Logo
Download our app
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
NEWS   Jul 02,2025 08:40 pm
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని యాప్ లో నమోదు చేశారు. తల్లికి వందనం, గ్యాస్ డబ్బులు అందాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 03:28 pm
జ‌గ‌న్ ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తాడేప‌ల్లిగూడెంలో మాజీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. త‌న‌పై 11 కేసులు న‌మోదు చేసింది....
LATEST NEWS   Jul 03,2025 03:28 pm
జ‌గ‌న్ ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ తాడేప‌ల్లిగూడెంలో మాజీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. త‌న‌పై 11 కేసులు న‌మోదు చేసింది....
LATEST NEWS   Jul 03,2025 03:25 pm
తిరుప‌తి అగ్ని ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశం
తిరుప‌తిలోని శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌య స‌మీపంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న స్థ‌లాన్ని మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష సంద‌ర్శించారు. షాపు ద‌గ్ధం కావ‌డం ప‌ట్ల విచారం...
LATEST NEWS   Jul 03,2025 03:25 pm
తిరుప‌తి అగ్ని ప్ర‌మాదంపై విచార‌ణ‌కు ఆదేశం
తిరుప‌తిలోని శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌య స‌మీపంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న స్థ‌లాన్ని మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష సంద‌ర్శించారు. షాపు ద‌గ్ధం కావ‌డం ప‌ట్ల విచారం...
LATEST NEWS   Jul 03,2025 02:42 pm
ఏరియా ఆస్ప‌త్రుల్లో టాటా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ - సీఎం
టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. కుప్పం ఏరియా ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన...
LATEST NEWS   Jul 03,2025 02:42 pm
ఏరియా ఆస్ప‌త్రుల్లో టాటా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ - సీఎం
టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు. కుప్పం ఏరియా ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన...
⚠️ You are not allowed to copy content or view source