నేటి ముఖ్యాంశాలు
NEWS Jul 29,2025 07:18 am
▪️ఆపరేషన్ సింధూర్పై నేడు పార్లమెంట్లో మాట్లాడనున్న ప్రధాని మోదీ, అమిత్ షా
▪️బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5 నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం పోరుబాట
▪️నేడు సింగపూర్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
▪️నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయనున్న మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్..
▪️నిజామాబాద్ః దోమకొండలో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు సీతక్క, పొంగులేటి
▪️నేడు ఖమ్మం, కొత్తగూడెంలో టీబీజేపీ చీఫ్ రాంచందర్రావు పర్యటన
▪️కాంగ్రెస్ జిల్లా ఇంఛార్జ్లతో నేడు మీనాక్షి నటరాజన్ భేటీ
▪️నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ అడ్వజరీ కమిటీ భేటీ
▪️పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోశయ్యకు సీఐడీ నోటీసులు
▪️ఏపీః నేడు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
▪️BSNL: ఏడాదిలో 50 శాతం కస్టమర్లను పెంచుకోవాలని కేంద్రమంత్రి సింధియా టార్గెట్
▪️రేపు నైసార్ ఉపగ్రహ ప్రయోగించనున్న ఇస్రో
▪️యెమెన్ః భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు
▪️అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
▪️రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాః డొనాల్డ్ ట్రంప్
▪️ఉత్తర, దక్షిణ కొరియా సయోధ్య ప్రయత్నాలు విఫలం
▪️అమెరికాః న్యూయర్లో దుండగుడికి కాల్పులు.. ఓ పోలీస్ సహా ఇద్దరు మృతి
▪️ఐదో టెస్ట్కు పంత్ స్థానంలో నారాయణ్ జగదీశన్కు చోటు