Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
BIG NEWS Aug 28,2024 03:05 am
రాజ్యసభలో NDA మెజారిటీ సంఖ్య
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్ను...
BIG NEWS Aug 28,2024 03:05 am
రాజ్యసభలో NDA మెజారిటీ సంఖ్య
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్ను...
LATEST NEWS Aug 28,2024 02:53 am
కాకినాడ యాంకరేజ్ పోర్టును పరిశీలించిన జేసీ
కాకినాడ యాంకరేజ్ పోర్ట్ను సోమవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ ఎస్ భావన పౌరసరఫరాల అధికారులతో కలిసి పరిశీలించారు. పోర్ట్లో అక్రమ బియ్యం...
LATEST NEWS Aug 28,2024 02:53 am
కాకినాడ యాంకరేజ్ పోర్టును పరిశీలించిన జేసీ
కాకినాడ యాంకరేజ్ పోర్ట్ను సోమవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ ఎస్ భావన పౌరసరఫరాల అధికారులతో కలిసి పరిశీలించారు. పోర్ట్లో అక్రమ బియ్యం...
LATEST NEWS Aug 28,2024 02:53 am
అడ్డతీగల మండలంలో జ్వరాల తీవ్రత
ఏజెన్సీ ప్రాంతం అయిన గండికోట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారిని సోమవారం వై.రామవరం పీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు. మారుమూలన ఉన్న ఈ గ్రామంలో చాలా మంది...
LATEST NEWS Aug 28,2024 02:53 am
అడ్డతీగల మండలంలో జ్వరాల తీవ్రత
ఏజెన్సీ ప్రాంతం అయిన గండికోట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారిని సోమవారం వై.రామవరం పీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు. మారుమూలన ఉన్న ఈ గ్రామంలో చాలా మంది...
LATEST NEWS Aug 28,2024 02:53 am
తూ. గోదావరిలో అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్
మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే...
LATEST NEWS Aug 28,2024 02:53 am
తూ. గోదావరిలో అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్
మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే...
LATEST NEWS Aug 28,2024 02:52 am
రేపు కాకినాడలో జాబ్ మేళా
కాకినాడ నగరంలోని గాంధీనగర్లో ఉన్న బెస్ట్ కెరీర్ సంస్థ కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత కె.వి.రమణ తెలిపారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Aug 28,2024 02:52 am
రేపు కాకినాడలో జాబ్ మేళా
కాకినాడ నగరంలోని గాంధీనగర్లో ఉన్న బెస్ట్ కెరీర్ సంస్థ కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత కె.వి.రమణ తెలిపారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Aug 28,2024 02:52 am
అనపర్తిలో రైలు నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి
అనపర్తి రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట జీఆర్పీ ఎస్ఐ బి.లోవరాజు తెలిపారు. సామర్లకోట నుంచి...
LATEST NEWS Aug 28,2024 02:52 am
అనపర్తిలో రైలు నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి
అనపర్తి రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట జీఆర్పీ ఎస్ఐ బి.లోవరాజు తెలిపారు. సామర్లకోట నుంచి...
LATEST NEWS Aug 28,2024 02:52 am
ఉమ్మడి తూ. గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
ఉమ్మడి తూ.గో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక సెప్టెంబరు 1న అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో జరుగుతాయని జిల్లా బాల్ బ్యాడ్మింటన్...
LATEST NEWS Aug 28,2024 02:52 am
ఉమ్మడి తూ. గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
ఉమ్మడి తూ.గో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక సెప్టెంబరు 1న అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో జరుగుతాయని జిల్లా బాల్ బ్యాడ్మింటన్...
LATEST NEWS Aug 28,2024 02:52 am
విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
NZB: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీన్పూర్ గ్రామంలో మంగళవారం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ప్రభుత్వం...
LATEST NEWS Aug 28,2024 02:52 am
విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
NZB: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీన్పూర్ గ్రామంలో మంగళవారం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ప్రభుత్వం...
LATEST NEWS Aug 28,2024 02:52 am
ఏలేశ్వరం ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి...
LATEST NEWS Aug 28,2024 02:52 am
ఏలేశ్వరం ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి...
LATEST NEWS Aug 28,2024 02:51 am
రాజమండ్రిలో పార్కులను సందర్శించిన నగర కమిషనర్
రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులను కమిషనర్ కేతన్ కర్గ్ సందర్శించారు. మున్సిపల్ కాలనీలో ఉన్న మున్సిపల్ కాలనీ పార్కులను సందర్శించి, స్థానిక ప్రజలను ఆ పార్కులో...
LATEST NEWS Aug 28,2024 02:51 am
రాజమండ్రిలో పార్కులను సందర్శించిన నగర కమిషనర్
రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులను కమిషనర్ కేతన్ కర్గ్ సందర్శించారు. మున్సిపల్ కాలనీలో ఉన్న మున్సిపల్ కాలనీ పార్కులను సందర్శించి, స్థానిక ప్రజలను ఆ పార్కులో...
LATEST NEWS Aug 28,2024 02:50 am
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "విద్యార్ధులపై మాదకద్రవ్యాలు మత్తు పదార్థాల ప్రభావం" అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళశాల ప్రిన్సిపాల్ డా...
LATEST NEWS Aug 28,2024 02:50 am
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "విద్యార్ధులపై మాదకద్రవ్యాలు మత్తు పదార్థాల ప్రభావం" అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళశాల ప్రిన్సిపాల్ డా...
LATEST NEWS Aug 28,2024 02:49 am
తడక గ్రామాన్ని సందర్శించిన సిఐ
అరకు: అరకులోయ మండలం గన్నెల పంచాయితీ తడక గ్రామాన్ని అరకు సిఐ హిమగిరి మంగళవారం సాయంత్రం సందర్శించారు. సిఐ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాన్ని...
LATEST NEWS Aug 28,2024 02:49 am
తడక గ్రామాన్ని సందర్శించిన సిఐ
అరకు: అరకులోయ మండలం గన్నెల పంచాయితీ తడక గ్రామాన్ని అరకు సిఐ హిమగిరి మంగళవారం సాయంత్రం సందర్శించారు. సిఐ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాన్ని...
LATEST NEWS Aug 28,2024 02:48 am
అమలాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అమలాపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజా...
LATEST NEWS Aug 28,2024 02:48 am
అమలాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అమలాపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజా...
LATEST NEWS Aug 28,2024 02:48 am
గొల్లప్రోలులో రంగబాబు సేవలు చిరస్మరణీయం
గొల్లప్రోలు పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతి మంగళవారం...
LATEST NEWS Aug 28,2024 02:48 am
గొల్లప్రోలులో రంగబాబు సేవలు చిరస్మరణీయం
గొల్లప్రోలు పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతి మంగళవారం...
LATEST NEWS Aug 28,2024 02:48 am
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రావులపాలెం డిపో కమిటీ
ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రావులపాలెం డిపో కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సభలో గౌరవ అధ్యక్షుడిగా తెలుగు రైతు రాష్ట్ర...
LATEST NEWS Aug 28,2024 02:48 am
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రావులపాలెం డిపో కమిటీ
ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రావులపాలెం డిపో కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సభలో గౌరవ అధ్యక్షుడిగా తెలుగు రైతు రాష్ట్ర...
LATEST NEWS Aug 28,2024 02:48 am
చెత్త సేకరణపై అప్రమత్తంగా ఉండాలి
నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు నగర ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా నగరంలోని అపార్ట్మెంట్ వాసులు, ఇతర గృహాల వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి సహకరించాలని...
LATEST NEWS Aug 28,2024 02:48 am
చెత్త సేకరణపై అప్రమత్తంగా ఉండాలి
నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు నగర ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా నగరంలోని అపార్ట్మెంట్ వాసులు, ఇతర గృహాల వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి సహకరించాలని...
LATEST NEWS Aug 28,2024 02:47 am
తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ కార్యవర్గం
అమలాపురం డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్ గిరిధర్, వర్కింగ్...
LATEST NEWS Aug 28,2024 02:47 am
తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ కార్యవర్గం
అమలాపురం డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్ గిరిధర్, వర్కింగ్...
LATEST NEWS Aug 27,2024 06:14 pm
ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ అవడంతో హాస్టల్లోని 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను...
LATEST NEWS Aug 27,2024 06:14 pm
ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ అవడంతో హాస్టల్లోని 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను...
LATEST NEWS Aug 27,2024 06:14 pm
పేదల పట్టాలకు స్థలం చూపించాలి: సీపీఐ
ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి నగరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని, కానీ స్థలాలు చూపించలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక...
LATEST NEWS Aug 27,2024 06:14 pm
పేదల పట్టాలకు స్థలం చూపించాలి: సీపీఐ
ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి నగరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని, కానీ స్థలాలు చూపించలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక...
LATEST NEWS Aug 27,2024 06:12 pm
చిరస్మరణీయురాలు మదర్ థెరిసా: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
సమాజ సేవకురాలు మదర్ థెరిసా ఆదర్శనీయురాలు, చిరస్మరణీయురాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 46వ డివిజన్లో మదర్ థెరిసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో...
LATEST NEWS Aug 27,2024 06:12 pm
చిరస్మరణీయురాలు మదర్ థెరిసా: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
సమాజ సేవకురాలు మదర్ థెరిసా ఆదర్శనీయురాలు, చిరస్మరణీయురాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 46వ డివిజన్లో మదర్ థెరిసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో...
« Previous
Next »
Showing
19981
to
20000
of
20351
results
‹
1
2
...
997
998
999
1000
1001
1002
1003
...
1017
1018
›
⚠️ You are not allowed to copy content or view source