Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 01,2025 09:43 am
ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలి
ఇండియా - పాక్ మధ్య యుద్దాన్ని ఆపినందుకు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు వైట్ హౌస్...
LATEST NEWS Aug 01,2025 09:43 am
ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలి
ఇండియా - పాక్ మధ్య యుద్దాన్ని ఆపినందుకు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు వైట్ హౌస్...
LATEST NEWS Aug 01,2025 09:43 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు
తిరుమల శ్రీవారిని 66 వేల 149 భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 429 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Aug 01,2025 09:43 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు
తిరుమల శ్రీవారిని 66 వేల 149 భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 429 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ....
LATEST NEWS Aug 01,2025 09:36 am
కడపః జమ్మలమడుగులో నేడు చంద్రబాబు టూర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, గండికోటలో అభివృద్ధి...
LATEST NEWS Aug 01,2025 09:36 am
కడపః జమ్మలమడుగులో నేడు చంద్రబాబు టూర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, గండికోటలో అభివృద్ధి...
LATEST NEWS Aug 01,2025 09:34 am
దేశవ్యాప్తంగా రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసి నుంచి పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతగా రూ.20,500 కోట్ల నిధులను 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో...
LATEST NEWS Aug 01,2025 09:34 am
దేశవ్యాప్తంగా రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసి నుంచి పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతగా రూ.20,500 కోట్ల నిధులను 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో...
LATEST NEWS Aug 01,2025 09:31 am
వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పీఎం-కిసాన్ పథకం 20వ...
LATEST NEWS Aug 01,2025 09:31 am
వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.2200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పీఎం-కిసాన్ పథకం 20వ...
LATEST NEWS Aug 01,2025 09:18 am
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసానికి సంబంధించిన కేసులో చర్యలకు...
LATEST NEWS Aug 01,2025 09:18 am
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసానికి సంబంధించిన కేసులో చర్యలకు...
LATEST NEWS Aug 01,2025 09:16 am
ఐదో టెస్టు.. బ్యాటింగ్లో తడబడ్డ భారత్.. ఆదుకున్న కరుణ్
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 6...
LATEST NEWS Aug 01,2025 09:16 am
ఐదో టెస్టు.. బ్యాటింగ్లో తడబడ్డ భారత్.. ఆదుకున్న కరుణ్
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 6...
LATEST NEWS Aug 01,2025 09:08 am
నేటి ముఖ్యాంశాలు
▪️వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన ▪️దేశవ్యాప్తంగా రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల ▪️లోన్ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ▪️నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్కు...
LATEST NEWS Aug 01,2025 09:08 am
నేటి ముఖ్యాంశాలు
▪️వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన ▪️దేశవ్యాప్తంగా రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల ▪️లోన్ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ▪️నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్కు...
LATEST NEWS Aug 01,2025 09:02 am
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
రూ.17 వేల కోట్ల రుణం తీసుకుని మోసగించిన కేసులో అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఆగస్టు 5న విచారణకు హాజరు...
LATEST NEWS Aug 01,2025 09:02 am
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
రూ.17 వేల కోట్ల రుణం తీసుకుని మోసగించిన కేసులో అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఆగస్టు 5న విచారణకు హాజరు...
LATEST NEWS Aug 01,2025 09:00 am
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
భారతీయ గ్యాస్ కంపెనీలు ఖుష్ కబర్ చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించేలా ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల...
LATEST NEWS Aug 01,2025 09:00 am
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
భారతీయ గ్యాస్ కంపెనీలు ఖుష్ కబర్ చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించేలా ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల...
LATEST NEWS Aug 01,2025 08:07 am
బిఎస్ఎన్ఎల్ రూపాయికే ఫ్రీడం ప్లాన్
బీఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన చేసింది. సరికొత్తగా ఫ్రీడం ప్లాన్ ప్రకటించింది. కేవలం ఒకే ఒక్క రూపాయితో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2...
LATEST NEWS Aug 01,2025 08:07 am
బిఎస్ఎన్ఎల్ రూపాయికే ఫ్రీడం ప్లాన్
బీఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన చేసింది. సరికొత్తగా ఫ్రీడం ప్లాన్ ప్రకటించింది. కేవలం ఒకే ఒక్క రూపాయితో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2...
LATEST NEWS Aug 01,2025 07:48 am
సుప్రీం తీర్పుపై స్పీకర్ కామెంట్స్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. దీనిపై స్పందిం చిన స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు....
LATEST NEWS Aug 01,2025 07:48 am
సుప్రీం తీర్పుపై స్పీకర్ కామెంట్స్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. దీనిపై స్పందిం చిన స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు....
LATEST NEWS Aug 01,2025 07:45 am
మోహన్ బాబు, విష్ణులకు కోర్టులో ఊరట
సినీ నటులు మోహన్ బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం...
LATEST NEWS Aug 01,2025 07:45 am
మోహన్ బాబు, విష్ణులకు కోర్టులో ఊరట
సినీ నటులు మోహన్ బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం...
LATEST NEWS Aug 01,2025 07:25 am
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనమేల..?
మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు ఎంపీ రాహుల్ గాంధీపై. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం...
LATEST NEWS Aug 01,2025 07:25 am
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనమేల..?
మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు ఎంపీ రాహుల్ గాంధీపై. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం...
LATEST NEWS Aug 01,2025 07:20 am
సిగాచి ప్రమాదంపై ప్రభుత్వానికి నోటీస్
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందుకు సంబంధించి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది....
LATEST NEWS Aug 01,2025 07:20 am
సిగాచి ప్రమాదంపై ప్రభుత్వానికి నోటీస్
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందుకు సంబంధించి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది....
LATEST NEWS Jul 31,2025 08:30 pm
కాళేశ్వరం ఎందుకు కట్టారు..?
మంత్రి నారా లోకేష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టారంటూ ప్రశ్నించచారు. రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా అంటూ నిలదీశారు.సముద్రంలోకి వెళ్లే మిగులు...
LATEST NEWS Jul 31,2025 08:30 pm
కాళేశ్వరం ఎందుకు కట్టారు..?
మంత్రి నారా లోకేష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టారంటూ ప్రశ్నించచారు. రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా అంటూ నిలదీశారు.సముద్రంలోకి వెళ్లే మిగులు...
LATEST NEWS Jul 31,2025 08:26 pm
డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ స్కాంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయట పడ్డాయి. సరోగసి పేరిట దంపతులను మోసం...
LATEST NEWS Jul 31,2025 08:26 pm
డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ స్కాంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయట పడ్డాయి. సరోగసి పేరిట దంపతులను మోసం...
LATEST NEWS Jul 31,2025 04:33 pm
ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకులకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి. కోళ్ల ఫారాలు, మూతపడిన...
LATEST NEWS Jul 31,2025 04:33 pm
ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకులకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి. కోళ్ల ఫారాలు, మూతపడిన...
LATEST NEWS Jul 31,2025 03:57 pm
నా పర్యటనలపైనే ఆంక్షలు ఎందుకు..?
మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏ ఒక్కరు బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు....
LATEST NEWS Jul 31,2025 03:57 pm
నా పర్యటనలపైనే ఆంక్షలు ఎందుకు..?
మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏ ఒక్కరు బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు....
LATEST NEWS Jul 31,2025 03:53 pm
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్...
LATEST NEWS Jul 31,2025 03:53 pm
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్...
« Previous
Next »
Showing
4101
to
4120
of
20636
results
‹
1
2
...
203
204
205
206
207
208
209
...
1031
1032
›
⚠️ You are not allowed to copy content or view source