తమిళనాడు ప్రభుత్వానికి ఊరట
NEWS Aug 17,2026 02:52 pm
సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని.. కర్నాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కావేరి అథారిటీ ఆదేశాలను కర్నాటక పాటించాల్సిందేనని పేర్కొంది. 12 రోజులపాటు 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.