Logo
Download our app
LATEST NEWS   Sep 12,2024 08:14 am
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల స్వయం సమృద్ధి
వేములవాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన...
LATEST NEWS   Sep 12,2024 08:14 am
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల స్వయం సమృద్ధి
వేములవాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు
విశాఖ: కెకె లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్య స్ధానం కుదించిన్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు
విశాఖ: కెకె లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్య స్ధానం కుదించిన్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
తుఫానుకు కూలిన వంతెనలు
పెదబయలు: పెదబయలు మండలం రూడకోట నుండి కుముడా మీదుగా జామ్‌గూడా ఒరిస్సా బోర్డర్‌ వరకు వేసిన తారు రోడ్డు, వంతెనల నిర్మాణంలో నాణ్యత లేక సంవత్సరం కాకముందే...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
తుఫానుకు కూలిన వంతెనలు
పెదబయలు: పెదబయలు మండలం రూడకోట నుండి కుముడా మీదుగా జామ్‌గూడా ఒరిస్సా బోర్డర్‌ వరకు వేసిన తారు రోడ్డు, వంతెనల నిర్మాణంలో నాణ్యత లేక సంవత్సరం కాకముందే...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ బుధవారం సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సతీశ్, రికార్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్,...
LATEST NEWS   Sep 12,2024 08:11 am
ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ బుధవారం సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సతీశ్, రికార్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్,...
LATEST NEWS   Sep 12,2024 08:10 am
పులి జాడ కోసం థర్మల్ డ్రోన్
రాజానగరం మండలం దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారాన్ని బుధవారం సాధారణ డ్రోన్‌తో గుర్తించేందుకు ప్రయత్నం చేసినా జాడ కనిపించలేదని తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో ఎస్.భరణి మీడియాకు...
LATEST NEWS   Sep 12,2024 08:10 am
పులి జాడ కోసం థర్మల్ డ్రోన్
రాజానగరం మండలం దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారాన్ని బుధవారం సాధారణ డ్రోన్‌తో గుర్తించేందుకు ప్రయత్నం చేసినా జాడ కనిపించలేదని తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో ఎస్.భరణి మీడియాకు...
LATEST NEWS   Sep 12,2024 08:09 am
తోపుడుబండ్లు అందిస్తాం: సీఎం
తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఖర్చుతో సొంత బండ్లను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా...
LATEST NEWS   Sep 12,2024 08:09 am
తోపుడుబండ్లు అందిస్తాం: సీఎం
తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఖర్చుతో సొంత బండ్లను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా...
LATEST NEWS   Sep 12,2024 08:08 am
ఘనంగా విఘ్నేశ్వరుని ఊరేగింపు
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారిని భక్తులు మూషిక వాహనంపై ఉంచి అయినవిల్లి...
LATEST NEWS   Sep 12,2024 08:08 am
ఘనంగా విఘ్నేశ్వరుని ఊరేగింపు
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారిని భక్తులు మూషిక వాహనంపై ఉంచి అయినవిల్లి...
LATEST NEWS   Sep 12,2024 08:08 am
ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా,...
LATEST NEWS   Sep 12,2024 08:08 am
ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా,...
LATEST NEWS   Sep 12,2024 08:07 am
సైబర్ మోసం రూ.1.15 లక్ష మాయం
జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు...
LATEST NEWS   Sep 12,2024 08:07 am
సైబర్ మోసం రూ.1.15 లక్ష మాయం
జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు...
LATEST NEWS   Sep 12,2024 08:07 am
నిండు కుండ‌లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టుకు గంట గంటకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 35,283...
LATEST NEWS   Sep 12,2024 08:07 am
నిండు కుండ‌లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టుకు గంట గంటకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 35,283...
LATEST NEWS   Sep 12,2024 08:03 am
ఇంట‌ర్ విద్యార్థి అదృశ్యం
ఇంట‌ర్ విద్యార్థి అదృశ్యం అయిన సంఘ‌ట‌న ఇది. చాట్ల సుశాంక్ (17) సిరిసిల్లలోని గణేష్ నగర్ మంగళవారం ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి...
LATEST NEWS   Sep 12,2024 08:03 am
ఇంట‌ర్ విద్యార్థి అదృశ్యం
ఇంట‌ర్ విద్యార్థి అదృశ్యం అయిన సంఘ‌ట‌న ఇది. చాట్ల సుశాంక్ (17) సిరిసిల్లలోని గణేష్ నగర్ మంగళవారం ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి...
LATEST NEWS   Sep 12,2024 08:00 am
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
జగిత్యాల: భార్య విడిచి వెళ్లిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మోరపెల్లి గ్రామంలో జరిగింది. రూరల్ ఎస్సై సుధాకర్ వివరాల...
LATEST NEWS   Sep 12,2024 08:00 am
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
జగిత్యాల: భార్య విడిచి వెళ్లిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మోరపెల్లి గ్రామంలో జరిగింది. రూరల్ ఎస్సై సుధాకర్ వివరాల...
LATEST NEWS   Sep 12,2024 07:59 am
బైకులు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో 11 బైకులు దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ముమ్మిడివరంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు....
LATEST NEWS   Sep 12,2024 07:59 am
బైకులు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో 11 బైకులు దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ముమ్మిడివరంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు....
LATEST NEWS   Sep 12,2024 07:58 am
కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతిపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.వెంకట రమణ తెలిపారు. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతిన...
LATEST NEWS   Sep 12,2024 07:58 am
కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతిపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.వెంకట రమణ తెలిపారు. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతిన...
LATEST NEWS   Sep 12,2024 07:58 am
ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
గోకవరం మండలం రామన్నపాలెం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోకవరం నుంచి వస్తున్న కారు రామన్నపాలెం...
LATEST NEWS   Sep 12,2024 07:58 am
ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
గోకవరం మండలం రామన్నపాలెం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోకవరం నుంచి వస్తున్న కారు రామన్నపాలెం...
LATEST NEWS   Sep 12,2024 07:57 am
ధవళేశ్వరం: రెండో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరగడంతో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్దకు శరవేగంగా...
LATEST NEWS   Sep 12,2024 07:57 am
ధవళేశ్వరం: రెండో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరగడంతో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్దకు శరవేగంగా...
BIG NEWS   Sep 12,2024 07:41 am
కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్
HYD: కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరుకోవటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా...
BIG NEWS   Sep 12,2024 07:41 am
కౌశిక్‌ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్
HYD: కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరుకోవటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా...
BIG NEWS   Sep 12,2024 07:30 am
ఎంతమంది ప్రాణాలు బలిపెట్టాలి?
సీఎం రేవంత్ చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు.. పెట్టుబడి సాయం రైతు భరోసా రాక మరికొందరు ప్రాణాలు...
BIG NEWS   Sep 12,2024 07:30 am
ఎంతమంది ప్రాణాలు బలిపెట్టాలి?
సీఎం రేవంత్ చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు.. పెట్టుబడి సాయం రైతు భరోసా రాక మరికొందరు ప్రాణాలు...
BIG NEWS   Sep 12,2024 07:26 am
మంత్రవర్గ విస్తరణలో ఛాన్స్ ఎవ‌రికి?
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్ద‌లు ఖర్గే, సోనియాని కలువనున్నారు. ఖాళీగా ఉన్న‌ 6 కేబినెట్ బెర్తులపై, నామినేటెడ్,...
BIG NEWS   Sep 12,2024 07:26 am
మంత్రవర్గ విస్తరణలో ఛాన్స్ ఎవ‌రికి?
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్ద‌లు ఖర్గే, సోనియాని కలువనున్నారు. ఖాళీగా ఉన్న‌ 6 కేబినెట్ బెర్తులపై, నామినేటెడ్,...
LATEST NEWS   Sep 12,2024 06:51 am
పెద్దాపురం నియోజకవర్గంలో షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 8...
LATEST NEWS   Sep 12,2024 06:51 am
పెద్దాపురం నియోజకవర్గంలో షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 8...
⚠️ You are not allowed to copy content or view source