Logo
Download our app
ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
NEWS   Sep 24,2024 05:54 am
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకున్నందుకు అర్హులని పేర్కొన్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో పోలింగ్ బూత్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 07:01 pm
జనసేన పార్టీ అభ్యర్థిగా కొండా దేవాగౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కొండా దేవాగౌడ్ నామినేషన్ వేశారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 07:01 pm
జనసేన పార్టీ అభ్యర్థిగా కొండా దేవాగౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కొండా దేవాగౌడ్ నామినేషన్ వేశారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
⚠️ You are not allowed to copy content or view source