Logo
Download our app
LATEST NEWS   Aug 31,2026 07:34 pm
జిల్లా కారాగారాన్ని పరిశీలించిన సివిల్ జడ్జి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ సందర్శించి సేవలను తనిఖీ చేశారు....
LATEST NEWS   Aug 31,2026 07:34 pm
జిల్లా కారాగారాన్ని పరిశీలించిన సివిల్ జడ్జి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ సందర్శించి సేవలను తనిఖీ చేశారు....
LATEST NEWS   Aug 31,2026 07:33 pm
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో తిక్కారెడ్డి
మంత్రాలయం: రాఘవేంద్రస్వామి 355వ ఆరాధన మహోత్సవాల్లో కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. సోమవారం గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్న ఆయన,...
LATEST NEWS   Aug 31,2026 07:33 pm
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో తిక్కారెడ్డి
మంత్రాలయం: రాఘవేంద్రస్వామి 355వ ఆరాధన మహోత్సవాల్లో కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. సోమవారం గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్న ఆయన,...
LATEST NEWS   Aug 31,2026 07:33 pm
TG: పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
HYD: చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను...
LATEST NEWS   Aug 31,2026 07:33 pm
TG: పింఛన్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
HYD: చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను...
LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
LATEST NEWS   Aug 31,2026 05:11 am
30 ఏళ్ల త‌ర్వాత క‌లిసిన ఫ్రెండ్స్!
తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని కుంట చంద్రగౌడ్ నిజామాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 31,2026 05:11 am
30 ఏళ్ల త‌ర్వాత క‌లిసిన ఫ్రెండ్స్!
తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని కుంట చంద్రగౌడ్ నిజామాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
దళిత హక్కుల కోసం పోరాటం
గోనెగండ్ల: ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నూతన కన్వీనర్‌గా ఎన్నికైన గంజహళ్లి మహదేవ్ మాదిగను గోనెగండ్ల మండల ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహదేవ్ మాదిగ...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
దళిత హక్కుల కోసం పోరాటం
గోనెగండ్ల: ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నూతన కన్వీనర్‌గా ఎన్నికైన గంజహళ్లి మహదేవ్ మాదిగను గోనెగండ్ల మండల ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహదేవ్ మాదిగ...
LATEST NEWS   Aug 30,2026 11:14 pm
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలని కోరుతూ హనుమకొండలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కొందరు దౌర్జన్యంగా మిషనరీ చర్చి భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి...
LATEST NEWS   Aug 30,2026 11:14 pm
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలని కోరుతూ హనుమకొండలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కొందరు దౌర్జన్యంగా మిషనరీ చర్చి భూములను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చల్వాయి సమీపంలోని జాతీయ రహదారిపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్ ను ఢీకొని పల్టీలు...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చల్వాయి సమీపంలోని జాతీయ రహదారిపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్ ను ఢీకొని పల్టీలు...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
కిమ్స్ ఆస్పత్రి సేవలు అభినందనీయం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు గ్రామంలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిబిరంలో పాల్గొని అందుబాటులో...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
కిమ్స్ ఆస్పత్రి సేవలు అభినందనీయం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు గ్రామంలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిబిరంలో పాల్గొని అందుబాటులో...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బుల్లోనిపల్లి గ్రామంలో...
LATEST NEWS   Aug 30,2026 11:13 pm
సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బుల్లోనిపల్లి గ్రామంలో...
LATEST NEWS   Aug 30,2026 11:12 pm
రాయికల్ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో విషాదం
రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్ తల్లి లక్ష్మీ మృతి చెందింది. కాగా, ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రవీందర్ స్వగృహానికి...
LATEST NEWS   Aug 30,2026 11:12 pm
రాయికల్ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో విషాదం
రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్ తల్లి లక్ష్మీ మృతి చెందింది. కాగా, ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రవీందర్ స్వగృహానికి...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
ఆర్‌ఓబీ వద్ద తారు రోడ్డుకు భూమిపూజ
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) వద్ద రూ. 33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన...
⚠️ You are not allowed to copy content or view source