నేడు హైదరాబాద్కు కేటీఆర్
NEWS Jul 03,2025 04:21 am
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విదేశీ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్కు చేరుకోనున్నారు. యూకే, యూఎస్లలో జరిగిన ఈ పర్యటనల్లో ఆయన ఇండియా వీక్ 2025లో కీలక ఉపన్యాసం ఇచ్చారు, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారైలతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి, ఆవిష్కరణలపై చర్చించారు.