Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 02,2025 07:19 pm
ఏపీలో కీలక సమీక్ష: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర అధికారులతో కీలక సమీక్ష...
LATEST NEWS Aug 02,2025 07:19 pm
ఏపీలో కీలక సమీక్ష: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర అధికారులతో కీలక సమీక్ష...
LATEST NEWS Aug 02,2025 06:59 pm
రైతుల ఖాతాల్లోకి రూ.7000: ‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం
ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ముఖ్యమైన ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’...
LATEST NEWS Aug 02,2025 06:59 pm
రైతుల ఖాతాల్లోకి రూ.7000: ‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం
ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ముఖ్యమైన ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’...
LATEST NEWS Aug 02,2025 06:25 pm
కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి - కోర్టు
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. ఆమెపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా...
LATEST NEWS Aug 02,2025 06:25 pm
కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి - కోర్టు
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. ఆమెపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా...
LATEST NEWS Aug 02,2025 06:12 pm
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం లేదంటూ సంచలన...
LATEST NEWS Aug 02,2025 06:12 pm
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం లేదంటూ సంచలన...
LATEST NEWS Aug 02,2025 05:04 pm
నారా లోకేష్పై మంత్రి ఉత్తమ్ ఫైర్: "పొత్తు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉందని...
LATEST NEWS Aug 02,2025 05:04 pm
నారా లోకేష్పై మంత్రి ఉత్తమ్ ఫైర్: "పొత్తు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉందని...
LATEST NEWS Aug 02,2025 04:31 pm
కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చింది
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు...
LATEST NEWS Aug 02,2025 04:31 pm
కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చింది
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు...
LATEST NEWS Aug 02,2025 04:27 pm
బనకచర్ల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్, టీడీపీలు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ల...
LATEST NEWS Aug 02,2025 04:27 pm
బనకచర్ల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్, టీడీపీలు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ల...
LATEST NEWS Aug 02,2025 04:25 pm
ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లిం సమాజంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న...
LATEST NEWS Aug 02,2025 04:25 pm
ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లిం సమాజంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న...
LATEST NEWS Aug 02,2025 03:59 pm
పాతాళంలో దాక్కున్నా వదలం: పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
భారత్పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని,...
LATEST NEWS Aug 02,2025 03:59 pm
పాతాళంలో దాక్కున్నా వదలం: పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
భారత్పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని,...
LATEST NEWS Aug 02,2025 03:15 pm
బళ్లారి రాఘవకు సీఎం నివాళి
నాటక రంగానికి బళ్లారి రాఘవ విశిష్ట సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 2న శనివారం ఆయన జయంతి. ఈ సందర్బంగా సచివాలయంలో...
LATEST NEWS Aug 02,2025 03:15 pm
బళ్లారి రాఘవకు సీఎం నివాళి
నాటక రంగానికి బళ్లారి రాఘవ విశిష్ట సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 2న శనివారం ఆయన జయంతి. ఈ సందర్బంగా సచివాలయంలో...
LATEST NEWS Aug 02,2025 03:04 pm
మంత్రి పదవి కావాలని అడగలేదు
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవి వద్దని కానీ కావాలని కానీ హైకమాండ్ ను అడగ లేదన్నారు. బీజేపీలో ఎవరికి...
LATEST NEWS Aug 02,2025 03:04 pm
మంత్రి పదవి కావాలని అడగలేదు
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవి వద్దని కానీ కావాలని కానీ హైకమాండ్ ను అడగ లేదన్నారు. బీజేపీలో ఎవరికి...
LATEST NEWS Aug 02,2025 02:55 pm
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు....
LATEST NEWS Aug 02,2025 02:55 pm
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం
సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు....
LATEST NEWS Aug 02,2025 02:50 pm
రైతుల ఖాతాల్లో రూ. 2342 కోట్లు జమ
ఏపీలో ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. దర్శి మండలంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 46.85 లక్షల మంది...
LATEST NEWS Aug 02,2025 02:50 pm
రైతుల ఖాతాల్లో రూ. 2342 కోట్లు జమ
ఏపీలో ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. దర్శి మండలంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 46.85 లక్షల మంది...
LATEST NEWS Aug 02,2025 01:04 pm
కొడుకు పీటీఎంకు హాజరైన మంత్రి లోకేశ్
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న స్కూల్కు వెళ్లారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) హాజరయ్యారు....
LATEST NEWS Aug 02,2025 01:04 pm
కొడుకు పీటీఎంకు హాజరైన మంత్రి లోకేశ్
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న స్కూల్కు వెళ్లారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) హాజరయ్యారు....
LATEST NEWS Aug 02,2025 12:37 pm
నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద
ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 2 లక్షల 38 వేల 629 క్యూసెక్కులు...
LATEST NEWS Aug 02,2025 12:37 pm
నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద
ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 2 లక్షల 38 వేల 629 క్యూసెక్కులు...
LATEST NEWS Aug 02,2025 12:32 pm
ఎన్నికల నిర్వహణపై విచారణ అవసరం
ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి...
LATEST NEWS Aug 02,2025 12:32 pm
ఎన్నికల నిర్వహణపై విచారణ అవసరం
ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి...
LATEST NEWS Aug 02,2025 12:16 pm
రష్యా ఆయిల్పై ట్రంప్ వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వ...
LATEST NEWS Aug 02,2025 12:16 pm
రష్యా ఆయిల్పై ట్రంప్ వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వ...
LATEST NEWS Aug 02,2025 11:34 am
టీటీడీకి రూ.25 లక్షలు విరాళం
హైదరాబాద్ కు చెందిన పి.శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని...
LATEST NEWS Aug 02,2025 11:34 am
టీటీడీకి రూ.25 లక్షలు విరాళం
హైదరాబాద్ కు చెందిన పి.శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని...
LATEST NEWS Aug 02,2025 11:31 am
రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్
సృష్టి ఘటనతో అప్రమత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని IVF సెంటర్లపై దృష్టి సారించాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజ నరసింహ. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేసేందుకు...
LATEST NEWS Aug 02,2025 11:31 am
రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్
సృష్టి ఘటనతో అప్రమత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని IVF సెంటర్లపై దృష్టి సారించాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజ నరసింహ. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేసేందుకు...
LATEST NEWS Aug 02,2025 11:27 am
శ్రీవారిని దర్శించుకున్న నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సమేతంగా తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు ఏఈవో...
LATEST NEWS Aug 02,2025 11:27 am
శ్రీవారిని దర్శించుకున్న నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సమేతంగా తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు ఏఈవో...
« Previous
Next »
Showing
4041
to
4060
of
20636
results
‹
1
2
...
200
201
202
203
204
205
206
...
1031
1032
›
⚠️ You are not allowed to copy content or view source