రికార్డు: ఎకరం ₹177 కోట్లు!
NEWS Oct 07,2025 12:11 am
హైదరాబాద్: రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా ₹177 కోట్లు పలికింది. MSN రియాల్టీ ఏకంగా ఎకరం భూమిని రూ.177 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో MSN రియాల్టీ మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1,356 కోట్లుగా వెచ్చించి సొంతం చేసుకుంది.