Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
ENTERTAINMENT Jul 02,2025 12:44 pm
నిహారిక సొంత బ్యానర్పై రెండో సినిమా ప్రారంభం
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రెండో చిత్రాన్ని ప్రారంభించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి...
ENTERTAINMENT Jul 02,2025 12:44 pm
నిహారిక సొంత బ్యానర్పై రెండో సినిమా ప్రారంభం
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రెండో చిత్రాన్ని ప్రారంభించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి...
LATEST NEWS Jul 02,2025 12:12 pm
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట (మం) కొమ్మలపూడి గ్రామ సచివాలయాన్ని మధ్యాహ్నం 12 దాటినా తెరవలేదు. దీంతో.. పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేసినా సచివాలయ...
LATEST NEWS Jul 02,2025 12:12 pm
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట (మం) కొమ్మలపూడి గ్రామ సచివాలయాన్ని మధ్యాహ్నం 12 దాటినా తెరవలేదు. దీంతో.. పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేసినా సచివాలయ...
LATEST NEWS Jul 02,2025 12:09 pm
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు సేవ చేయండి: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులను సామాజిక బాధ్యతగా ఏడాదికి ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని కోరారు. బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ,...
LATEST NEWS Jul 02,2025 12:09 pm
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు సేవ చేయండి: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులను సామాజిక బాధ్యతగా ఏడాదికి ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని కోరారు. బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ,...
LATEST NEWS Jul 02,2025 11:59 am
140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 140 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నుజ్విడ్ కోర్టు బెయిల్...
LATEST NEWS Jul 02,2025 11:59 am
140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 140 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నుజ్విడ్ కోర్టు బెయిల్...
LATEST NEWS Jul 02,2025 11:41 am
ఏపీలో ఏడాదిగా ఒకే విధానం: చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకతపై ఒకే విధానాన్ని కొనసాగించామని తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో 9.62 లక్షల కోట్ల పెట్టుబడులు,...
LATEST NEWS Jul 02,2025 11:41 am
ఏపీలో ఏడాదిగా ఒకే విధానం: చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకతపై ఒకే విధానాన్ని కొనసాగించామని తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో 9.62 లక్షల కోట్ల పెట్టుబడులు,...
LATEST NEWS Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండగులు. ఆలయం లోపల భక్తులు ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై...
LATEST NEWS Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండగులు. ఆలయం లోపల భక్తులు ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై...
LATEST NEWS Jul 02,2025 09:28 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 76 వేల 126 మంది దర్శించుకున్నారు. 24 వేల 720 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jul 02,2025 09:28 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 76 వేల 126 మంది దర్శించుకున్నారు. 24 వేల 720 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల...
LATEST NEWS Jul 02,2025 09:19 am
ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్ర
తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిపడింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. సెటిల్మెంట్లు...
LATEST NEWS Jul 02,2025 09:19 am
ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్ర
తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిపడింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. సెటిల్మెంట్లు...
LATEST NEWS Jul 02,2025 08:41 am
పాశమైలారం ఘటనలో 13 మృత దేహాలు గుర్తింపు
పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు జిల్లా కలెక్టర్ . ఈ...
LATEST NEWS Jul 02,2025 08:41 am
పాశమైలారం ఘటనలో 13 మృత దేహాలు గుర్తింపు
పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు జిల్లా కలెక్టర్ . ఈ...
LATEST NEWS Jul 02,2025 08:37 am
మంత్రి కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఆమెపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్...
LATEST NEWS Jul 02,2025 08:37 am
మంత్రి కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఆమెపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్...
LATEST NEWS Jul 02,2025 08:31 am
తెలంగాణలో వానలే..వానలు
తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో.. ఇవాళ హైదరాబాద్తో పాటు 10...
LATEST NEWS Jul 02,2025 08:31 am
తెలంగాణలో వానలే..వానలు
తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో.. ఇవాళ హైదరాబాద్తో పాటు 10...
LATEST NEWS Jul 02,2025 08:24 am
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: హరీశ్ రావు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్టుపై చీకటి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రాష్ట్ర...
LATEST NEWS Jul 02,2025 08:24 am
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: హరీశ్ రావు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్టుపై చీకటి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రాష్ట్ర...
LATEST NEWS Jul 02,2025 08:10 am
బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ సహా ఎనిమిది కీలక...
LATEST NEWS Jul 02,2025 08:10 am
బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ సహా ఎనిమిది కీలక...
ENTERTAINMENT Jul 02,2025 07:13 am
‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఔట్..
‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చాడు ఆ మూవీ నటుడు అడివి శేష్. శృతితో ఎలాంటి వివాదాలు లేవని, ఆమె ‘కూలీ’ సినిమా షెడ్యూల్...
ENTERTAINMENT Jul 02,2025 07:13 am
‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఔట్..
‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చాడు ఆ మూవీ నటుడు అడివి శేష్. శృతితో ఎలాంటి వివాదాలు లేవని, ఆమె ‘కూలీ’ సినిమా షెడ్యూల్...
LATEST NEWS Jul 02,2025 06:30 am
చీఫ్ ఇంజనీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బిల్లులు త్వరగా క్లియర్ చేస్తున్నామని, అదే స్థాయిలో...
LATEST NEWS Jul 02,2025 06:30 am
చీఫ్ ఇంజనీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బిల్లులు త్వరగా క్లియర్ చేస్తున్నామని, అదే స్థాయిలో...
LATEST NEWS Jul 02,2025 05:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ ఆ పార్టీ ప్రధాన...
LATEST NEWS Jul 02,2025 05:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ ఆ పార్టీ ప్రధాన...
LATEST NEWS Jul 02,2025 05:47 am
మేడారం జాతర తేదీల ప్రకటన
మేడారం మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు కొనసాగుతుందని పూజారుల సంఘం తెలిపింది. 28న సారలమ్మ, గోవింద రాజు, పగిడిగిద్దరాజు, 29న...
LATEST NEWS Jul 02,2025 05:47 am
మేడారం జాతర తేదీల ప్రకటన
మేడారం మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు కొనసాగుతుందని పూజారుల సంఘం తెలిపింది. 28న సారలమ్మ, గోవింద రాజు, పగిడిగిద్దరాజు, 29న...
LATEST NEWS Jul 02,2025 04:08 am
గురుకుల టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 2,360 మంది ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసిన ప్రభుత్వం,...
LATEST NEWS Jul 02,2025 04:08 am
గురుకుల టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 2,360 మంది ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసిన ప్రభుత్వం,...
LATEST NEWS Jul 02,2025 04:07 am
మధురై సభ వివాదం..పవన్పై కేసు నమోదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని.. చెన్నైలోని అన్నానగర్...
LATEST NEWS Jul 02,2025 04:07 am
మధురై సభ వివాదం..పవన్పై కేసు నమోదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని.. చెన్నైలోని అన్నానగర్...
LATEST NEWS Jul 02,2025 03:50 am
హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు
వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్లో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ టీమ్ ల్లో...
LATEST NEWS Jul 02,2025 03:50 am
హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు
వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్లో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ టీమ్ ల్లో...
« Previous
Next »
Showing
5361
to
5380
of
20633
results
‹
1
2
...
266
267
268
269
270
271
272
...
1031
1032
›
⚠️ You are not allowed to copy content or view source