Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jan 22,2025 06:31 pm
టీచర్ల స్పౌజ్ బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన స్పౌజ్(భార్యాభర్తల) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఉమ్మడి...
LATEST NEWS Jan 22,2025 06:31 pm
టీచర్ల స్పౌజ్ బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన స్పౌజ్(భార్యాభర్తల) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఉమ్మడి...
LATEST NEWS Jan 22,2025 06:30 pm
ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జనవరిలో చలి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా...
LATEST NEWS Jan 22,2025 06:30 pm
ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జనవరిలో చలి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా...
LATEST NEWS Jan 22,2025 06:30 pm
సైబర్ నేరగాళ్ల పట్ల..తస్మాత్ జాగ్రత్త ఎస్పీ
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల విషయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ, అత్యాశలే...
LATEST NEWS Jan 22,2025 06:30 pm
సైబర్ నేరగాళ్ల పట్ల..తస్మాత్ జాగ్రత్త ఎస్పీ
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల విషయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ, అత్యాశలే...
LATEST NEWS Jan 22,2025 06:26 pm
కలెక్టరుకు ఎమ్మెల్యే వినతి పత్రం
కోరుట్ల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతిపత్రం...
LATEST NEWS Jan 22,2025 06:26 pm
కలెక్టరుకు ఎమ్మెల్యే వినతి పత్రం
కోరుట్ల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతిపత్రం...
LATEST NEWS Jan 22,2025 06:24 pm
గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ సభలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హుల...
LATEST NEWS Jan 22,2025 06:24 pm
గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ సభలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హుల...
LATEST NEWS Jan 22,2025 06:23 pm
మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్
రుద్రంగి గ్రామసభకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు అయ్యేందుకు హెలికాప్టర్లో రుద్రంగి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్...
LATEST NEWS Jan 22,2025 06:23 pm
మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్
రుద్రంగి గ్రామసభకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు అయ్యేందుకు హెలికాప్టర్లో రుద్రంగి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్...
LATEST NEWS Jan 22,2025 06:20 pm
జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా మైలారపు రాంబాబు ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా మైలారపు రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు....
LATEST NEWS Jan 22,2025 06:20 pm
జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా మైలారపు రాంబాబు ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా మైలారపు రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు....
LATEST NEWS Jan 22,2025 04:24 pm
మరాఠాలో ఘోర రైలు ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు ప్రయాణీకులు పట్టాల పైకి...
LATEST NEWS Jan 22,2025 04:24 pm
మరాఠాలో ఘోర రైలు ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు ప్రయాణీకులు పట్టాల పైకి...
LATEST NEWS Jan 22,2025 10:43 am
మల్యాల: రాజారాం వద్ద యాక్సిడెంట్
కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై రాజారం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్...
LATEST NEWS Jan 22,2025 10:43 am
మల్యాల: రాజారాం వద్ద యాక్సిడెంట్
కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై రాజారం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్...
LATEST NEWS Jan 22,2025 10:42 am
బండలింగాపూర్లో గ్రామసభ
మెట్పల్లి మండలం బండలింగాపూర్లో తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు రాని వారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు...
LATEST NEWS Jan 22,2025 10:42 am
బండలింగాపూర్లో గ్రామసభ
మెట్పల్లి మండలం బండలింగాపూర్లో తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు రాని వారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు...
LATEST NEWS Jan 22,2025 09:52 am
కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తా
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం...
LATEST NEWS Jan 22,2025 09:52 am
కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తా
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం...
LATEST NEWS Jan 22,2025 09:44 am
మనసు మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సత్య మూవీ గురించి ఆసక్తికర ట్వీట్ కూడా...
LATEST NEWS Jan 22,2025 09:44 am
మనసు మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సత్య మూవీ గురించి ఆసక్తికర ట్వీట్ కూడా...
LATEST NEWS Jan 22,2025 09:28 am
శబరిమల ఆదాయం రూ. 440 కోట్లు
కేరళ లోని ప్రసిద్ద ఆలయం శబరిమల రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 440 కోట్ల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి...
LATEST NEWS Jan 22,2025 09:28 am
శబరిమల ఆదాయం రూ. 440 కోట్లు
కేరళ లోని ప్రసిద్ద ఆలయం శబరిమల రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 440 కోట్ల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి...
LATEST NEWS Jan 22,2025 09:20 am
మహాబోధి ఆలయంలో ఏపీ స్పీకర్
బీహార్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు. కుటుంబ సమేతంగా ప్రముఖ ఆలయాలను సందర్శించారు....
LATEST NEWS Jan 22,2025 09:20 am
మహాబోధి ఆలయంలో ఏపీ స్పీకర్
బీహార్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు. కుటుంబ సమేతంగా ప్రముఖ ఆలయాలను సందర్శించారు....
LATEST NEWS Jan 22,2025 09:13 am
పదవులపై సీఎందే తుది నిర్ణయం
నామినేటెడ్ పదవులకు సంబంధించి తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడిదే నని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యేలు చేసిన సిఫారసుల మేరకు...
LATEST NEWS Jan 22,2025 09:13 am
పదవులపై సీఎందే తుది నిర్ణయం
నామినేటెడ్ పదవులకు సంబంధించి తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడిదే నని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యేలు చేసిన సిఫారసుల మేరకు...
LATEST NEWS Jan 22,2025 09:04 am
బిల్గేట్స్తో చంద్రబాబు నాయుడు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు...
LATEST NEWS Jan 22,2025 09:04 am
బిల్గేట్స్తో చంద్రబాబు నాయుడు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు...
LATEST NEWS Jan 22,2025 08:57 am
మాజీ ఎంపీపీ నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి
కామారెడ్డి నిజాంసాగర్: పిట్లం మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి చెందారు. పిట్లంకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...
LATEST NEWS Jan 22,2025 08:57 am
మాజీ ఎంపీపీ నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి
కామారెడ్డి నిజాంసాగర్: పిట్లం మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి చెందారు. పిట్లంకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...
LATEST NEWS Jan 22,2025 08:55 am
1Oవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ
మెట్పల్లి పట్టణంలోని 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా వార్డ్ సభ నిర్వహించారు. వార్డులో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు ప్రకటించారు. లబ్ధి చేకూరని...
LATEST NEWS Jan 22,2025 08:55 am
1Oవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ
మెట్పల్లి పట్టణంలోని 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా వార్డ్ సభ నిర్వహించారు. వార్డులో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు ప్రకటించారు. లబ్ధి చేకూరని...
LATEST NEWS Jan 22,2025 08:52 am
దొండ గిరిబాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం VSR సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డాది నుంచి దొండా గిరిబాబు పుట్టినరోజు వేడుకలు వృద్ధాశ్రమంలో జరిగాయి. ఈ...
LATEST NEWS Jan 22,2025 08:52 am
దొండ గిరిబాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం VSR సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డాది నుంచి దొండా గిరిబాబు పుట్టినరోజు వేడుకలు వృద్ధాశ్రమంలో జరిగాయి. ఈ...
LATEST NEWS Jan 22,2025 08:50 am
విద్యార్థుల ఘటన జగన్ ఆవేదన
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయంకు చెందిన వేద పాఠశాల డ్రైవర్ తో పాటు ముగ్గురు వేద విద్యార్ధులు మరణించడంపై మాజీ సీఎం వైయస్.జగన్...
LATEST NEWS Jan 22,2025 08:50 am
విద్యార్థుల ఘటన జగన్ ఆవేదన
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయంకు చెందిన వేద పాఠశాల డ్రైవర్ తో పాటు ముగ్గురు వేద విద్యార్ధులు మరణించడంపై మాజీ సీఎం వైయస్.జగన్...
« Previous
Next »
Showing
11461
to
11480
of
20588
results
‹
1
2
...
571
572
573
574
575
576
577
...
1029
1030
›
⚠️ You are not allowed to copy content or view source