Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jul 01,2025 11:58 am
పార్టీ పెట్టినప్పుడు నేను, మా అమ్మే ఉన్నాం..
మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సమయంలో తనతో పాటు తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆనాటి...
LATEST NEWS Jul 01,2025 11:58 am
పార్టీ పెట్టినప్పుడు నేను, మా అమ్మే ఉన్నాం..
మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సమయంలో తనతో పాటు తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆనాటి...
ENTERTAINMENT Jul 01,2025 11:45 am
ఆకట్టుకుంటున్న 'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం...
ENTERTAINMENT Jul 01,2025 11:45 am
ఆకట్టుకుంటున్న 'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం...
LATEST NEWS Jul 01,2025 11:33 am
నటి పాకీజాకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి పాకిజాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆమె దీన స్థితిని చూసి చలించారు. జనసేన...
LATEST NEWS Jul 01,2025 11:33 am
నటి పాకీజాకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి పాకిజాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆమె దీన స్థితిని చూసి చలించారు. జనసేన...
LATEST NEWS Jul 01,2025 11:32 am
పాశమైలారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం..
పాశమైలారం ఘటనపై సీరియస్ గా స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. 24 గంటలు దాటినా...
LATEST NEWS Jul 01,2025 11:32 am
పాశమైలారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం..
పాశమైలారం ఘటనపై సీరియస్ గా స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. 24 గంటలు దాటినా...
LATEST NEWS Jul 01,2025 11:28 am
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఆయన తన స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు....
LATEST NEWS Jul 01,2025 11:28 am
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఆయన తన స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు....
SPORTS Jul 01,2025 11:21 am
బుమ్రా అందుబాటులో ఉన్నాడు.. రెండో టెస్టుపై వీడని ఉత్కంఠ!
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కీలకమైన రెండో టెస్టుకు ముందు కాస్త ఊరట లభించింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్...
SPORTS Jul 01,2025 11:21 am
బుమ్రా అందుబాటులో ఉన్నాడు.. రెండో టెస్టుపై వీడని ఉత్కంఠ!
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కీలకమైన రెండో టెస్టుకు ముందు కాస్త ఊరట లభించింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్...
LATEST NEWS Jul 01,2025 11:11 am
Hero Krishna Sai Supports Students
HYD: Tollywood hero Krishna Sai, throug h his Krishna Sai International Charitab le Trust, provided school uniform shoes to 100...
LATEST NEWS Jul 01,2025 11:11 am
Hero Krishna Sai Supports Students
HYD: Tollywood hero Krishna Sai, throug h his Krishna Sai International Charitab le Trust, provided school uniform shoes to 100...
LATEST NEWS Jul 01,2025 10:38 am
రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధానమంత్రి మోదీ విదేశాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు...
LATEST NEWS Jul 01,2025 10:38 am
రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధానమంత్రి మోదీ విదేశాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు...
LATEST NEWS Jul 01,2025 10:34 am
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జర్మనీ-హాంబర్గ్లో జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్...
LATEST NEWS Jul 01,2025 10:34 am
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జర్మనీ-హాంబర్గ్లో జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్...
LATEST NEWS Jul 01,2025 10:32 am
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం
హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఎల్లమ్మ తల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మూడు...
LATEST NEWS Jul 01,2025 10:32 am
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం
హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఎల్లమ్మ తల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మూడు...
LATEST NEWS Jul 01,2025 10:29 am
రాజాసింగ్ ఆరోపణలు అబద్దం
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలపై స్పందించింది బీజేపీ. తను నామినేషన్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపింది. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆరోపించింది. పార్టీ...
LATEST NEWS Jul 01,2025 10:29 am
రాజాసింగ్ ఆరోపణలు అబద్దం
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలపై స్పందించింది బీజేపీ. తను నామినేషన్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపింది. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆరోపించింది. పార్టీ...
LATEST NEWS Jul 01,2025 10:17 am
పార్టీ నియమావళి ప్రకారమే ఎన్నిక
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోందని స్పష్టం చేశారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం...
LATEST NEWS Jul 01,2025 10:17 am
పార్టీ నియమావళి ప్రకారమే ఎన్నిక
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోందని స్పష్టం చేశారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం...
LATEST NEWS Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ ఘటనలో ఇప్పటి...
LATEST NEWS Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ ఘటనలో ఇప్పటి...
LATEST NEWS Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదే...
LATEST NEWS Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదే...
LATEST NEWS Jul 01,2025 09:05 am
బనకచర్లకు అనుమతి ఇవ్వలేం - కేంద్రం
ఏపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ 200 టీఎంసీల నీళ్లను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోలవరం -...
LATEST NEWS Jul 01,2025 09:05 am
బనకచర్లకు అనుమతి ఇవ్వలేం - కేంద్రం
ఏపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ 200 టీఎంసీల నీళ్లను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోలవరం -...
LATEST NEWS Jul 01,2025 08:43 am
నలుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS Jul 01,2025 08:43 am
నలుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆటకట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గత రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆటకట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గత రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS Jul 01,2025 08:32 am
మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS Jul 01,2025 08:32 am
మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు ఎస్ఐ...
LATEST NEWS Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు ఎస్ఐ...
LATEST NEWS Jul 01,2025 08:12 am
పాశమైలారం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్
పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,...
LATEST NEWS Jul 01,2025 08:12 am
పాశమైలారం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్
పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,...
« Previous
Next »
Showing
101
to
120
of
15320
results
‹
1
2
3
4
5
6
7
8
9
10
...
765
766
›
⚠️ You are not allowed to copy content or view source