Logo
Download our app
నేడు సదాశివపేటలో విద్యుత్ కోత
NEWS   Sep 22,2024 11:07 am
సదాశివపేట మండలంలో సబ్ స్టేషన్ లలో మరమత్తుల కారణంగా రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు వివరించారు. సదాశివపేట, నిజాంపూర్ సబ్ స్టేషన్లలో రేపు ఉ.11 గంటల నుండి మ. 11:30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిజాంపూర్, కోల్కూర్, మాచారెడ్డిపల్లి, పొట్టిపల్లి, వెల్టూరు, వెంకటాపూర్, ఎన్కేపల్లి, ఇశ్రితాబాద్, ముబారక్ పూర్, తిమ్మనగూడెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వివరించారు.

Top News


LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
⚠️ You are not allowed to copy content or view source