ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే 12 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. కృతి వాసన్ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభాలలో జాప్యం చోటు చేసుకుందని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు.