Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 24,2024 06:17 am
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దు
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అమీన్ పూర్ లో బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....
LATEST NEWS Sep 24,2024 06:17 am
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దు
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అమీన్ పూర్ లో బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....
LATEST NEWS Sep 24,2024 05:57 am
వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
మెదక్ పట్టణంలోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల సూపరిండెంట్ కు...
LATEST NEWS Sep 24,2024 05:57 am
వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
మెదక్ పట్టణంలోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల సూపరిండెంట్ కు...
LATEST NEWS Sep 24,2024 05:56 am
రుణాల మంజూరులో జాప్యం సరికాదు
రుణమాఫీ జరిగిన రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, రుణాల మంజూరులో జాప్యం చేయడం సరికాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో...
LATEST NEWS Sep 24,2024 05:56 am
రుణాల మంజూరులో జాప్యం సరికాదు
రుణమాఫీ జరిగిన రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, రుణాల మంజూరులో జాప్యం చేయడం సరికాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో...
LATEST NEWS Sep 24,2024 05:55 am
సింగూరుకు పెరిగిన వరద
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఒక గేటును పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ...
LATEST NEWS Sep 24,2024 05:55 am
సింగూరుకు పెరిగిన వరద
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఒక గేటును పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ...
LATEST NEWS Sep 24,2024 05:54 am
ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025...
LATEST NEWS Sep 24,2024 05:54 am
ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025...
LATEST NEWS Sep 24,2024 05:54 am
జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుండటంతో మంచి వైద్యం కోసం బాధితులు...
LATEST NEWS Sep 24,2024 05:54 am
జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుండటంతో మంచి వైద్యం కోసం బాధితులు...
LATEST NEWS Sep 24,2024 05:53 am
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్...
LATEST NEWS Sep 24,2024 05:53 am
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్...
LATEST NEWS Sep 24,2024 05:52 am
టాయిలెట్లను శుభ్రపరిచిన ఆటో డ్రైవర్లు
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి సూచన మేరకు కోరుట్ల ఆటో డ్రైవర్స్ యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు సోమవారం...
LATEST NEWS Sep 24,2024 05:52 am
టాయిలెట్లను శుభ్రపరిచిన ఆటో డ్రైవర్లు
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి సూచన మేరకు కోరుట్ల ఆటో డ్రైవర్స్ యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు సోమవారం...
LATEST NEWS Sep 24,2024 05:48 am
టెస్టుల కోసం ల్యాబ్కు యాదాద్రి ప్రసాదం
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని...
LATEST NEWS Sep 24,2024 05:48 am
టెస్టుల కోసం ల్యాబ్కు యాదాద్రి ప్రసాదం
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని...
LATEST NEWS Sep 24,2024 05:41 am
ఇందిరమ్మపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు....
LATEST NEWS Sep 24,2024 05:41 am
ఇందిరమ్మపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు....
LATEST NEWS Sep 24,2024 05:36 am
ఓ రేంజ్లో ఫైర్ అయిన పవన్
‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు. మదమెక్కి మాట్లాడుతున్నారు. తమాషాలుగా ఉందా.. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం.. ప్రకాష్ రాజ్కు...
LATEST NEWS Sep 24,2024 05:36 am
ఓ రేంజ్లో ఫైర్ అయిన పవన్
‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు. మదమెక్కి మాట్లాడుతున్నారు. తమాషాలుగా ఉందా.. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం.. ప్రకాష్ రాజ్కు...
LATEST NEWS Sep 24,2024 05:18 am
దుర్గగుడి మెట్లు శుభ్రం చేసిన పవన్
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ల పూజ చేశారు....
LATEST NEWS Sep 24,2024 05:18 am
దుర్గగుడి మెట్లు శుభ్రం చేసిన పవన్
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ల పూజ చేశారు....
BIG NEWS Sep 24,2024 04:52 am
నకిలీ రూ. 500 నోటు కలకలం
కోరుట్ల పట్టణంలో నకిలీ 500 రూపాయలు నోటు కలకలం రేపింది. ఆర్డిఓ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సంజు మెస్ వద్ద...
BIG NEWS Sep 24,2024 04:52 am
నకిలీ రూ. 500 నోటు కలకలం
కోరుట్ల పట్టణంలో నకిలీ 500 రూపాయలు నోటు కలకలం రేపింది. ఆర్డిఓ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సంజు మెస్ వద్ద...
LATEST NEWS Sep 24,2024 04:50 am
గణపయ్య లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు
17 రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్ లో ప్రతిష్ఠంచిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం...
LATEST NEWS Sep 24,2024 04:50 am
గణపయ్య లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు
17 రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్ లో ప్రతిష్ఠంచిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం...
LATEST NEWS Sep 24,2024 04:45 am
ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కలిశారు. అష్ట...
LATEST NEWS Sep 24,2024 04:45 am
ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కలిశారు. అష్ట...
LATEST NEWS Sep 24,2024 03:32 am
నవోదయ దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో...
LATEST NEWS Sep 24,2024 03:32 am
నవోదయ దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో...
LATEST NEWS Sep 24,2024 03:31 am
అక్షయపాత్ర కార్యాలయం ముందు ధర్నా
అక్షయపాత్రలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన...
LATEST NEWS Sep 24,2024 03:31 am
అక్షయపాత్ర కార్యాలయం ముందు ధర్నా
అక్షయపాత్రలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన...
LATEST NEWS Sep 24,2024 03:30 am
జెట్ స్పీడ్తో కాళేశ్వరం విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్.....
LATEST NEWS Sep 24,2024 03:30 am
జెట్ స్పీడ్తో కాళేశ్వరం విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్.....
LATEST NEWS Sep 23,2024 07:08 pm
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన వంగల మహిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి, కుటుంబ...
LATEST NEWS Sep 23,2024 07:08 pm
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన వంగల మహిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి, కుటుంబ...
LATEST NEWS Sep 23,2024 07:07 pm
సిరిసిల్ల పాఠశాలకు భారత ప్రభుత్వ ప్రశంస
ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయి పోటీలు ఇటీవల ఢిల్లీలో నిర్వహించగా ఈ పోటీల్లో సిరిసిల్ల కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జక్కని హేమంత్ తన...
LATEST NEWS Sep 23,2024 07:07 pm
సిరిసిల్ల పాఠశాలకు భారత ప్రభుత్వ ప్రశంస
ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయి పోటీలు ఇటీవల ఢిల్లీలో నిర్వహించగా ఈ పోటీల్లో సిరిసిల్ల కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జక్కని హేమంత్ తన...
« Previous
Next »
Showing
20141
to
20160
of
22685
results
‹
1
2
...
1005
1006
1007
1008
1009
1010
1011
...
1134
1135
›
⚠️ You are not allowed to copy content or view source