Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 21,2025 01:34 pm
అప్రమత్తంగా ఉన్నాం: తహసీల్దార్ ప్రసాద్
బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. అధికారులతో కలిసి వరద...
LATEST NEWS Aug 21,2025 01:34 pm
అప్రమత్తంగా ఉన్నాం: తహసీల్దార్ ప్రసాద్
బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. అధికారులతో కలిసి వరద...
LATEST NEWS Aug 21,2025 01:32 pm
22న ‘పనుల జాతర’ ప్రారంభం: కలెక్టర్
ఖమ్మం: ఈనెల 22న జిల్లాలో ‘పనుల జాతర’ ప్రారంభిస్తారని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పూర్తయిన పనులను ప్రారంభించగా,...
LATEST NEWS Aug 21,2025 01:32 pm
22న ‘పనుల జాతర’ ప్రారంభం: కలెక్టర్
ఖమ్మం: ఈనెల 22న జిల్లాలో ‘పనుల జాతర’ ప్రారంభిస్తారని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పూర్తయిన పనులను ప్రారంభించగా,...
LATEST NEWS Aug 21,2025 10:16 am
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యేల విషయంలో నెల రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని...
LATEST NEWS Aug 21,2025 10:16 am
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యేల విషయంలో నెల రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని...
LATEST NEWS Aug 21,2025 10:16 am
ఎకరం భూమి రూ.70 కోట్లు
హైదరాబాద్-కేపీహెచ్బీలో రికార్డు స్థాయి ధర పలికింది ఎకరం భూమి. హౌసింగ్ బోర్డ్ అధికారులు కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లో 7.50 ఎకరాలను వేలం వేసింది. ఎకరం రూ.70...
LATEST NEWS Aug 21,2025 10:16 am
ఎకరం భూమి రూ.70 కోట్లు
హైదరాబాద్-కేపీహెచ్బీలో రికార్డు స్థాయి ధర పలికింది ఎకరం భూమి. హౌసింగ్ బోర్డ్ అధికారులు కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లో 7.50 ఎకరాలను వేలం వేసింది. ఎకరం రూ.70...
LATEST NEWS Aug 21,2025 10:07 am
ఐసీసీ ర్యాంకింగ్స్ లో కేశవ్ టాప్
ఐసీసీ తాజాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ నెంబర్ వన్ గా నిలిచాడు. శ్రీలంక స్పీన్నర్ మహేష్ తీక్షణ...
LATEST NEWS Aug 21,2025 10:07 am
ఐసీసీ ర్యాంకింగ్స్ లో కేశవ్ టాప్
ఐసీసీ తాజాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ నెంబర్ వన్ గా నిలిచాడు. శ్రీలంక స్పీన్నర్ మహేష్ తీక్షణ...
LATEST NEWS Aug 21,2025 09:49 am
మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా సింధు
జాతీయ మహిళా కమిషన్ కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి సలహా కమిటీని ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు సీనియర్...
LATEST NEWS Aug 21,2025 09:49 am
మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా సింధు
జాతీయ మహిళా కమిషన్ కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి సలహా కమిటీని ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు సీనియర్...
LATEST NEWS Aug 21,2025 09:44 am
భద్రాద్రిలో గోదావరి ఉధృతి : రెండో హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల...
LATEST NEWS Aug 21,2025 09:44 am
భద్రాద్రిలో గోదావరి ఉధృతి : రెండో హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల...
LATEST NEWS Aug 21,2025 09:42 am
జియో వినియోగదారులకు బిగ్ షాక్
వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తోంది....
LATEST NEWS Aug 21,2025 09:42 am
జియో వినియోగదారులకు బిగ్ షాక్
వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తోంది....
LATEST NEWS Aug 21,2025 09:11 am
వన్డే జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?
దీర్ఘకాలం ప్లాన్ లో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్డే జట్టుకు స్కిప్పర్ గా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు నాయకుడిగా ఉన్న...
LATEST NEWS Aug 21,2025 09:11 am
వన్డే జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?
దీర్ఘకాలం ప్లాన్ లో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్డే జట్టుకు స్కిప్పర్ గా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు నాయకుడిగా ఉన్న...
LATEST NEWS Aug 21,2025 08:15 am
అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతం
ఒడిశా లోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన అగ్ని -5 మిస్సైల్ విజయవంతమైందని రక్షణ శాఖ వెల్లడించింది. ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల...
LATEST NEWS Aug 21,2025 08:15 am
అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతం
ఒడిశా లోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన అగ్ని -5 మిస్సైల్ విజయవంతమైందని రక్షణ శాఖ వెల్లడించింది. ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల...
LATEST NEWS Aug 21,2025 08:10 am
నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తివేసి నీళ్లను దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,85,297 క్యూసెక్కులు ఉండగా...
LATEST NEWS Aug 21,2025 08:10 am
నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తివేసి నీళ్లను దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,85,297 క్యూసెక్కులు ఉండగా...
LATEST NEWS Aug 21,2025 08:05 am
సంక్రాంతి లోపు పేదలకు 2 లక్షల ఇళ్లు
సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. బీపీఎల్ కుటుంబాలకు ఎన్టీఆర్ గృహ పథకం కింద సంక్రాంతి పండుగ నాటికి 2 లక్షల ఇళ్లు...
LATEST NEWS Aug 21,2025 08:05 am
సంక్రాంతి లోపు పేదలకు 2 లక్షల ఇళ్లు
సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. బీపీఎల్ కుటుంబాలకు ఎన్టీఆర్ గృహ పథకం కింద సంక్రాంతి పండుగ నాటికి 2 లక్షల ఇళ్లు...
LATEST NEWS Aug 21,2025 07:33 am
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 688 మంది భక్తులు దర్శించుకున్నారు. 29...
LATEST NEWS Aug 21,2025 07:33 am
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 688 మంది భక్తులు దర్శించుకున్నారు. 29...
BIG NEWS Aug 21,2025 07:27 am
భద్రాచలం పాత మార్కెట్లో అగ్ని ప్రమాదం
భద్రాచలంలోని పాత మార్కెట్ లో రవి కుమార్ అనే వ్యాపారికి చెందిన గోడౌన్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ...
BIG NEWS Aug 21,2025 07:27 am
భద్రాచలం పాత మార్కెట్లో అగ్ని ప్రమాదం
భద్రాచలంలోని పాత మార్కెట్ లో రవి కుమార్ అనే వ్యాపారికి చెందిన గోడౌన్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ...
LATEST NEWS Aug 21,2025 07:27 am
బస్సులో ప్రయాణించిన మంత్రి సవిత
మంత్రి సవిత విజయవాడ నుంచి అమరావతి వెళ్లే బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు...
LATEST NEWS Aug 21,2025 07:27 am
బస్సులో ప్రయాణించిన మంత్రి సవిత
మంత్రి సవిత విజయవాడ నుంచి అమరావతి వెళ్లే బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు...
LATEST NEWS Aug 21,2025 07:16 am
టీడీపీ ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశం
శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు...
LATEST NEWS Aug 21,2025 07:16 am
టీడీపీ ఎమ్మెల్యేపై విచారణకు ఆదేశం
శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు...
LATEST NEWS Aug 21,2025 06:39 am
నేడే దళపతి విజయ్ టీవీకే సభ
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండో సభ గురువారం మధురైలో జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాజకీయాలలో పెను సంచలనం...
LATEST NEWS Aug 21,2025 06:39 am
నేడే దళపతి విజయ్ టీవీకే సభ
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండో సభ గురువారం మధురైలో జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాజకీయాలలో పెను సంచలనం...
LATEST NEWS Aug 21,2025 05:33 am
టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళం
బెంగళూరుకు చెందిన భక్తురాలు వినుత గణేష్ టిటిడి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాత దీనికి సంబంధించిన డిడిని తిరుమలలోని టిటిడి...
LATEST NEWS Aug 21,2025 05:33 am
టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళం
బెంగళూరుకు చెందిన భక్తురాలు వినుత గణేష్ టిటిడి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాత దీనికి సంబంధించిన డిడిని తిరుమలలోని టిటిడి...
LATEST NEWS Aug 21,2025 05:03 am
తిరుమల తొక్కిసలాటకు భూమన కారణం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ చైర్మన్ భూమనపై మండిపడ్డారు. గోశాలలో గోవులను తనే చంపించాడని ఆరపించారు. తిరుమల తొక్కిసలాటకు కూడా ఆయనే...
LATEST NEWS Aug 21,2025 05:03 am
తిరుమల తొక్కిసలాటకు భూమన కారణం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ చైర్మన్ భూమనపై మండిపడ్డారు. గోశాలలో గోవులను తనే చంపించాడని ఆరపించారు. తిరుమల తొక్కిసలాటకు కూడా ఆయనే...
LATEST NEWS Aug 21,2025 04:57 am
దెబ్బతిన్న రోడ్లపై మంత్రి ఆరా
తెలంగాణలో దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలకు కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది...
LATEST NEWS Aug 21,2025 04:57 am
దెబ్బతిన్న రోడ్లపై మంత్రి ఆరా
తెలంగాణలో దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలకు కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది...
« Previous
Next »
Showing
3181
to
3200
of
20396
results
‹
1
2
...
157
158
159
160
161
162
163
...
1019
1020
›
⚠️ You are not allowed to copy content or view source