Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 25,2024 04:36 am
ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయం
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అన్నప్రసాదం కోసం అదనంగా...
LATEST NEWS Dec 25,2024 04:36 am
ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయం
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అన్నప్రసాదం కోసం అదనంగా...
LATEST NEWS Dec 25,2024 04:32 am
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
మెట్ పల్లి: వేంపేట్ గ్రామంలో బైకు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పై కిరణ్ కుమార్ తెలిపారు. మామిడాల రణధీర్ (22) హైదరాబాదులో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు....
LATEST NEWS Dec 25,2024 04:32 am
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
మెట్ పల్లి: వేంపేట్ గ్రామంలో బైకు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పై కిరణ్ కుమార్ తెలిపారు. మామిడాల రణధీర్ (22) హైదరాబాదులో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు....
LATEST NEWS Dec 25,2024 04:23 am
ఫిబ్రవరి 22న భారత్..పాక్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్...
LATEST NEWS Dec 25,2024 04:23 am
ఫిబ్రవరి 22న భారత్..పాక్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్...
LATEST NEWS Dec 25,2024 04:03 am
చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు
సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను గాలికొదిలేశాడన్నారు. వ్యవసాయ మోటర్లకు...
LATEST NEWS Dec 25,2024 04:03 am
చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు
సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను గాలికొదిలేశాడన్నారు. వ్యవసాయ మోటర్లకు...
LATEST NEWS Dec 25,2024 03:46 am
యూనివర్శిటీలు సరస్వతీ నిలయాలు
విశ్వ విద్యాలయాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు....
LATEST NEWS Dec 25,2024 03:46 am
యూనివర్శిటీలు సరస్వతీ నిలయాలు
విశ్వ విద్యాలయాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు....
LATEST NEWS Dec 25,2024 03:35 am
శ్రీతేజ్ కండీషన్ కొంచెం మేలు
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కండీషన్ కొద్దిగా మేలు అన్నారు తండ్రి భాస్కర్. సంధ్య థియేటర్ లోపల ఏం...
LATEST NEWS Dec 25,2024 03:35 am
శ్రీతేజ్ కండీషన్ కొంచెం మేలు
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కండీషన్ కొద్దిగా మేలు అన్నారు తండ్రి భాస్కర్. సంధ్య థియేటర్ లోపల ఏం...
LATEST NEWS Dec 25,2024 03:29 am
సంధ్య టాకీస్ ఘటనలో 18 మందిపై కేసు
సంధ్య థియేటర్ తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా మరికొందరిని నిందితులుగా చేర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో...
LATEST NEWS Dec 25,2024 03:29 am
సంధ్య టాకీస్ ఘటనలో 18 మందిపై కేసు
సంధ్య థియేటర్ తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా మరికొందరిని నిందితులుగా చేర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో...
LATEST NEWS Dec 25,2024 03:23 am
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
మెట్ పల్లికి చెందిన రాజమణికి అయ్యప్ప ఆలయ సమీపంలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు రావాల్సి ఉందన్నారు. వాటిని ఇవ్వాలని అడిగితే ఇంటికి వస్తే ఇస్తామని అనడంతో...
LATEST NEWS Dec 25,2024 03:23 am
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
మెట్ పల్లికి చెందిన రాజమణికి అయ్యప్ప ఆలయ సమీపంలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు రావాల్సి ఉందన్నారు. వాటిని ఇవ్వాలని అడిగితే ఇంటికి వస్తే ఇస్తామని అనడంతో...
LATEST NEWS Dec 25,2024 03:07 am
శ్రీవారి ఆదాయం రూ. 4.23 కోట్లు
తిరుమల శ్రీవారిని 67 వేల 209 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 708 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి...
LATEST NEWS Dec 25,2024 03:07 am
శ్రీవారి ఆదాయం రూ. 4.23 కోట్లు
తిరుమల శ్రీవారిని 67 వేల 209 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 708 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి...
LATEST NEWS Dec 24,2024 07:09 pm
మెట్పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు
మెట్పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు వచ్చే జనవరి 10న నిర్వహిస్తున్నట్టు, ఎలక్షన్ కమిషనర్ అజార్ అలం ఖాన్ తెలిపారు. అధ్యక్షుడు నామినేషన్...
LATEST NEWS Dec 24,2024 07:09 pm
మెట్పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు
మెట్పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు వచ్చే జనవరి 10న నిర్వహిస్తున్నట్టు, ఎలక్షన్ కమిషనర్ అజార్ అలం ఖాన్ తెలిపారు. అధ్యక్షుడు నామినేషన్...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఎల్లారెడ్డి: విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు మంగళవారం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. లింగంపేటకు చెందిన కొట్టూరి చంద్రకళ,...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఎల్లారెడ్డి: విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు మంగళవారం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. లింగంపేటకు చెందిన కొట్టూరి చంద్రకళ,...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
మల్యాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
మల్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధికారులు, నాయకుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం క్రిస్మస్ పండుగ...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
మల్యాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
మల్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధికారులు, నాయకుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం క్రిస్మస్ పండుగ...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి షేక్ మొహ్మద్ నామినేషన్
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికల్లో మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ మొహమ్మద్ నామినేషన్ వేశారు,...
LATEST NEWS Dec 24,2024 06:53 pm
మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి షేక్ మొహ్మద్ నామినేషన్
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికల్లో మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ మొహమ్మద్ నామినేషన్ వేశారు,...
SPORTS Dec 24,2024 03:50 pm
సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన 37వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ సబ్ జూనియర్ బాలికల జట్టు పైనల్ లో ఆంధ్రప్రదేశ్...
SPORTS Dec 24,2024 03:50 pm
సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన 37వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ సబ్ జూనియర్ బాలికల జట్టు పైనల్ లో ఆంధ్రప్రదేశ్...
LATEST NEWS Dec 24,2024 03:48 pm
మైనర్ కొడుకు నిర్లక్ష్యం - తల్లిపై కేసు
మైనర్ కొడుకుకు వాహనం ఇవ్వడంతో నిర్లక్ష్య డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణం అవ్వడంతో తల్లిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్...
LATEST NEWS Dec 24,2024 03:48 pm
మైనర్ కొడుకు నిర్లక్ష్యం - తల్లిపై కేసు
మైనర్ కొడుకుకు వాహనం ఇవ్వడంతో నిర్లక్ష్య డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణం అవ్వడంతో తల్లిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్...
LATEST NEWS Dec 24,2024 03:45 pm
బ్లాక్ బెల్ట్కు ఎంపికైన కరాటే మాస్టర్
కరాటేలో అంతర్జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్కు మెట్ పల్లి మండలం బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ ఎంపికయ్యారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్...
LATEST NEWS Dec 24,2024 03:45 pm
బ్లాక్ బెల్ట్కు ఎంపికైన కరాటే మాస్టర్
కరాటేలో అంతర్జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్కు మెట్ పల్లి మండలం బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ ఎంపికయ్యారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్...
LATEST NEWS Dec 24,2024 03:45 pm
ఈసేవా కేంద్రాన్ని ప్రారంభించిన జడ్జి
మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
LATEST NEWS Dec 24,2024 03:45 pm
ఈసేవా కేంద్రాన్ని ప్రారంభించిన జడ్జి
మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
LATEST NEWS Dec 24,2024 03:43 pm
యువకుడిపై దాడి - కేసు నమోదు
జగిత్యాల పట్టణంలో ప్రధాన రహదారి బాలాజీ థియేటర్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి ధరూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడిని పట్టణానికి చెందిన మద్దెల యశ్వంత్, ఆలకుంట...
LATEST NEWS Dec 24,2024 03:43 pm
యువకుడిపై దాడి - కేసు నమోదు
జగిత్యాల పట్టణంలో ప్రధాన రహదారి బాలాజీ థియేటర్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి ధరూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడిని పట్టణానికి చెందిన మద్దెల యశ్వంత్, ఆలకుంట...
LATEST NEWS Dec 24,2024 02:07 pm
ఎలీషా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ మోగులూరి ఎలీషాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. విజయవాడలోని తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ...
LATEST NEWS Dec 24,2024 02:07 pm
ఎలీషా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ మోగులూరి ఎలీషాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. విజయవాడలోని తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ...
LATEST NEWS Dec 24,2024 02:05 pm
వరి నాట్లకు బీహారీ కూలీలు
తూప్రాన్: మెదక్ జిల్లాలోని రైతులకు రోజు రోజుకు కూలీల కొరత ఏర్పడుతోంది. మెదక్ జిల్లా గతంలో వ్యవసాయానికే పరిమితం అవ్వగా, జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు గత...
LATEST NEWS Dec 24,2024 02:05 pm
వరి నాట్లకు బీహారీ కూలీలు
తూప్రాన్: మెదక్ జిల్లాలోని రైతులకు రోజు రోజుకు కూలీల కొరత ఏర్పడుతోంది. మెదక్ జిల్లా గతంలో వ్యవసాయానికే పరిమితం అవ్వగా, జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు గత...
« Previous
Next »
Showing
14001
to
14020
of
21747
results
‹
1
2
...
698
699
700
701
702
703
704
...
1087
1088
›
⚠️ You are not allowed to copy content or view source