Logo
Download our app
LATEST NEWS   Jan 17,2026 09:52 am
ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు ఎత్తేయాలి: ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామస్తులు 147 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. ప్రజల ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును...
LATEST NEWS   Jan 17,2026 09:52 am
ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు ఎత్తేయాలి: ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామస్తులు 147 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. ప్రజల ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును...
LATEST NEWS   Jan 17,2026 09:50 am
ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!
TG: మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా,...
LATEST NEWS   Jan 17,2026 09:50 am
ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!
TG: మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా,...
LATEST NEWS   Jan 17,2026 05:34 am
బాలుడి మృతదేహం లభ్యం
నిర్మల్: భాగ్యనగర్ కాలనీలో ఉదయం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మూడేళ్ళ బాలుడు అశ్విన్ గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం...
LATEST NEWS   Jan 17,2026 05:34 am
బాలుడి మృతదేహం లభ్యం
నిర్మల్: భాగ్యనగర్ కాలనీలో ఉదయం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మూడేళ్ళ బాలుడు అశ్విన్ గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం...
LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...
LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...
LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...
LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...
LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...
LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...
LATEST NEWS   Jan 16,2026 11:24 pm
నీటి సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ నగేష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ.. కాలేశ్వరం...
LATEST NEWS   Jan 16,2026 11:24 pm
నీటి సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ నగేష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ.. కాలేశ్వరం...
LATEST NEWS   Jan 16,2026 11:23 pm
ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్ నిర్మించాలి.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ జిల్లా: ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మించాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సీఎం సభలో ఆయన మాట్లాడారు.. ప్రజలకు దూరంగా...
LATEST NEWS   Jan 16,2026 11:23 pm
ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్ నిర్మించాలి.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ జిల్లా: ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మించాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సీఎం సభలో ఆయన మాట్లాడారు.. ప్రజలకు దూరంగా...
LATEST NEWS   Jan 16,2026 11:22 pm
నిర్మల్ మున్సిపాలిటీలో మహిళ ఓటర్లే ఎక్కువ
నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 98,204 ఓటర్లలో 50,824 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషులు 47,362 మంది మాత్రమే ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు. మహిళల...
LATEST NEWS   Jan 16,2026 11:22 pm
నిర్మల్ మున్సిపాలిటీలో మహిళ ఓటర్లే ఎక్కువ
నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 98,204 ఓటర్లలో 50,824 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషులు 47,362 మంది మాత్రమే ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు. మహిళల...
LATEST NEWS   Jan 16,2026 11:20 pm
సదర్మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి..
నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు...
LATEST NEWS   Jan 16,2026 11:20 pm
సదర్మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి..
నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు...
LATEST NEWS   Jan 16,2026 11:17 pm
అదిలాబాద్ జిల్లాను కీర్తించిన సీఎం రేవంత్
అదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని...
LATEST NEWS   Jan 16,2026 11:17 pm
అదిలాబాద్ జిల్లాను కీర్తించిన సీఎం రేవంత్
అదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని...
LATEST NEWS   Jan 16,2026 11:15 pm
కేసీఆర్ పాలనలో జిల్లా అభివృద్ధి చెందలేదు
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఉమ్మడి...
LATEST NEWS   Jan 16,2026 11:15 pm
కేసీఆర్ పాలనలో జిల్లా అభివృద్ధి చెందలేదు
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఉమ్మడి...
ENTERTAINMENT   Jan 16,2026 11:11 pm
అనిల్ రావిపూడికి 'మెగా' ఆఫర్!
‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తో చిరంజీవి దర్శకుడికి ‘మెగా ఆఫర్’ ఇచ్చారు. వెంకటేష్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత...
ENTERTAINMENT   Jan 16,2026 11:11 pm
అనిల్ రావిపూడికి 'మెగా' ఆఫర్!
‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తో చిరంజీవి దర్శకుడికి ‘మెగా ఆఫర్’ ఇచ్చారు. వెంకటేష్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత...
LATEST NEWS   Jan 16,2026 03:36 pm
కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా: టికెట్ ఎవరికీ కేటాయించిన అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మున్సిపల్...
LATEST NEWS   Jan 16,2026 03:36 pm
కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా: టికెట్ ఎవరికీ కేటాయించిన అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మున్సిపల్...
LATEST NEWS   Jan 16,2026 03:34 pm
GHMC లో బీసీలకు 40% స్థానాలు
GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు...
LATEST NEWS   Jan 16,2026 03:34 pm
GHMC లో బీసీలకు 40% స్థానాలు
GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు...
LATEST NEWS   Jan 16,2026 01:34 pm
సీఎం సభను విజయవంతం చేయాలి
నిర్మల్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు....
LATEST NEWS   Jan 16,2026 01:34 pm
సీఎం సభను విజయవంతం చేయాలి
నిర్మల్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు....
LATEST NEWS   Jan 16,2026 01:30 pm
వైభవంగా కూడారై ఉత్సవం.
జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రుక్మిణి విఠలేశ్వరుల కళ్యాణం, గోదారంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 108...
LATEST NEWS   Jan 16,2026 01:30 pm
వైభవంగా కూడారై ఉత్సవం.
జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రుక్మిణి విఠలేశ్వరుల కళ్యాణం, గోదారంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 108...
LIFE STYLE   Jan 16,2026 01:27 pm
16 రోజుల్లోనే ₹50వేలు పెరిగిన వెండి
2026 ప్రారంభంలోనే వెండి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో జనవరి 1న కేజీ వెండి రూ.2.56 లక్షలు ఉండగా కేవలం 16 రోజుల్లోనే రూ.50వేలు...
LIFE STYLE   Jan 16,2026 01:27 pm
16 రోజుల్లోనే ₹50వేలు పెరిగిన వెండి
2026 ప్రారంభంలోనే వెండి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో జనవరి 1న కేజీ వెండి రూ.2.56 లక్షలు ఉండగా కేవలం 16 రోజుల్లోనే రూ.50వేలు...
LATEST NEWS   Jan 16,2026 12:06 am
ఎక్కడచూసిన డీల్, ఖించ్.. గిలి గిలీ.. కేరింతలు..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది పతంగులు ఎక్కువగా అమ్ముడుపోయాయని అమ్మకందారులు చెప్పారు. ఈ మేరకు లక్ష్మీ దేవి పల్లి మండలంలోని ప్రతి పల్లెల్లో ప్రతిచోట గాలిపటాల...
LATEST NEWS   Jan 16,2026 12:06 am
ఎక్కడచూసిన డీల్, ఖించ్.. గిలి గిలీ.. కేరింతలు..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది పతంగులు ఎక్కువగా అమ్ముడుపోయాయని అమ్మకందారులు చెప్పారు. ఈ మేరకు లక్ష్మీ దేవి పల్లి మండలంలోని ప్రతి పల్లెల్లో ప్రతిచోట గాలిపటాల...
LATEST NEWS   Jan 16,2026 12:05 am
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు
నిర్మల్ జిల్లా: కుంటాల గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆద్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రచార ప్రముఖ్ వంగల సుధాకర్, జిల్లా గోసేవ ప్రముఖ్...
LATEST NEWS   Jan 16,2026 12:05 am
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు
నిర్మల్ జిల్లా: కుంటాల గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆద్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రచార ప్రముఖ్ వంగల సుధాకర్, జిల్లా గోసేవ ప్రముఖ్...
⚠️ You are not allowed to copy content or view source