Logo
Download our app
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
NEWS   Aug 15,2026 12:38 am
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు లభించింది. 1991లో సర్వీసులో చేరిన ఆయన, పలు కీలక కేసుల ఛేదనతో పాటు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.

Top News


LATEST NEWS   Aug 15,2026 01:15 am
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 15,2026 01:15 am
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా...
LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
⚠️ You are not allowed to copy content or view source