Logo
Download our app
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ అంశంపై డీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పారు. డీఎంకే ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన.. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను పట్టుకొని రాజకీయం చేయొద్దని.. శాసనసభలో స్పష్టమైన ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. హోసూరు నగరం తమిళనాడులోనే ఉన్నా.. బెంగళూరు సిటీలో కలిసిపోయినట్లు ఉంటుంది. కానీ హోసూరులో ఎయిర్‌పోర్టుకి అదే అడ్డంకి‌గా మారింది.

Top News


LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....
LATEST NEWS   Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....
⚠️ You are not allowed to copy content or view source