Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 22,2024 01:26 pm
11వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు
మెట్పల్లి పట్టణంలోని 11 వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల...
LATEST NEWS Sep 22,2024 01:26 pm
11వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు
మెట్పల్లి పట్టణంలోని 11 వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల...
LATEST NEWS Sep 22,2024 01:25 pm
45 ఏళ్ల తర్వాత కలిశారు!
మెట్పల్లి పట్టణంలో విఆర్ఎం గార్డెన్లో ఆదివారం 1978-1979 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 45 సంవత్సరాల తర్వాత అప్పటి టెన్త్ బ్యాచ్...
LATEST NEWS Sep 22,2024 01:25 pm
45 ఏళ్ల తర్వాత కలిశారు!
మెట్పల్లి పట్టణంలో విఆర్ఎం గార్డెన్లో ఆదివారం 1978-1979 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 45 సంవత్సరాల తర్వాత అప్పటి టెన్త్ బ్యాచ్...
LATEST NEWS Sep 22,2024 12:50 pm
జగిత్యాల విద్యార్థికి రాష్ట్ర స్థాయి బహుమతి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి. శిశిర్ చంద్ర హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజ్ఞా వికాస్ వ్యాసరచన పోటీలో రాష్ట్ర...
LATEST NEWS Sep 22,2024 12:50 pm
జగిత్యాల విద్యార్థికి రాష్ట్ర స్థాయి బహుమతి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి. శిశిర్ చంద్ర హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజ్ఞా వికాస్ వ్యాసరచన పోటీలో రాష్ట్ర...
LATEST NEWS Sep 22,2024 11:12 am
త్రిశక్తి ఆలయంలో భవానీ దీక్ష
మెట్ పల్లి పట్టణ త్రిశక్తి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఆరంభ సూచికగా జగన్మాత అనుగ్రహం కలుగాలని ఆదివారం 14 మంది 41 రోజుల భవానీ దీక్షలు స్వీకరించారు....
LATEST NEWS Sep 22,2024 11:12 am
త్రిశక్తి ఆలయంలో భవానీ దీక్ష
మెట్ పల్లి పట్టణ త్రిశక్తి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఆరంభ సూచికగా జగన్మాత అనుగ్రహం కలుగాలని ఆదివారం 14 మంది 41 రోజుల భవానీ దీక్షలు స్వీకరించారు....
LATEST NEWS Sep 22,2024 11:11 am
రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు: జగ్గారెడ్డి
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని రైతులకే రైతు వేదిక నుంచి కంది మండలం కలివేముల వరకు రోడ్డు నిర్మాణానికి 4.50 మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. హెచ్ఎండిఏ...
LATEST NEWS Sep 22,2024 11:11 am
రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు: జగ్గారెడ్డి
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని రైతులకే రైతు వేదిక నుంచి కంది మండలం కలివేముల వరకు రోడ్డు నిర్మాణానికి 4.50 మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. హెచ్ఎండిఏ...
LATEST NEWS Sep 22,2024 11:11 am
హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైడ్రా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డి పేట, పటేల్ గూడాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. 28 విల్లాలు, 3 అపార్ట్మెంట్స్, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి...
LATEST NEWS Sep 22,2024 11:11 am
హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైడ్రా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డి పేట, పటేల్ గూడాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. 28 విల్లాలు, 3 అపార్ట్మెంట్స్, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి...
LATEST NEWS Sep 22,2024 11:10 am
రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడలు
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు 23 నుంచి 28 వరకు పటాన్ చెర్ మైత్రి మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అదివారం...
LATEST NEWS Sep 22,2024 11:10 am
రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడలు
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు 23 నుంచి 28 వరకు పటాన్ చెర్ మైత్రి మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అదివారం...
LATEST NEWS Sep 22,2024 11:09 am
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం
జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
LATEST NEWS Sep 22,2024 11:09 am
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం
జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
LATEST NEWS Sep 22,2024 11:08 am
చికిత్స పొందుతూ ప్రధానోపాధ్యాయుడు మృతి
తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మాల్ మండలం కుసంగి ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథం ఆదివారం మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యం రావడంతో కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్...
LATEST NEWS Sep 22,2024 11:08 am
చికిత్స పొందుతూ ప్రధానోపాధ్యాయుడు మృతి
తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మాల్ మండలం కుసంగి ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథం ఆదివారం మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యం రావడంతో కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్...
LATEST NEWS Sep 22,2024 11:07 am
జంగిల్ క్లియరెన్స్ చేయాలి
ఆంధ్ర-ఒడిశా సరిహాద్దు డుంబ్రిగుడ మండలం జైపూర్ జంక్షన్ నుంచి అడపవలస మీదుగా ఒడిశా ప్రాంతం చటువా ప్రాంతానికి వెళ్లే రహదారిలో తుప్పలు పెరిగి పోవడంతో ఎదురుగా వచ్చే...
LATEST NEWS Sep 22,2024 11:07 am
జంగిల్ క్లియరెన్స్ చేయాలి
ఆంధ్ర-ఒడిశా సరిహాద్దు డుంబ్రిగుడ మండలం జైపూర్ జంక్షన్ నుంచి అడపవలస మీదుగా ఒడిశా ప్రాంతం చటువా ప్రాంతానికి వెళ్లే రహదారిలో తుప్పలు పెరిగి పోవడంతో ఎదురుగా వచ్చే...
LATEST NEWS Sep 22,2024 11:07 am
నేడు సదాశివపేటలో విద్యుత్ కోత
సదాశివపేట మండలంలో సబ్ స్టేషన్ లలో మరమత్తుల కారణంగా రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు వివరించారు. సదాశివపేట, నిజాంపూర్ సబ్ స్టేషన్లలో రేపు ఉ.11...
LATEST NEWS Sep 22,2024 11:07 am
నేడు సదాశివపేటలో విద్యుత్ కోత
సదాశివపేట మండలంలో సబ్ స్టేషన్ లలో మరమత్తుల కారణంగా రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు వివరించారు. సదాశివపేట, నిజాంపూర్ సబ్ స్టేషన్లలో రేపు ఉ.11...
LATEST NEWS Sep 22,2024 11:05 am
అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు
అమీన్ పూర్ మండలం పటేల్ గూడా గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 12 లో అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు వద్ద కూల్చివేశారు. గ్రామంలో...
LATEST NEWS Sep 22,2024 11:05 am
అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు
అమీన్ పూర్ మండలం పటేల్ గూడా గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 12 లో అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు వద్ద కూల్చివేశారు. గ్రామంలో...
LATEST NEWS Sep 22,2024 11:03 am
టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష
తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెయ్యి...
LATEST NEWS Sep 22,2024 11:03 am
టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష
తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెయ్యి...
BIG NEWS Sep 22,2024 11:01 am
హైడ్రా కూల్చివేతలు.. బాధితుల రోదనలు
HYD: కూకట్పల్లిలోని నల్లచెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. వద్ద...
BIG NEWS Sep 22,2024 11:01 am
హైడ్రా కూల్చివేతలు.. బాధితుల రోదనలు
HYD: కూకట్పల్లిలోని నల్లచెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. వద్ద...
BIG NEWS Sep 22,2024 10:40 am
అమీన్ పూర్ హైడ్రా కూల్చివేతలు
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గుడా, కృష్ణరెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవ్వడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో...
BIG NEWS Sep 22,2024 10:40 am
అమీన్ పూర్ హైడ్రా కూల్చివేతలు
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గుడా, కృష్ణరెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవ్వడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో...
BIG NEWS Sep 22,2024 10:16 am
తిరుమలలో ప్రసాదం కల్తీ వివాదం.. నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానికి జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సున్నితమైన అంశాన్ని బాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని కోట్లాది...
BIG NEWS Sep 22,2024 10:16 am
తిరుమలలో ప్రసాదం కల్తీ వివాదం.. నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానికి జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సున్నితమైన అంశాన్ని బాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని కోట్లాది...
LATEST NEWS Sep 22,2024 09:46 am
జగన్ ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నేతలు
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నాయకులు ముట్టడించారు. ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత...
LATEST NEWS Sep 22,2024 09:46 am
జగన్ ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నేతలు
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నాయకులు ముట్టడించారు. ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత...
LATEST NEWS Sep 22,2024 09:09 am
జిల్లాస్థాయి క్రీడలకు ఎంపిక
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం గోధుర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి...
LATEST NEWS Sep 22,2024 09:09 am
జిల్లాస్థాయి క్రీడలకు ఎంపిక
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం గోధుర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి...
LATEST NEWS Sep 22,2024 09:09 am
ఆర్థిక సహాయం అందజేత
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా గ్రామపంచాయితీలో ఎలక్ట్రిషియన్ అరిగడ్డి రాజేష్ కి తీవ్ర జ్వరంతో నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స కోసం రూ.2 లక్షలు...
LATEST NEWS Sep 22,2024 09:09 am
ఆర్థిక సహాయం అందజేత
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా గ్రామపంచాయితీలో ఎలక్ట్రిషియన్ అరిగడ్డి రాజేష్ కి తీవ్ర జ్వరంతో నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స కోసం రూ.2 లక్షలు...
LATEST NEWS Sep 22,2024 09:06 am
అత్యధిక వర్షపాతం నమోదు
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లిలో అత్యధికంగా 66.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అటు అల్లీపూర్లో 33, కథలాపూర్ 27.8, గోవిందరామ్ 21.5, మెట్పల్లి 21, కొల్వయి 18.5, గోధూర్...
LATEST NEWS Sep 22,2024 09:06 am
అత్యధిక వర్షపాతం నమోదు
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లిలో అత్యధికంగా 66.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అటు అల్లీపూర్లో 33, కథలాపూర్ 27.8, గోవిందరామ్ 21.5, మెట్పల్లి 21, కొల్వయి 18.5, గోధూర్...
« Previous
Next »
Showing
19621
to
19640
of
22012
results
‹
1
2
...
979
980
981
982
983
984
985
...
1100
1101
›
⚠️ You are not allowed to copy content or view source