Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 05,2025 01:43 pm
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది: ఎమ్మెల్యే పాయం
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు అందించడం ఒక వరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులో విద్యాశాఖ ఆధ్వర్యంలో...
LATEST NEWS Sep 05,2025 01:43 pm
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది: ఎమ్మెల్యే పాయం
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు అందించడం ఒక వరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులో విద్యాశాఖ ఆధ్వర్యంలో...
LATEST NEWS Sep 05,2025 01:43 pm
బాధితులకు సెల్ ఫోన్లను అప్పగించిన పోలీసులు
పినపాక మండలంలో CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు ఈ.బయ్యారం పోలీసులు అందజేశారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది....
LATEST NEWS Sep 05,2025 01:43 pm
బాధితులకు సెల్ ఫోన్లను అప్పగించిన పోలీసులు
పినపాక మండలంలో CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు ఈ.బయ్యారం పోలీసులు అందజేశారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది....
LATEST NEWS Sep 05,2025 01:25 pm
ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది
71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే...
LATEST NEWS Sep 05,2025 01:25 pm
ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది
71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే...
LATEST NEWS Sep 05,2025 01:19 pm
కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయనున్న సీఎం
కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన...
LATEST NEWS Sep 05,2025 01:19 pm
కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయనున్న సీఎం
కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన...
LATEST NEWS Sep 05,2025 10:46 am
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు
కలదర హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఉపాధ్యాయులకు కళాధార చైర్మన్, రాష్ట్ర రైతు నాయకులు గడ్డం భూమరెడ్డి ఉపాధ్యాయులకు సాలువలతో సత్కరం చేశారు,...
LATEST NEWS Sep 05,2025 10:46 am
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు
కలదర హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఉపాధ్యాయులకు కళాధార చైర్మన్, రాష్ట్ర రైతు నాయకులు గడ్డం భూమరెడ్డి ఉపాధ్యాయులకు సాలువలతో సత్కరం చేశారు,...
LATEST NEWS Sep 05,2025 10:46 am
ఇసుక డంపులను సీజ్ చేసిన ఎమ్మార్వో
కథలాపూర్ మండలంలోని బొమ్మేనా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఎమ్మార్వో వినోద్ కుమార్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు...
LATEST NEWS Sep 05,2025 10:46 am
ఇసుక డంపులను సీజ్ చేసిన ఎమ్మార్వో
కథలాపూర్ మండలంలోని బొమ్మేనా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఎమ్మార్వో వినోద్ కుమార్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు...
LATEST NEWS Sep 05,2025 10:45 am
పదోన్నతిపై బ్యాంక్ మేనేజర్ యోగేష్కు సన్మానం
కామారెడ్డి నియోజకవర్గంలోని చిన్న మల్లారెడ్డిలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న యోగేష్ పదోన్నతి పొంది ఆదిలాబాద్కు వెళుతున్న సందర్భంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
LATEST NEWS Sep 05,2025 10:45 am
పదోన్నతిపై బ్యాంక్ మేనేజర్ యోగేష్కు సన్మానం
కామారెడ్డి నియోజకవర్గంలోని చిన్న మల్లారెడ్డిలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న యోగేష్ పదోన్నతి పొంది ఆదిలాబాద్కు వెళుతున్న సందర్భంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
LATEST NEWS Sep 05,2025 10:38 am
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్లో ఘన వేడుక
చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి...
LATEST NEWS Sep 05,2025 10:38 am
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్లో ఘన వేడుక
చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి...
LATEST NEWS Sep 05,2025 10:38 am
లొంగుపర్తి సచివాలయంలో రాజ్మా విత్తనాల పంపిణీ
అనంతగిరి మండలం లొంగుపర్తి సచివాలయం రైతు సేవా కేంద్రంలో రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సచివాలయం వ్యవసాయ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి...
LATEST NEWS Sep 05,2025 10:38 am
లొంగుపర్తి సచివాలయంలో రాజ్మా విత్తనాల పంపిణీ
అనంతగిరి మండలం లొంగుపర్తి సచివాలయం రైతు సేవా కేంద్రంలో రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సచివాలయం వ్యవసాయ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి...
LATEST NEWS Sep 05,2025 10:36 am
బొప్పాయి రైతుల ఆందోళన – వాహనాల నిలిపివేత, గడ్డి దహనం
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డి పల్లె వద్ద ఆగ్రహంతో రగిలిపోయిన...
LATEST NEWS Sep 05,2025 10:36 am
బొప్పాయి రైతుల ఆందోళన – వాహనాల నిలిపివేత, గడ్డి దహనం
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డి పల్లె వద్ద ఆగ్రహంతో రగిలిపోయిన...
LATEST NEWS Sep 05,2025 10:33 am
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల పట్టణంలో గణేశ నిమజ్జనం రెండు రోజుల పాటు శుక్రవారం, శనివారాల్లో జరగనుంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 340 మండపాల్లో తొలి రోజు 120, రెండో రోజు...
LATEST NEWS Sep 05,2025 10:33 am
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల పట్టణంలో గణేశ నిమజ్జనం రెండు రోజుల పాటు శుక్రవారం, శనివారాల్లో జరగనుంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 340 మండపాల్లో తొలి రోజు 120, రెండో రోజు...
LATEST NEWS Sep 05,2025 10:27 am
ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలి : సీఎం
ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు సైతం అత్యంత కీలకం...
LATEST NEWS Sep 05,2025 10:27 am
ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలి : సీఎం
ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు సైతం అత్యంత కీలకం...
LATEST NEWS Sep 05,2025 10:12 am
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. 6వ తేదీన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే...
LATEST NEWS Sep 05,2025 10:12 am
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. 6వ తేదీన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే...
LATEST NEWS Sep 05,2025 10:08 am
అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ
ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఝలక్ ఇచ్చింది. ఆయనపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వైసీపీ ఐదేళ్ల పరిపాలనా...
LATEST NEWS Sep 05,2025 10:08 am
అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ
ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఝలక్ ఇచ్చింది. ఆయనపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వైసీపీ ఐదేళ్ల పరిపాలనా...
LATEST NEWS Sep 05,2025 09:56 am
ముస్లింలకు బాబు, జగన్ శుభాకాంక్షలు
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ రెడ్డి. ముస్లింల జీవితాల్లో కొత్త వెలుగులు...
LATEST NEWS Sep 05,2025 09:56 am
ముస్లింలకు బాబు, జగన్ శుభాకాంక్షలు
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ రెడ్డి. ముస్లింల జీవితాల్లో కొత్త వెలుగులు...
LATEST NEWS Sep 05,2025 09:52 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 59 వేల 834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 628 మంది తలనీలాలు సమర్పించారు....
LATEST NEWS Sep 05,2025 09:52 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 59 వేల 834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 628 మంది తలనీలాలు సమర్పించారు....
LATEST NEWS Sep 05,2025 09:47 am
ప్రజల కోసమే చాయ్ పే చర్చ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కునేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఏపీలో చాయ్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. విజయవాడలో...
LATEST NEWS Sep 05,2025 09:47 am
ప్రజల కోసమే చాయ్ పే చర్చ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కునేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఏపీలో చాయ్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. విజయవాడలో...
LATEST NEWS Sep 05,2025 09:35 am
బీసీల వ్యతిరేకి ప్రధాని మోదీ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీనని చెప్పుకుని పదవి చేపట్టిన ఆయన ఆతర్వాత...
LATEST NEWS Sep 05,2025 09:35 am
బీసీల వ్యతిరేకి ప్రధాని మోదీ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీనని చెప్పుకుని పదవి చేపట్టిన ఆయన ఆతర్వాత...
LATEST NEWS Sep 05,2025 09:12 am
'టీచర్స్ వల్ల నేను మళ్లీ సీఎం అవుతా'
హైదరాబాద్: విద్యలో సంస్కరణ వల్లే ఢిల్లీలో కేజ్రీవల్ 2వ సారి, 3వ సారి సీఎం అయ్యారని, తెలంగాణ టీచర్స్ మంచిగా పని చేస్తే తాను 2వ సారి,...
LATEST NEWS Sep 05,2025 09:12 am
'టీచర్స్ వల్ల నేను మళ్లీ సీఎం అవుతా'
హైదరాబాద్: విద్యలో సంస్కరణ వల్లే ఢిల్లీలో కేజ్రీవల్ 2వ సారి, 3వ సారి సీఎం అయ్యారని, తెలంగాణ టీచర్స్ మంచిగా పని చేస్తే తాను 2వ సారి,...
LATEST NEWS Sep 05,2025 09:03 am
సీఎస్కే చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్
చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టు చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్ నియమితులయ్యారు. తాజాగా జరిగిన సీఎస్కే బోర్డు సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జట్టు సీఈఓ...
LATEST NEWS Sep 05,2025 09:03 am
సీఎస్కే చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్
చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టు చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్ నియమితులయ్యారు. తాజాగా జరిగిన సీఎస్కే బోర్డు సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జట్టు సీఈఓ...
« Previous
Next »
Showing
3901
to
3920
of
21678
results
‹
1
2
...
193
194
195
196
197
198
199
...
1083
1084
›
⚠️ You are not allowed to copy content or view source