Logo
Download our app
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
NEWS   Aug 15,2026 01:15 am
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇరువురు నేతలు కొద్దిసేపు పరస్పరం చర్చించుకున్నారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...
LATEST NEWS   Aug 15,2026 12:38 am
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు...
LATEST NEWS   Aug 15,2026 12:38 am
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
LATEST NEWS   Aug 15,2026 12:36 am
రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్...
⚠️ You are not allowed to copy content or view source