Logo
Download our app
LATEST NEWS   Aug 30,2025 01:44 pm
సీఎంల‌కు లేఖ రాసిన స్టాలిన్
కేంద్ర , రాష్ట్ర సంబంధాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం స్టాలిన్. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వివిధ రాజ‌కీయ పార్టీల అధినేత‌ల‌కు లేఖ రాశారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల...
LATEST NEWS   Aug 30,2025 01:44 pm
సీఎంల‌కు లేఖ రాసిన స్టాలిన్
కేంద్ర , రాష్ట్ర సంబంధాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం స్టాలిన్. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వివిధ రాజ‌కీయ పార్టీల అధినేత‌ల‌కు లేఖ రాశారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల...
LATEST NEWS   Aug 30,2025 12:38 pm
నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి క‌న్నుమూత
ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ ఇవాళ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 94 ఏళ్లు. దివంగ‌త హాస్య న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య భార్య. చిరంజీవి, భార్య...
LATEST NEWS   Aug 30,2025 12:38 pm
నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి క‌న్నుమూత
ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ ఇవాళ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 94 ఏళ్లు. దివంగ‌త హాస్య న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య భార్య. చిరంజీవి, భార్య...
LATEST NEWS   Aug 30,2025 12:30 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
శాస‌న స‌భ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. యూరియా సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్య‌వ‌సాయ శాఖ వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టారు. క‌మిష‌న‌ర్...
LATEST NEWS   Aug 30,2025 12:30 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
శాస‌న స‌భ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. యూరియా సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్య‌వ‌సాయ శాఖ వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టారు. క‌మిష‌న‌ర్...
LATEST NEWS   Aug 30,2025 12:15 pm
కనీస వేతనాల కోసం సిఐటియు ఆందోళన
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కనీస వేతనాలు చెల్లించాలని, కూలీల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ...
LATEST NEWS   Aug 30,2025 12:15 pm
కనీస వేతనాల కోసం సిఐటియు ఆందోళన
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కనీస వేతనాలు చెల్లించాలని, కూలీల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ...
LATEST NEWS   Aug 30,2025 12:14 pm
అసాంఘిక శక్తులకు సహకరించకండి: సీఐ
ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మాట్లాడుతూ యువత అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని...
LATEST NEWS   Aug 30,2025 12:14 pm
అసాంఘిక శక్తులకు సహకరించకండి: సీఐ
ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మాట్లాడుతూ యువత అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని...
BIG NEWS   Aug 30,2025 12:13 pm
ఓటరు లిస్ట్ విడుద‌ల‌.. మీ పేరు ఉందా?
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఈ జాబితాను వెబ్‌సైట్‌లో...
BIG NEWS   Aug 30,2025 12:13 pm
ఓటరు లిస్ట్ విడుద‌ల‌.. మీ పేరు ఉందా?
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఈ జాబితాను వెబ్‌సైట్‌లో...
LATEST NEWS   Aug 30,2025 12:12 pm
'టీనేజ్‌ బాలికలకు అవగాహన అవసరం'
పినపాక మండలం ఐలాపురం సమీపంలోని ఏల్చిరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, టీనేజ్‌లో బాలికలు ఎదుర్కొనే...
LATEST NEWS   Aug 30,2025 12:12 pm
'టీనేజ్‌ బాలికలకు అవగాహన అవసరం'
పినపాక మండలం ఐలాపురం సమీపంలోని ఏల్చిరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, టీనేజ్‌లో బాలికలు ఎదుర్కొనే...
LATEST NEWS   Aug 30,2025 12:10 pm
మృతికి కారణమైన వ్య‌క్తికి జైలుశిక్ష‌
2020లో మేడిపల్లి సమీప తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోను, ముప్కల్‌కు చెందిన దుంపటి లక్ష్మీరాజం కారు ఢీకొట్టింది. ఈ...
LATEST NEWS   Aug 30,2025 12:10 pm
మృతికి కారణమైన వ్య‌క్తికి జైలుశిక్ష‌
2020లో మేడిపల్లి సమీప తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోను, ముప్కల్‌కు చెందిన దుంపటి లక్ష్మీరాజం కారు ఢీకొట్టింది. ఈ...
LATEST NEWS   Aug 30,2025 12:08 pm
పింఛన్ పెంపు కోసం రేపు మహా గర్జన – ఎమ్మార్పీఎస్ పిలుపు
మెట్‌ప‌ల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకులు దివ్యాంగులతో సమావేశమయ్యారు. పింఛన్ పెంపు కోసం సెప్టెంబర్ 1న కోరుట్లలో మహా గర్జన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు మంద కృష్ణ మాదిగ...
LATEST NEWS   Aug 30,2025 12:08 pm
పింఛన్ పెంపు కోసం రేపు మహా గర్జన – ఎమ్మార్పీఎస్ పిలుపు
మెట్‌ప‌ల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకులు దివ్యాంగులతో సమావేశమయ్యారు. పింఛన్ పెంపు కోసం సెప్టెంబర్ 1న కోరుట్లలో మహా గర్జన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు మంద కృష్ణ మాదిగ...
LATEST NEWS   Aug 30,2025 11:19 am
టీడీఆర్ బాండ్ల స్కాంపై విచార‌ణ చేప‌ట్టాలి
తిరుప‌తి టీడీఆర్ బాండ్ల స్కాంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎం చంద్ర‌బాబు నాయుడును కోరారు. ఈ మేర‌కు ఆయ‌న లేఖ రాశారు. 2014-2019 మధ్య...
LATEST NEWS   Aug 30,2025 11:19 am
టీడీఆర్ బాండ్ల స్కాంపై విచార‌ణ చేప‌ట్టాలి
తిరుప‌తి టీడీఆర్ బాండ్ల స్కాంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎం చంద్ర‌బాబు నాయుడును కోరారు. ఈ మేర‌కు ఆయ‌న లేఖ రాశారు. 2014-2019 మధ్య...
LATEST NEWS   Aug 30,2025 11:15 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు
తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారిని 65 వేల 717 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22 వేల 445 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
LATEST NEWS   Aug 30,2025 11:15 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు
తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారిని 65 వేల 717 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22 వేల 445 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
LATEST NEWS   Aug 30,2025 10:16 am
భారీగా ప‌డి పోయిన రూపాయి విలువ
అమెరికా దేశాధ్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల ప్ర‌భావంతో భార‌త దేశానికి చెందిన రూపాయి విలువ రికార్డు స్థాయికి ప‌డి పోయింది. ప్ర‌స్తుతం ఒక అమెరిక‌న్ డాల‌ర్...
LATEST NEWS   Aug 30,2025 10:16 am
భారీగా ప‌డి పోయిన రూపాయి విలువ
అమెరికా దేశాధ్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల ప్ర‌భావంతో భార‌త దేశానికి చెందిన రూపాయి విలువ రికార్డు స్థాయికి ప‌డి పోయింది. ప్ర‌స్తుతం ఒక అమెరిక‌న్ డాల‌ర్...
LATEST NEWS   Aug 30,2025 10:12 am
జ‌ల హార‌తి ఇచ్చిన చంద్ర‌బాబు
కుప్పం నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించారు సీఎం చంద్ర‌బాబు. ప‌ర‌మ స‌ముద్రం చెరువు వ‌ద్ద జ‌ల హార‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో...
LATEST NEWS   Aug 30,2025 10:12 am
జ‌ల హార‌తి ఇచ్చిన చంద్ర‌బాబు
కుప్పం నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించారు సీఎం చంద్ర‌బాబు. ప‌ర‌మ స‌ముద్రం చెరువు వ‌ద్ద జ‌ల హార‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో...
LATEST NEWS   Aug 30,2025 10:10 am
భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ
గోదావ‌రి ఉగ్ర రూపం దాల్చుతోంది. భారీ ఎత్తున వ‌ర‌ద కొన‌సాగుతోంది. 43 అడుగుల‌కు చేరుకుంది నీటి మ‌ట్టం. స్నాన ఘ‌ట్టాలు, మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి....
LATEST NEWS   Aug 30,2025 10:10 am
భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ
గోదావ‌రి ఉగ్ర రూపం దాల్చుతోంది. భారీ ఎత్తున వ‌ర‌ద కొన‌సాగుతోంది. 43 అడుగుల‌కు చేరుకుంది నీటి మ‌ట్టం. స్నాన ఘ‌ట్టాలు, మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి....
LATEST NEWS   Aug 30,2025 10:06 am
కోటంరెడ్డికి హొం మంత్రి ఫోన్
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఫోన్ చేశారు. త‌న‌ను హతమార్చేందుకు ఏడుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేయ‌డం, ఇందుకు సంబంధించిన వీడియో...
LATEST NEWS   Aug 30,2025 10:06 am
కోటంరెడ్డికి హొం మంత్రి ఫోన్
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఫోన్ చేశారు. త‌న‌ను హతమార్చేందుకు ఏడుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేయ‌డం, ఇందుకు సంబంధించిన వీడియో...
LATEST NEWS   Aug 30,2025 10:02 am
ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోను
మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగితే తాను ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. అవ‌స‌ర‌మైతే సీఎంతో, స‌ర్కార్ తో కొట్లాడేందుకు...
LATEST NEWS   Aug 30,2025 10:02 am
ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోను
మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగితే తాను ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. అవ‌స‌ర‌మైతే సీఎంతో, స‌ర్కార్ తో కొట్లాడేందుకు...
LATEST NEWS   Aug 30,2025 09:58 am
రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ చెప్పాలి : షా
ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు...
LATEST NEWS   Aug 30,2025 09:58 am
రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ చెప్పాలి : షా
ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు...
LATEST NEWS   Aug 30,2025 09:54 am
ఐఏఎస్ శివ‌శంక‌ర్ ఏపీకి కేటాయింపు
సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎల్. శివ శంక‌ర్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలంటూ...
LATEST NEWS   Aug 30,2025 09:54 am
ఐఏఎస్ శివ‌శంక‌ర్ ఏపీకి కేటాయింపు
సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎల్. శివ శంక‌ర్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలంటూ...
LATEST NEWS   Aug 30,2025 09:51 am
విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పెంచాలి
విద్యా రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖ‌పై...
LATEST NEWS   Aug 30,2025 09:51 am
విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పెంచాలి
విద్యా రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖ‌పై...
LATEST NEWS   Aug 30,2025 09:47 am
తెలంగాణ విజిలెన్స్ డీజీగా విక్ర‌మ్ సింగ్
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ సింగ్ మాన్ ను నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు...
LATEST NEWS   Aug 30,2025 09:47 am
తెలంగాణ విజిలెన్స్ డీజీగా విక్ర‌మ్ సింగ్
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ సింగ్ మాన్ ను నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు...
⚠️ You are not allowed to copy content or view source