ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం గిద్దలూరులో పర్యటిస్తున్నారు. మొదట కంభంలో ఉపాధి హామీ పథకంపై రివ్యూ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. తర్వాత గిద్దలూరు సీతారామ కళ్యాణమండపంలో నిర్వహించే పిఫోర్ మీటింగ్ లో పాల్గొంటారని కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.