Logo
Download our app
ఎస్‌సీవో సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీ
NEWS   Aug 31,2025 10:00 pm
తియాంజిన్ (చైనా): షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై ఫలప్రదమైన చర్చలు జరగ్గా, 2026 బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు.

Top News


SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...
SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...
LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...
LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...
LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
⚠️ You are not allowed to copy content or view source