ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
NEWS Aug 17,2026 07:29 pm
జగిత్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కొరుట్లలో 2,23,022 మంది జనరల్ ఓటర్లు, 49 మంది సర్వీస్ ఓటర్లు, జగిత్యాలలో 2,09,905 మంది జనరల్ ఓటర్లు, 53 మంది సర్వీస్ ఓటర్లు, ధర్మపురిలో 2,13,367 మంది జనరల్ ఓటర్లు, 136 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తం 6,46,294 మంది జనరల్, 238 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. జాబితాను వీఆర్వో కార్యాలయంలో ఉందన్నారు.