మెట్ పల్లి పట్టణంలో 65% ఇంటి పన్ను వసూలు
NEWS Feb 15,2025 12:35 pm
మెట్ పల్లి మున్సిపాలిటీలో ఇప్పటివరకు 65% ఇంటి పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ మోహన్ తెలిపారు. పట్టణంలో ఇంటి పన్ను వసూళ్లుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ టాక్స్ సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఆయనతో పాటు ఆస్ఐ అక్షయ్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, విజయ్, ముజీబ్, లక్ష్మణ్, నవీన్, జ్యోతి, తదితరులున్నారు.