Logo
Download our app
LATEST NEWS   May 13,2025 04:07 pm
అటవీ శాఖపై మంత్రి స‌మీక్ష
అట‌వీ శాఖపై మంత్రి కొండా సురేఖ స‌మీక్ష చేప‌ట్టారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల తాగు నీటి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ...
LATEST NEWS   May 13,2025 04:07 pm
అటవీ శాఖపై మంత్రి స‌మీక్ష
అట‌వీ శాఖపై మంత్రి కొండా సురేఖ స‌మీక్ష చేప‌ట్టారు. వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల తాగు నీటి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ...
LATEST NEWS   May 13,2025 03:41 pm
ఇరిగేష‌న్ ప‌నుల నిర్వ‌హ‌ణ కోసం రూ. 344 కోట్లు
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు...
LATEST NEWS   May 13,2025 03:41 pm
ఇరిగేష‌న్ ప‌నుల నిర్వ‌హ‌ణ కోసం రూ. 344 కోట్లు
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు...
LATEST NEWS   May 13,2025 03:17 pm
అహ్మ‌దాబాద్ లో ఐపీఎల్ ఫైన‌ల్
బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫైన‌ల్ మ్యాచ్ కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌ర‌గాల్సి ఉండ‌గా మార్చిన‌ట్లు తెలిపింది....
LATEST NEWS   May 13,2025 03:17 pm
అహ్మ‌దాబాద్ లో ఐపీఎల్ ఫైన‌ల్
బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫైన‌ల్ మ్యాచ్ కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌ర‌గాల్సి ఉండ‌గా మార్చిన‌ట్లు తెలిపింది....
LATEST NEWS   May 13,2025 03:01 pm
రోడ్డు ప్రమాదం మంత్రి సంతాపం
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం పొందారు. మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి స్పందించారు. మృతుల...
LATEST NEWS   May 13,2025 03:01 pm
రోడ్డు ప్రమాదం మంత్రి సంతాపం
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం పొందారు. మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి స్పందించారు. మృతుల...
LATEST NEWS   May 13,2025 02:58 pm
పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ప్రజల నుండి చెత్త సేకరించినప్పుడు గాని , చెత్త...
LATEST NEWS   May 13,2025 02:58 pm
పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ప్రజల నుండి చెత్త సేకరించినప్పుడు గాని , చెత్త...
LATEST NEWS   May 13,2025 02:48 pm
ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఇదే విధానాన్ని...
LATEST NEWS   May 13,2025 02:48 pm
ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఇదే విధానాన్ని...
LATEST NEWS   May 13,2025 02:44 pm
11 మంది సైనికులు చ‌ని పోయారు
పాకిస్తాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ జ‌రిపిన ఆప‌రేష‌న్ సిందూర్ లో 11 మంది త‌మ దేశానికి చెందిన సైనికులు చ‌ని పోయార‌ని వెల్ల‌డించింది. మ‌రో 78...
LATEST NEWS   May 13,2025 02:44 pm
11 మంది సైనికులు చ‌ని పోయారు
పాకిస్తాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ జ‌రిపిన ఆప‌రేష‌న్ సిందూర్ లో 11 మంది త‌మ దేశానికి చెందిన సైనికులు చ‌ని పోయార‌ని వెల్ల‌డించింది. మ‌రో 78...
LATEST NEWS   May 13,2025 01:30 pm
బృందావ‌నం స‌న్నిధిలో కోహ్లీ దంప‌తులు
ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బృందావ‌న్ కు చేరుకున్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శ‌ర్మ‌. త‌ను తాజాగా టెస్టు క్రికెట్ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు....
LATEST NEWS   May 13,2025 01:30 pm
బృందావ‌నం స‌న్నిధిలో కోహ్లీ దంప‌తులు
ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బృందావ‌న్ కు చేరుకున్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శ‌ర్మ‌. త‌ను తాజాగా టెస్టు క్రికెట్ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు....
LATEST NEWS   May 13,2025 12:38 pm
లిక్క‌ర్ స్కామ్ కేసులో గోవింద‌ప్ప అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీల‌క నిందితుడిగా భావిస్తున్న గోవింద‌ప్ప బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. ప‌క్కా...
LATEST NEWS   May 13,2025 12:38 pm
లిక్క‌ర్ స్కామ్ కేసులో గోవింద‌ప్ప అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీల‌క నిందితుడిగా భావిస్తున్న గోవింద‌ప్ప బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. ప‌క్కా...
LATEST NEWS   May 13,2025 12:28 pm
మల్లాపూర్‌లో KDCC బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన చైర్మన్, ఎమ్మెల్యే
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసిసి బ్యాంక్ భవనాన్ని డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS   May 13,2025 12:28 pm
మల్లాపూర్‌లో KDCC బ్యాంక్ భవనాన్ని ప్రారంభించిన చైర్మన్, ఎమ్మెల్యే
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసిసి బ్యాంక్ భవనాన్ని డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS   May 13,2025 12:26 pm
కొండూరి రవీందర్ రావుకి సన్మానం
మెట్‌పల్లికి వచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ఇంటికి...
LATEST NEWS   May 13,2025 12:26 pm
కొండూరి రవీందర్ రావుకి సన్మానం
మెట్‌పల్లికి వచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ఇంటికి...
LATEST NEWS   May 13,2025 10:42 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 68 వేల 760 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 27...
LATEST NEWS   May 13,2025 10:42 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 68 వేల 760 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 27...
LATEST NEWS   May 13,2025 10:03 am
పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త - మోదీ
దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి...
LATEST NEWS   May 13,2025 10:03 am
పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త - మోదీ
దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి...
LATEST NEWS   May 13,2025 09:59 am
పాకిస్తాన్ కు భార‌త్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి పాక్ తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవని పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సంద‌ర్బంగా ఆప‌రేష‌న్ సిందూర్ కు సంబంధించి కీల‌క ఆధారాలు...
LATEST NEWS   May 13,2025 09:59 am
పాకిస్తాన్ కు భార‌త్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి పాక్ తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవని పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సంద‌ర్బంగా ఆప‌రేష‌న్ సిందూర్ కు సంబంధించి కీల‌క ఆధారాలు...
LATEST NEWS   May 13,2025 09:57 am
భారత సైన్యం కోసం జనసేన పూజలు
భార‌త సైన్యం విజ‌యం సాధించాల‌ని కోరుతూ జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పూజ‌లు చేశారు. బెజ‌వాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా...
LATEST NEWS   May 13,2025 09:57 am
భారత సైన్యం కోసం జనసేన పూజలు
భార‌త సైన్యం విజ‌యం సాధించాల‌ని కోరుతూ జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పూజ‌లు చేశారు. బెజ‌వాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా...
LATEST NEWS   May 13,2025 09:56 am
ఇండిగో ఎయిర్ లైన్స్ పై పాల్ ఫైర్
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నిప్పులు చెరిగారు ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న తీవ్రంగా స్పందించారు బాయ్ కాట్ ఇండిగో...
LATEST NEWS   May 13,2025 09:56 am
ఇండిగో ఎయిర్ లైన్స్ పై పాల్ ఫైర్
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నిప్పులు చెరిగారు ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న తీవ్రంగా స్పందించారు బాయ్ కాట్ ఇండిగో...
LATEST NEWS   May 13,2025 09:53 am
17 నుంచి ఐపీఎల్ ప్రారంభం
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. మే17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంద‌ని ప్ర‌క‌టించింది. మిగిలి పోయిన మ్యాచ్ ల‌కు సంబంధించి మొత్తం ఆరు...
LATEST NEWS   May 13,2025 09:53 am
17 నుంచి ఐపీఎల్ ప్రారంభం
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. మే17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంద‌ని ప్ర‌క‌టించింది. మిగిలి పోయిన మ్యాచ్ ల‌కు సంబంధించి మొత్తం ఆరు...
LATEST NEWS   May 13,2025 09:50 am
దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర‌
మోదీ నేతృత్వంలో త్రివిధ ద‌ళాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌యవంత‌మైంద‌ని ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ సంద‌ర్బంగా బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరంగా యాత్ర పేరుతో...
LATEST NEWS   May 13,2025 09:50 am
దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర‌
మోదీ నేతృత్వంలో త్రివిధ ద‌ళాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌యవంత‌మైంద‌ని ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ సంద‌ర్బంగా బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరంగా యాత్ర పేరుతో...
LATEST NEWS   May 13,2025 09:45 am
ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా సుల్తానియా
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న రామ‌కృష్ణా రావును ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. తాజాగా ఈ...
LATEST NEWS   May 13,2025 09:45 am
ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా సుల్తానియా
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న రామ‌కృష్ణా రావును ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. తాజాగా ఈ...
LATEST NEWS   May 13,2025 09:42 am
మ‌రోసారి సీఎంపై ఈటల క‌న్నెర్ర‌
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై...
LATEST NEWS   May 13,2025 09:42 am
మ‌రోసారి సీఎంపై ఈటల క‌న్నెర్ర‌
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై...
⚠️ You are not allowed to copy content or view source