వధూవరులను ఆశీర్వదించిన బోయినిరాజు
NEWS Feb 15,2025 03:07 pm
ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కూకట్ల రాజన్న లావణ్య దంపతుల కుమారుడు అజయ్ కుమార్ శిరీష పెళ్లి సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు పిఎసిఎస్ డైరెక్టర్ బోయినిరాజు (సీఎం). ఈ కార్యక్రమంలో భూక్యా సునీల్, ఆవుల వెంకన్న, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.