Logo
Download our app
LATEST NEWS   Jul 03,2025 04:23 am
ఏసీబీ విచార‌ణ‌కు IAS అరవింద్ కుమార్‌
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ కేసులో సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను నేడు ఏసీబీ విచారణకు హాజ‌రుకానున్నారు. రూ.54.88 కోట్ల అవినీతి ఆరోపణలపై ఆయన నాలుగోసారి...
LATEST NEWS   Jul 03,2025 04:23 am
ఏసీబీ విచార‌ణ‌కు IAS అరవింద్ కుమార్‌
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ కేసులో సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను నేడు ఏసీబీ విచారణకు హాజ‌రుకానున్నారు. రూ.54.88 కోట్ల అవినీతి ఆరోపణలపై ఆయన నాలుగోసారి...
LATEST NEWS   Jul 03,2025 04:21 am
నేడు హైదరాబాద్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విదేశీ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. యూకే, యూఎస్‌లలో జరిగిన ఈ పర్యటనల్లో ఆయన ఇండియా వీక్ 2025లో...
LATEST NEWS   Jul 03,2025 04:21 am
నేడు హైదరాబాద్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విదేశీ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. యూకే, యూఎస్‌లలో జరిగిన ఈ పర్యటనల్లో ఆయన ఇండియా వీక్ 2025లో...
LATEST NEWS   Jul 03,2025 04:18 am
ఫిలిప్పీన్స్‌లో కామారెడ్డి విద్యార్థి మృతి
కామారెడ్డి జిల్లా కుర్లెం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి వడ్ల యోగి (25) ఫిలిప్పీన్స్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యోగి,...
LATEST NEWS   Jul 03,2025 04:18 am
ఫిలిప్పీన్స్‌లో కామారెడ్డి విద్యార్థి మృతి
కామారెడ్డి జిల్లా కుర్లెం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి వడ్ల యోగి (25) ఫిలిప్పీన్స్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యోగి,...
LATEST NEWS   Jul 03,2025 04:17 am
సిగాచి ఫ్యాక్ట‌రీకి నేడు నిపుణుల కమిటీ
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. నేడు నిపుణుల కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఘటనా...
LATEST NEWS   Jul 03,2025 04:17 am
సిగాచి ఫ్యాక్ట‌రీకి నేడు నిపుణుల కమిటీ
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. నేడు నిపుణుల కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఘటనా...
LATEST NEWS   Jul 03,2025 03:41 am
నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణులందరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని,...
LATEST NEWS   Jul 03,2025 03:41 am
నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణులందరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని,...
LATEST NEWS   Jul 03,2025 03:40 am
తిమ్మరాజుపల్లిలో చంద్రబాబు టూర్‌.. సమస్యలు స్పాట్‌లోనే పరిష్కారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లిలో ఇంటింటి పర్యటన చేశారు. నాలుగు గంటలపాటు గ్రామస్థులతో మమేకమై, వారి సమస్యలను విని, స్పాట్‌లోనే పరిష్కారాలు సూచించారు....
LATEST NEWS   Jul 03,2025 03:40 am
తిమ్మరాజుపల్లిలో చంద్రబాబు టూర్‌.. సమస్యలు స్పాట్‌లోనే పరిష్కారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లిలో ఇంటింటి పర్యటన చేశారు. నాలుగు గంటలపాటు గ్రామస్థులతో మమేకమై, వారి సమస్యలను విని, స్పాట్‌లోనే పరిష్కారాలు సూచించారు....
LATEST NEWS   Jul 03,2025 03:32 am
మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత,...
LATEST NEWS   Jul 03,2025 03:32 am
మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత,...
LATEST NEWS   Jul 03,2025 03:01 am
ఆల‌యాల అభివృద్దికి రూ.50 కోట్లు
కుప్పం రైతుల‌కు మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్టు నిర్మిస్తామ‌న్నారు. ఆల‌యాల అభివృద్ది కోసం రూ. 50...
LATEST NEWS   Jul 03,2025 03:01 am
ఆల‌యాల అభివృద్దికి రూ.50 కోట్లు
కుప్పం రైతుల‌కు మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్టు నిర్మిస్తామ‌న్నారు. ఆల‌యాల అభివృద్ది కోసం రూ. 50...
LATEST NEWS   Jul 03,2025 02:07 am
కేంద్రం తీరుపై విజయశాంతి ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సందర్శనల్లో ప్రధాని,...
LATEST NEWS   Jul 03,2025 02:07 am
కేంద్రం తీరుపై విజయశాంతి ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సందర్శనల్లో ప్రధాని,...
SPORTS   Jul 03,2025 12:16 am
గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41...
SPORTS   Jul 03,2025 12:16 am
గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41...
LATEST NEWS   Jul 02,2025 09:54 pm
కొండా సురేఖ రాజీనామా చేయాలి
మంత్రి కొండా సురేఖ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేందర్. గ‌త ఎన్నిక‌ల్లో రూ. 70 కోట్లు ఖ‌ర్చు...
LATEST NEWS   Jul 02,2025 09:54 pm
కొండా సురేఖ రాజీనామా చేయాలి
మంత్రి కొండా సురేఖ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేందర్. గ‌త ఎన్నిక‌ల్లో రూ. 70 కోట్లు ఖ‌ర్చు...
LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
LATEST NEWS   Jul 02,2025 06:12 pm
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగం: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.3890 కోట్లతో హంద్రినీవా పనులు...
LATEST NEWS   Jul 02,2025 06:12 pm
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగం: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.3890 కోట్లతో హంద్రినీవా పనులు...
LATEST NEWS   Jul 02,2025 04:58 pm
వంశీ అరెస్ట్ వ‌ల్ల ఏం సాధించారు.?
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసి శున‌కానందం పొందుతున్నారంటూ మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేసి...
LATEST NEWS   Jul 02,2025 04:58 pm
వంశీ అరెస్ట్ వ‌ల్ల ఏం సాధించారు.?
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసి శున‌కానందం పొందుతున్నారంటూ మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేసి...
LATEST NEWS   Jul 02,2025 04:36 pm
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లం: బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ...
LATEST NEWS   Jul 02,2025 04:36 pm
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లం: బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ...
⚠️ You are not allowed to copy content or view source