Logo
Download our app
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
NEWS   Aug 17,2026 07:49 pm
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో CM సహాయ నిధి నుండి మంజూరైన రూ.లక్ష విలువైన ఎల్వోసీని జగిత్యాల క్యాంపు కార్యాలయంలో ఆయన నవీన్ కుటుంబ సభ్యులకు అందించారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నాయకులు తలారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...
LATEST NEWS   Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...
LATEST NEWS   Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...
LATEST NEWS   Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...
LATEST NEWS   Aug 17,2026 07:48 pm
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన...
LATEST NEWS   Aug 17,2026 07:48 pm
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన...
⚠️ You are not allowed to copy content or view source