Logo
Download our app
గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
NEWS   Jul 03,2025 12:16 am
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41 పరుగులతో రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నాడు. కరుణ్ నాయర్ 31, పంత్ 25 పరుగులతో రాణించగా, రాహుల్ (2), నితీష్ కుమార్ రెడ్డి(1) నిరాశ పరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2, బషీర్, స్టోక్స్, కార్స్ తలో వికెట్ తీశారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 09:29 am
సిగాచి పరిశ్రమ రెస్క్యూ: నిపుణుల కమిటీ సందర్శన
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. నేడు నిపుణుల కమిటీ ప్రమాద...
LATEST NEWS   Jul 03,2025 09:29 am
సిగాచి పరిశ్రమ రెస్క్యూ: నిపుణుల కమిటీ సందర్శన
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. నేడు నిపుణుల కమిటీ ప్రమాద...
LATEST NEWS   Jul 03,2025 09:17 am
విదేశీ పర్యటన ముగించి హైదరాబాద్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) విదేశీ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. యూకే, యూఎస్‌లలో జరిగిన ఈ పర్యటనలో ఆయన ఇండియా వీక్...
LATEST NEWS   Jul 03,2025 09:17 am
విదేశీ పర్యటన ముగించి హైదరాబాద్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) విదేశీ పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. యూకే, యూఎస్‌లలో జరిగిన ఈ పర్యటనలో ఆయన ఇండియా వీక్...
LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
⚠️ You are not allowed to copy content or view source