Logo
Download our app
LATEST NEWS   Jul 01,2025 10:38 am
రేప‌టి నుంచి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న
ప్ర‌ధాన‌మంత్రి మోదీ విదేశాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు...
LATEST NEWS   Jul 01,2025 10:38 am
రేప‌టి నుంచి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న
ప్ర‌ధాన‌మంత్రి మోదీ విదేశాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు...
LATEST NEWS   Jul 01,2025 10:34 am
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జర్మనీ-హాంబర్గ్‌లో జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు ల‌భించింది. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్...
LATEST NEWS   Jul 01,2025 10:34 am
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జర్మనీ-హాంబర్గ్‌లో జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు ల‌భించింది. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్...
LATEST NEWS   Jul 01,2025 10:32 am
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం
హైద‌రాబాద్ లోని బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ల్యాణోత్స‌వం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఎల్ల‌మ్మ త‌ల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మూడు...
LATEST NEWS   Jul 01,2025 10:32 am
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం
హైద‌రాబాద్ లోని బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ల్యాణోత్స‌వం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఎల్ల‌మ్మ త‌ల్లిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. మూడు...
LATEST NEWS   Jul 01,2025 10:29 am
రాజాసింగ్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించింది బీజేపీ. త‌ను నామినేష‌న్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. రాజాసింగ్‌ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరింద‌ని ఆరోపించింది. పార్టీ...
LATEST NEWS   Jul 01,2025 10:29 am
రాజాసింగ్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించింది బీజేపీ. త‌ను నామినేష‌న్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. రాజాసింగ్‌ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరింద‌ని ఆరోపించింది. పార్టీ...
LATEST NEWS   Jul 01,2025 10:17 am
పార్టీ నియ‌మావ‌ళి ప్ర‌కార‌మే ఎన్నిక
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోందని స్పష్టం చేశారు. త‌మ పార్టీలో ప్ర‌జాస్వామ్యం...
LATEST NEWS   Jul 01,2025 10:17 am
పార్టీ నియ‌మావ‌ళి ప్ర‌కార‌మే ఎన్నిక
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోందని స్పష్టం చేశారు. త‌మ పార్టీలో ప్ర‌జాస్వామ్యం...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:29 am
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
సిగాచి ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...
LATEST NEWS   Jul 01,2025 09:05 am
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం -...
LATEST NEWS   Jul 01,2025 09:05 am
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం -...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS   Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన‌ ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని స్థానికుల‌కు ఎస్ఐ...
LATEST NEWS   Jul 01,2025 08:21 am
హాజీపురంలో పల్లెనిద్ర చేసిన‌ ఎస్ఐ
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని స్థానికుల‌కు ఎస్ఐ...
LATEST NEWS   Jul 01,2025 08:12 am
పాశ‌మైలారం ప్ర‌మాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేప‌ట్లో ఘ‌ట‌నా స్థ‌లానికి సీఎం రేవంత్‌
పాశ‌మైలారంలోని సిగాచి ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు,...
LATEST NEWS   Jul 01,2025 08:12 am
పాశ‌మైలారం ప్ర‌మాదంపై మోదీ దిగ్భ్రాంతి కాసేప‌ట్లో ఘ‌ట‌నా స్థ‌లానికి సీఎం రేవంత్‌
పాశ‌మైలారంలోని సిగాచి ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు,...
LATEST NEWS   Jul 01,2025 04:40 am
శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వ‌ర‌ద
ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,00,085 క్యూసెక్కులుగా...
LATEST NEWS   Jul 01,2025 04:40 am
శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వ‌ర‌ద
ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,00,085 క్యూసెక్కులుగా...
LATEST NEWS   Jul 01,2025 04:23 am
తెలుగు రాష్ట్రాల్లో..మూడు రోజులు వాన‌లే!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం వ‌ల్ల‌ తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే...
LATEST NEWS   Jul 01,2025 04:23 am
తెలుగు రాష్ట్రాల్లో..మూడు రోజులు వాన‌లే!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం వ‌ల్ల‌ తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే...
LATEST NEWS   Jul 01,2025 02:05 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 37మంది మృతి
పాశ‌మైలారంలోని సిగాచి ప‌రిశ్ర‌మలో జ‌రిగిన రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 37కి చేరింది. మ‌రో 25 మంది చికిత్స పొందుతుండ‌గా.. 57 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు...
LATEST NEWS   Jul 01,2025 02:05 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 37మంది మృతి
పాశ‌మైలారంలోని సిగాచి ప‌రిశ్ర‌మలో జ‌రిగిన రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 37కి చేరింది. మ‌రో 25 మంది చికిత్స పొందుతుండ‌గా.. 57 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు...
LATEST NEWS   Jun 30,2025 10:21 pm
చిన్నప్పన్నపాలెం: పైడిమాంబ ఆలయంలో చోరీ
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెం గ్రామంలో పైడిమాంబ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉండే పగలగొట్టి నగదు అమ్మవారు మెడలో ఉన్నటువంటి 50 తులాల వెండి...
LATEST NEWS   Jun 30,2025 10:21 pm
చిన్నప్పన్నపాలెం: పైడిమాంబ ఆలయంలో చోరీ
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెం గ్రామంలో పైడిమాంబ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉండే పగలగొట్టి నగదు అమ్మవారు మెడలో ఉన్నటువంటి 50 తులాల వెండి...
LIFE STYLE   Jun 30,2025 10:21 pm
పరగడుపున గ్లాసు వేడినీళ్లు.. లాభాలెన్నో!
ప‌ర‌గ‌డుపున గోరువెచ్చ‌ని నీళ్లు తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇది శ‌రీర జీవ‌క్రియ రేటును పెంచి, బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచి చ‌ర్మాన్ని...
LIFE STYLE   Jun 30,2025 10:21 pm
పరగడుపున గ్లాసు వేడినీళ్లు.. లాభాలెన్నో!
ప‌ర‌గ‌డుపున గోరువెచ్చ‌ని నీళ్లు తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇది శ‌రీర జీవ‌క్రియ రేటును పెంచి, బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచి చ‌ర్మాన్ని...
LATEST NEWS   Jun 30,2025 10:10 pm
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న...
LATEST NEWS   Jun 30,2025 10:10 pm
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న...
LATEST NEWS   Jun 30,2025 09:59 pm
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన జాతీయ లోక్ అదాలత్...
LATEST NEWS   Jun 30,2025 09:59 pm
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన జాతీయ లోక్ అదాలత్...
⚠️ You are not allowed to copy content or view source