్జన సరళిని క్షేత్రస్థాయిలో మంగళవారం...
LATEST NEWS   Sep 18,2024 06:15 am
బైకుపై ఎస్పీ భద్రత ఏర్పాట్ల ప‌రిశీల‌న‌
జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిమజ్జన సరళిని క్షేత్రస్థాయిలో మంగళవారం...
LATEST NEWS   Sep 18,2024 05:59 am
రేషన్‌కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలి
కొత్త రేషన్ కార్డుల ఆదాయ పరిమితిపై ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పట్టణ, గ్రామీణం అన్నిచోట్ల ఒకే విధంగా రూ.2...
LATEST NEWS   Sep 18,2024 05:59 am
రేషన్‌కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలి
కొత్త రేషన్ కార్డుల ఆదాయ పరిమితిపై ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పట్టణ, గ్రామీణం అన్నిచోట్ల ఒకే విధంగా రూ.2...
LATEST NEWS   Sep 18,2024 05:52 am
ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్‌ ర్యాలీలో ప్రసంగిస్తూ.. త్వరలో ప్రధాని మోడీని కలుస్తానని చెప్పారు. అయితే ర్యాలీలో భారత్ వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు.....
LATEST NEWS   Sep 18,2024 05:52 am
ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్‌ ర్యాలీలో ప్రసంగిస్తూ.. త్వరలో ప్రధాని మోడీని కలుస్తానని చెప్పారు. అయితే ర్యాలీలో భారత్ వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు.....
LATEST NEWS   Sep 17,2024 06:47 pm
ఘ‌నంగా ప్రజా పాలన దినోత్సవం
కోరుట్ల‌: ప్రాథమిక పాఠశాల ఎస్సారెస్పీ క్యాంప్ గడి స్కూల్‌లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. పెత్తందారి భూస్వామ్య వ్యవస్థకు...
LATEST NEWS   Sep 17,2024 06:47 pm
ఘ‌నంగా ప్రజా పాలన దినోత్సవం
కోరుట్ల‌: ప్రాథమిక పాఠశాల ఎస్సారెస్పీ క్యాంప్ గడి స్కూల్‌లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. పెత్తందారి భూస్వామ్య వ్యవస్థకు...
LATEST NEWS   Sep 17,2024 06:10 pm
తప్పుల తడకగా ఓటరు జాబితా
మల్యాల మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటరు జాబితాను పరిశీలిస్తే గతంలో మాదిరిగానే తప్పుల తడకగా ఉంది. మల్యాల పరిధిలో 9800 ఓట్లున్నట్లు అధికారులు జాబితాను విడుదల...
LATEST NEWS   Sep 17,2024 06:10 pm
తప్పుల తడకగా ఓటరు జాబితా
మల్యాల మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటరు జాబితాను పరిశీలిస్తే గతంలో మాదిరిగానే తప్పుల తడకగా ఉంది. మల్యాల పరిధిలో 9800 ఓట్లున్నట్లు అధికారులు జాబితాను విడుదల...
LATEST NEWS   Sep 17,2024 06:09 pm
గణపయ్య వద్ద మహిళకు పూనకం
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మండపం వద్ద సోమవారం నాగు పాము మండపంలోనికి వచ్చి...
LATEST NEWS   Sep 17,2024 06:09 pm
గణపయ్య వద్ద మహిళకు పూనకం
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ ధర్మశాల వద్ద త్రిషుల్ యూత్ వారి 40 అడుగుల మహా గణపతి మండపం వద్ద సోమవారం నాగు పాము మండపంలోనికి వచ్చి...
BIG NEWS   Sep 17,2024 06:09 pm
కొనసాగుతోన్న గణనాథుల నిమజ్జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే వుంది. మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు GHMC అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్...
BIG NEWS   Sep 17,2024 06:09 pm
కొనసాగుతోన్న గణనాథుల నిమజ్జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే వుంది. మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు GHMC అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్...
LATEST NEWS   Sep 17,2024 05:26 pm
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు...
LATEST NEWS   Sep 17,2024 05:26 pm
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు...
LATEST NEWS   Sep 17,2024 05:25 pm
అల్పాహారంలో లక్క పురుగులు
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం జగిత్యాల ఎంసీహెచ్లో కలకలం రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో...
LATEST NEWS   Sep 17,2024 05:25 pm
అల్పాహారంలో లక్క పురుగులు
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం జగిత్యాల ఎంసీహెచ్లో కలకలం రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో...
⚠️ You are not allowed to copy content or view source