Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jul 19,2025 11:20 am
కావాలని కేసులు బనాయించారు
ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని కక్ష కట్టారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సిట్ వద్ద ఎలాంటి...
LATEST NEWS Jul 19,2025 11:20 am
కావాలని కేసులు బనాయించారు
ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని కక్ష కట్టారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సిట్ వద్ద ఎలాంటి...
LATEST NEWS Jul 19,2025 10:26 am
ఓడిపోతే బాగుండేది... ఇంట్లో కూర్చునేవాడిని: మల్లారెడ్డి అసహనం
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం...
LATEST NEWS Jul 19,2025 10:26 am
ఓడిపోతే బాగుండేది... ఇంట్లో కూర్చునేవాడిని: మల్లారెడ్డి అసహనం
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం...
LATEST NEWS Jul 19,2025 10:03 am
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
కనిగిరి పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై...
LATEST NEWS Jul 19,2025 10:03 am
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
కనిగిరి పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై...
LATEST NEWS Jul 19,2025 10:02 am
నిర్మల్ పట్టణంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీ 33 వ వార్డులో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో ప్రజలు దోమల వల్ల, మురికి కాలువలు, నిలువ...
LATEST NEWS Jul 19,2025 10:02 am
నిర్మల్ పట్టణంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీ 33 వ వార్డులో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో ప్రజలు దోమల వల్ల, మురికి కాలువలు, నిలువ...
LATEST NEWS Jul 19,2025 10:01 am
కనిగిరిలో మొక్కలను నాటిన ఎమ్మెల్యే ఉగ్ర
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలను నాటాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర...
LATEST NEWS Jul 19,2025 10:01 am
కనిగిరిలో మొక్కలను నాటిన ఎమ్మెల్యే ఉగ్ర
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలను నాటాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర...
LATEST NEWS Jul 19,2025 09:47 am
విశాఖ ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం .. భారీగా ఆస్తినష్టం
ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా...
LATEST NEWS Jul 19,2025 09:47 am
విశాఖ ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం .. భారీగా ఆస్తినష్టం
ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా...
LATEST NEWS Jul 19,2025 09:43 am
నేడు IIT స్నాతకోత్సవానికి రైల్వేమంత్రి హాజరు
హైదరాబాద్లోని IITలో నేడు 14వ స్నాతకోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ల ఆధ్వర్యం,...
LATEST NEWS Jul 19,2025 09:43 am
నేడు IIT స్నాతకోత్సవానికి రైల్వేమంత్రి హాజరు
హైదరాబాద్లోని IITలో నేడు 14వ స్నాతకోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ల ఆధ్వర్యం,...
LATEST NEWS Jul 19,2025 09:42 am
టీటీడీ ఈవో పేరుతో ఫేక్ అకౌంట్
టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ...
LATEST NEWS Jul 19,2025 09:42 am
టీటీడీ ఈవో పేరుతో ఫేక్ అకౌంట్
టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ...
LATEST NEWS Jul 19,2025 09:18 am
మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు
AP లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఈనెల...
LATEST NEWS Jul 19,2025 09:18 am
మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు
AP లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఈనెల...
LATEST NEWS Jul 19,2025 09:14 am
హైదరాబాద్ అతలాకుతలం
హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది వర్షం. చెరువులను తలపించాయి రహదారులు, ఫ్లైఓవర్లు. ఎక్కడికక్కడే స్తంభించి పోయింది ట్రాఫిక్. గంటలకొద్దీ నరకయాతన అనుభవించారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో...
LATEST NEWS Jul 19,2025 09:14 am
హైదరాబాద్ అతలాకుతలం
హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది వర్షం. చెరువులను తలపించాయి రహదారులు, ఫ్లైఓవర్లు. ఎక్కడికక్కడే స్తంభించి పోయింది ట్రాఫిక్. గంటలకొద్దీ నరకయాతన అనుభవించారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో...
LATEST NEWS Jul 19,2025 09:04 am
మరో నాలుగు రోజులు వర్షాలు
వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్షాలు వస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
LATEST NEWS Jul 19,2025 09:04 am
మరో నాలుగు రోజులు వర్షాలు
వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్షాలు వస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
LATEST NEWS Jul 19,2025 08:35 am
విద్యుత్ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ
ప్రపంచంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకునేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి ఆర్టిజన్ నుండి సిఎండి వరకు శిక్షణ ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని...
LATEST NEWS Jul 19,2025 08:35 am
విద్యుత్ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ
ప్రపంచంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకునేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి ఆర్టిజన్ నుండి సిఎండి వరకు శిక్షణ ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని...
LATEST NEWS Jul 19,2025 08:24 am
ఈటెల అనుచరుడు గౌతమ్ రెడ్డి రాజీనామా
ఈటెల అనుచరుడు, హుజూరాబాద్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం...
LATEST NEWS Jul 19,2025 08:24 am
ఈటెల అనుచరుడు గౌతమ్ రెడ్డి రాజీనామా
ఈటెల అనుచరుడు, హుజూరాబాద్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం...
LATEST NEWS Jul 19,2025 07:56 am
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గాయం
ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గాయపడ్డారు. పక్కటెముక భాగంలో పట్టేయడంతో హుటా హుటిన తరలించారు. పాట్నా, ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళ్తుండగా రోడ్డు షోలో...
LATEST NEWS Jul 19,2025 07:56 am
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గాయం
ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గాయపడ్డారు. పక్కటెముక భాగంలో పట్టేయడంతో హుటా హుటిన తరలించారు. పాట్నా, ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళ్తుండగా రోడ్డు షోలో...
LATEST NEWS Jul 19,2025 07:31 am
తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు శనివారం తిరుపతిలో పర్యటిస్తారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు చేస్తారు. అనంతరం ప్రజావేదికలో...
LATEST NEWS Jul 19,2025 07:31 am
తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు శనివారం తిరుపతిలో పర్యటిస్తారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు చేస్తారు. అనంతరం ప్రజావేదికలో...
LATEST NEWS Jul 19,2025 07:24 am
నేటి ముఖ్యాంశాలు
▪️నేడు కాజీపేటలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్రెడ్డి పర్యటన ▪️తిరుపతిలో ఇవాళ సీఎం చంద్రబాబు టూర్ ▪️తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ బాధ్యతలు.. హాజరుకానున్న సీఎం రేవంత్ ▪️HYD: నేడు...
LATEST NEWS Jul 19,2025 07:24 am
నేటి ముఖ్యాంశాలు
▪️నేడు కాజీపేటలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్రెడ్డి పర్యటన ▪️తిరుపతిలో ఇవాళ సీఎం చంద్రబాబు టూర్ ▪️తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ బాధ్యతలు.. హాజరుకానున్న సీఎం రేవంత్ ▪️HYD: నేడు...
LATEST NEWS Jul 19,2025 07:09 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారిని 73 వేల 93 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 570 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jul 19,2025 07:09 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారిని 73 వేల 93 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 570 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jul 19,2025 06:48 am
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం..
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని అసిస్టెంట్ మేనేజర్ దేవపాల అన్నారు. ఆర్టీసీ మర్యాద దినోత్సవం సందర్భంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ప్రయాణికుల...
LATEST NEWS Jul 19,2025 06:48 am
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం..
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని అసిస్టెంట్ మేనేజర్ దేవపాల అన్నారు. ఆర్టీసీ మర్యాద దినోత్సవం సందర్భంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ప్రయాణికుల...
LATEST NEWS Jul 19,2025 06:47 am
రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. స్థానికులకు రేషన్ కార్డ్ పత్రాలను అందజేశారు. పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం...
LATEST NEWS Jul 19,2025 06:47 am
రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. స్థానికులకు రేషన్ కార్డ్ పత్రాలను అందజేశారు. పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం...
LATEST NEWS Jul 19,2025 06:41 am
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. నిర్మల్లో నిర్వహించిన ఐకేపీ మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు....
LATEST NEWS Jul 19,2025 06:41 am
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు. నిర్మల్లో నిర్వహించిన ఐకేపీ మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు....
« Previous
Next »
Showing
4621
to
4640
of
20635
results
‹
1
2
...
229
230
231
232
233
234
235
...
1031
1032
›
⚠️ You are not allowed to copy content or view source