Logo
Download our app
టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష
NEWS   Sep 22,2024 11:03 am
తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెయ్యి టెండర్లు, టీటీడీ ప్రక్షాళనతోపాటు ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారుల ఇచ్చిన సూచనలను ఈవో సీఎంకు వివరించారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
⚠️ You are not allowed to copy content or view source