Logo
Download our app
LATEST NEWS   Aug 22,2025 08:41 am
నేడు తెలంగాణ బంద్
స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరింది....
LATEST NEWS   Aug 22,2025 08:41 am
నేడు తెలంగాణ బంద్
స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరింది....
LATEST NEWS   Aug 22,2025 08:39 am
ఏపీ మారిటైం బోర్డు కీలక ఒప్పందం
పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో రూ.9 వేల...
LATEST NEWS   Aug 22,2025 08:39 am
ఏపీ మారిటైం బోర్డు కీలక ఒప్పందం
పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో రూ.9 వేల...
LATEST NEWS   Aug 22,2025 08:35 am
అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం తో బండి భేటీ
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి...
LATEST NEWS   Aug 22,2025 08:35 am
అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం తో బండి భేటీ
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి...
LATEST NEWS   Aug 22,2025 08:31 am
సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ థ్యాంక్స్
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. గ‌త 18 రోజులుగా...
LATEST NEWS   Aug 22,2025 08:31 am
సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ థ్యాంక్స్
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. గ‌త 18 రోజులుగా...
LATEST NEWS   Aug 22,2025 08:21 am
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి . ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ...
LATEST NEWS   Aug 22,2025 08:21 am
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి . ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ...
LATEST NEWS   Aug 22,2025 08:18 am
గీత దాటితే వేటు త‌ప్ప‌దు - సీఎం
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యతతో వహిస్తారంటూ ప్ర‌శ్నించారు....
LATEST NEWS   Aug 22,2025 08:18 am
గీత దాటితే వేటు త‌ప్ప‌దు - సీఎం
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యతతో వహిస్తారంటూ ప్ర‌శ్నించారు....
LATEST NEWS   Aug 22,2025 08:14 am
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే మ‌ద్ద‌తు
మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్ కు వైసీపీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఏక‌గ్రీవంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం...
LATEST NEWS   Aug 22,2025 08:14 am
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే మ‌ద్ద‌తు
మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్ కు వైసీపీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఏక‌గ్రీవంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం...
LATEST NEWS   Aug 22,2025 08:09 am
రైతుల గోస ప‌ట్టించుకోని సీఎం
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు యూరియాలు అందక నానా తంటాలు ప‌డుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ...
LATEST NEWS   Aug 22,2025 08:09 am
రైతుల గోస ప‌ట్టించుకోని సీఎం
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు యూరియాలు అందక నానా తంటాలు ప‌డుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ...
LATEST NEWS   Aug 22,2025 08:05 am
ఏపీ లిక్క‌ర్ స్కాం కేసులో రూ. 116 కోట్లు స్వాధీనం
ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటి వరకు రూ.116.63 కోట్ల ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది సిట్. కేసులో భాగంగా నిందితులు, నిందితుల బంధువులు, డిస్టలరీలకు...
LATEST NEWS   Aug 22,2025 08:05 am
ఏపీ లిక్క‌ర్ స్కాం కేసులో రూ. 116 కోట్లు స్వాధీనం
ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటి వరకు రూ.116.63 కోట్ల ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది సిట్. కేసులో భాగంగా నిందితులు, నిందితుల బంధువులు, డిస్టలరీలకు...
LATEST NEWS   Aug 22,2025 08:02 am
ఎంపీలు పార్టీల‌కు అతీతంగా ఓటు వేయాలి
ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికలో విప్‌ ఉండద‌న్నారు ఎంపీ మ‌ల్లుర‌వి. పార్టీలకు అతీతంగా ఎంపీలు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా నిలబడాలని...
LATEST NEWS   Aug 22,2025 08:02 am
ఎంపీలు పార్టీల‌కు అతీతంగా ఓటు వేయాలి
ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికలో విప్‌ ఉండద‌న్నారు ఎంపీ మ‌ల్లుర‌వి. పార్టీలకు అతీతంగా ఎంపీలు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా నిలబడాలని...
LATEST NEWS   Aug 22,2025 07:59 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ టూర్
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీకి చేరుకున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని...
LATEST NEWS   Aug 22,2025 07:59 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ టూర్
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీకి చేరుకున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని...
LATEST NEWS   Aug 22,2025 07:55 am
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి
గువ్వల బాల‌రాజు పార్టీ నుండి వీడినా వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌న్నారు బీఆర్ఎస్ పార్టీ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అధ్యక్షుడు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గం...
LATEST NEWS   Aug 22,2025 07:55 am
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి
గువ్వల బాల‌రాజు పార్టీ నుండి వీడినా వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌న్నారు బీఆర్ఎస్ పార్టీ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అధ్యక్షుడు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గం...
LATEST NEWS   Aug 22,2025 07:52 am
సినీ కార్మికుల స‌మ్మె విర‌మ‌ణ
గ‌త 18 రోజులుగా 30 శాతం వేత‌నాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన కార్మికులు చేప‌ట్టిన ఆందోళ‌న‌ను విర‌మించారు. నిర్మాత‌లు, ఫెడ‌రేష‌న్...
LATEST NEWS   Aug 22,2025 07:52 am
సినీ కార్మికుల స‌మ్మె విర‌మ‌ణ
గ‌త 18 రోజులుగా 30 శాతం వేత‌నాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన కార్మికులు చేప‌ట్టిన ఆందోళ‌న‌ను విర‌మించారు. నిర్మాత‌లు, ఫెడ‌రేష‌న్...
LATEST NEWS   Aug 22,2025 07:44 am
ద‌స‌రా సెలువులు 13 రోజులు
పేరెంట్స్, పిల్ల‌ల‌కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. విద్యా శాఖ సూచ‌న‌ల మేర‌కు ఈసారి 13 రోజుల పాటు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సెల‌వులు ఇస్తున్న‌ట్లు...
LATEST NEWS   Aug 22,2025 07:44 am
ద‌స‌రా సెలువులు 13 రోజులు
పేరెంట్స్, పిల్ల‌ల‌కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. విద్యా శాఖ సూచ‌న‌ల మేర‌కు ఈసారి 13 రోజుల పాటు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సెల‌వులు ఇస్తున్న‌ట్లు...
LATEST NEWS   Aug 21,2025 11:07 pm
ఘనంగా మరిడిమాంబ అమ్మవారి పండగ
బంగారుమెట్ట, ఎల్బీపురం అగ్రహారం గ్రామాలలో మరిడిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పసుపు కుంకుమ చీర జాకెట్...
LATEST NEWS   Aug 21,2025 11:07 pm
ఘనంగా మరిడిమాంబ అమ్మవారి పండగ
బంగారుమెట్ట, ఎల్బీపురం అగ్రహారం గ్రామాలలో మరిడిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పసుపు కుంకుమ చీర జాకెట్...
LATEST NEWS   Aug 21,2025 11:06 pm
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న...
LATEST NEWS   Aug 21,2025 11:06 pm
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న...
LATEST NEWS   Aug 21,2025 09:25 pm
రామచంద్రపురం వద్ద రోడ్డు ఎక్కిన బుడ్డి వాగు వరద
అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం గ్రామం వద్ద ఉన్న కడియాల బుడ్డి వాగు వద్ద గోదావరి రోడ్డెక్కింది. గురువారం ఉదయం నాటికి గోదావరి వరద ప్రవాహం పెరగడంతో రోడ్లపైకి...
LATEST NEWS   Aug 21,2025 09:25 pm
రామచంద్రపురం వద్ద రోడ్డు ఎక్కిన బుడ్డి వాగు వరద
అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం గ్రామం వద్ద ఉన్న కడియాల బుడ్డి వాగు వద్ద గోదావరి రోడ్డెక్కింది. గురువారం ఉదయం నాటికి గోదావరి వరద ప్రవాహం పెరగడంతో రోడ్లపైకి...
LATEST NEWS   Aug 21,2025 09:24 pm
ఆలయంలో తాగునీటి సమస్య
జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. ఆలయం దగ్గర బోరింగ్ గత 3-4 నెలలుగా పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర...
LATEST NEWS   Aug 21,2025 09:24 pm
ఆలయంలో తాగునీటి సమస్య
జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. ఆలయం దగ్గర బోరింగ్ గత 3-4 నెలలుగా పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర...
LATEST NEWS   Aug 21,2025 09:24 pm
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
ఒడిస్సా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న ముగ్గురు నిందితుల నుండి 53 లక్షల విలువచేసే 107 కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచలో పోలీసులు స్వాధీనం...
LATEST NEWS   Aug 21,2025 09:24 pm
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
ఒడిస్సా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న ముగ్గురు నిందితుల నుండి 53 లక్షల విలువచేసే 107 కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచలో పోలీసులు స్వాధీనం...
LATEST NEWS   Aug 21,2025 09:19 pm
2 మొరం JCB ల సీజ్
పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామంలోని ఏనా బోర్ల గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా మైనింగ్ అధికారులు దాడి చేశారు. అధికారులు సంఘటనా...
LATEST NEWS   Aug 21,2025 09:19 pm
2 మొరం JCB ల సీజ్
పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామంలోని ఏనా బోర్ల గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా మైనింగ్ అధికారులు దాడి చేశారు. అధికారులు సంఘటనా...
⚠️ You are not allowed to copy content or view source