3 ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు
NEWS Jul 27,2025 09:07 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సలీంనగర్, ధర్మపూర్, మహబూబ్ నగర్ లో జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచే నాలుగు కోర్సులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.