ఇంగ్లండ్తో రెండో టెస్టు: భారత్ 98/2
NEWS Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31) వికెట్లు కోల్పోగా, బ్రైడన్ కార్స్ ఇంగ్లండ్కు కీలక విజయాన్ని అందించాడు. శుభమన్ గిల్ (1*)తో జైస్వాల్ క్రీజులో ఉన్నాడు.