Logo
Download our app
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
LATEST NEWS   Jul 02,2025 06:55 pm
లిక్క‌ర్ స్కామ్ లో ధ‌నుంజ‌య రెడ్డికి చుక్కెదురు
ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
SPORTS   Jul 02,2025 06:19 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: భారత్ 98/2
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయంలో భారత్ 25 ఓవర్లలో 98/2 స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (62*) అజేయంగా నిలిచాడు. కేఎల్...
LATEST NEWS   Jul 02,2025 06:12 pm
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగం: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.3890 కోట్లతో హంద్రినీవా పనులు...
LATEST NEWS   Jul 02,2025 06:12 pm
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగం: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.3890 కోట్లతో హంద్రినీవా పనులు...
LATEST NEWS   Jul 02,2025 04:58 pm
వంశీ అరెస్ట్ వ‌ల్ల ఏం సాధించారు.?
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసి శున‌కానందం పొందుతున్నారంటూ మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేసి...
LATEST NEWS   Jul 02,2025 04:58 pm
వంశీ అరెస్ట్ వ‌ల్ల ఏం సాధించారు.?
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసి శున‌కానందం పొందుతున్నారంటూ మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేసి...
LATEST NEWS   Jul 02,2025 04:36 pm
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లం: బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ...
LATEST NEWS   Jul 02,2025 04:36 pm
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసేవాళ్లం: బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ...
SPORTS   Jul 02,2025 04:24 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతడిని విశ్రాంతి తీసుకోనిస్తున్నారు. బుమ్రా స్థానంలో ఆకాశ్...
SPORTS   Jul 02,2025 04:24 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతడిని విశ్రాంతి తీసుకోనిస్తున్నారు. బుమ్రా స్థానంలో ఆకాశ్...
LATEST NEWS   Jul 02,2025 04:08 pm
జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు అన‌ర్హుడు
మాజీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు పనికి రాడ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అప్పుల...
LATEST NEWS   Jul 02,2025 04:08 pm
జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు అన‌ర్హుడు
మాజీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు పనికి రాడ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. త‌న హ‌యాంలో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అప్పుల...
LATEST NEWS   Jul 02,2025 04:07 pm
ఘ‌నాలో మోదీకి ఘ‌న స్వాగతం
ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఘ‌నాకు చేరుకున్నారు ప్ర‌ధాని మోదీ. ఈ సంద‌ర్బంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ డ్రామాని మ‌హామా. రెండు...
LATEST NEWS   Jul 02,2025 04:07 pm
ఘ‌నాలో మోదీకి ఘ‌న స్వాగతం
ఐదు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఘ‌నాకు చేరుకున్నారు ప్ర‌ధాని మోదీ. ఈ సంద‌ర్బంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ డ్రామాని మ‌హామా. రెండు...
LATEST NEWS   Jul 02,2025 04:00 pm
కల్యాణి టీచర్ పాఠాలు: విద్యార్థిగా మారిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉపాధ్యాయిని కల్యాణి కుమారి నుంచి తెలుగు పాఠాలు నేర్చుకున్నారు. కర్నూలు జిల్లా పట్టికొండకు చెందిన కల్యాణి,...
LATEST NEWS   Jul 02,2025 04:00 pm
కల్యాణి టీచర్ పాఠాలు: విద్యార్థిగా మారిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉపాధ్యాయిని కల్యాణి కుమారి నుంచి తెలుగు పాఠాలు నేర్చుకున్నారు. కర్నూలు జిల్లా పట్టికొండకు చెందిన కల్యాణి,...
LATEST NEWS   Jul 02,2025 03:56 pm
ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్ పూర్తి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి కోసం లక్ష ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఈ పాండ్స్ ఉపయోగపడతాయని,...
LATEST NEWS   Jul 02,2025 03:56 pm
ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్ పూర్తి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి కోసం లక్ష ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఈ పాండ్స్ ఉపయోగపడతాయని,...
LATEST NEWS   Jul 02,2025 03:12 pm
సేవ‌ల‌కు ఆటంకం క‌లిగిస్తే చ‌ర్య‌లు - టీటీడీ
శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించే కాంట్రాక్టు సిబ్బంది విధుల‌ను బ‌హిష్క‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది టీటీడీ. ఇప్ప‌టికే ఎస్మా చ‌ట్టం అమ‌లులో ఉంద‌ని తెలిపింది. న్యాయ ప‌ర‌మైన...
LATEST NEWS   Jul 02,2025 03:12 pm
సేవ‌ల‌కు ఆటంకం క‌లిగిస్తే చ‌ర్య‌లు - టీటీడీ
శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించే కాంట్రాక్టు సిబ్బంది విధుల‌ను బ‌హిష్క‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది టీటీడీ. ఇప్ప‌టికే ఎస్మా చ‌ట్టం అమ‌లులో ఉంద‌ని తెలిపింది. న్యాయ ప‌ర‌మైన...
LATEST NEWS   Jul 02,2025 02:54 pm
పాపకు ‘షర్లిన్ ప్రశస్థ’ నామకరణం చేసిన చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఓ కుటుంబం పట్టుకున్న నవజాత శిశువును చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన...
LATEST NEWS   Jul 02,2025 02:54 pm
పాపకు ‘షర్లిన్ ప్రశస్థ’ నామకరణం చేసిన చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఓ కుటుంబం పట్టుకున్న నవజాత శిశువును చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన...
ENTERTAINMENT   Jul 02,2025 02:22 pm
ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో బాలకృష్ణ అతిథి పాత్ర
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తారని తెలిసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్,...
ENTERTAINMENT   Jul 02,2025 02:22 pm
ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో బాలకృష్ణ అతిథి పాత్ర
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తారని తెలిసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్,...
LATEST NEWS   Jul 02,2025 01:52 pm
రూ.850 కోట్ల‌తో కుప్పంలో విమానాశ్ర‌యం
కుప్పంలో రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. విమానాశ్ర‌యం కోసం స్వ‌చ్చంధంగా భూములు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మెరుగైన ప్యాకేజీ ఇస్తామ‌ని...
LATEST NEWS   Jul 02,2025 01:52 pm
రూ.850 కోట్ల‌తో కుప్పంలో విమానాశ్ర‌యం
కుప్పంలో రూ. 850 కోట్ల‌తో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. విమానాశ్ర‌యం కోసం స్వ‌చ్చంధంగా భూములు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మెరుగైన ప్యాకేజీ ఇస్తామ‌ని...
LATEST NEWS   Jul 02,2025 01:49 pm
హ‌రీశ్ రావుకు అంత సీన్ లేదు
మాజీ మంత్రి హ‌రీశ్ రావు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని మండిపడ్డారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు అబద్ధాలు చెబితే తప్ప జీవితం...
LATEST NEWS   Jul 02,2025 01:49 pm
హ‌రీశ్ రావుకు అంత సీన్ లేదు
మాజీ మంత్రి హ‌రీశ్ రావు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని మండిపడ్డారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు అబద్ధాలు చెబితే తప్ప జీవితం...
LATEST NEWS   Jul 02,2025 01:34 pm
బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
స్థానిక సంస్థల ఎన్నికల ముందు 40% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీలను...
LATEST NEWS   Jul 02,2025 01:34 pm
బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
స్థానిక సంస్థల ఎన్నికల ముందు 40% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీలను...
LATEST NEWS   Jul 02,2025 01:29 pm
4న కాంగ్రెస్ బహిరంగ సభ ..ఖ‌ర్గే రాక‌
ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే హాజ‌ర‌వుతారు. ఈ సంద‌ర్బంగా ...
LATEST NEWS   Jul 02,2025 01:29 pm
4న కాంగ్రెస్ బహిరంగ సభ ..ఖ‌ర్గే రాక‌
ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే హాజ‌ర‌వుతారు. ఈ సంద‌ర్బంగా ...
LATEST NEWS   Jul 02,2025 01:22 pm
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సంభవించిన పేలుడులో 40 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం...
LATEST NEWS   Jul 02,2025 01:22 pm
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సంభవించిన పేలుడులో 40 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం...
⚠️ You are not allowed to copy content or view source