Logo
Download our app
27 అమెరికా స్థావరాలపై దాడులు.. దద్దరిల్లిన పశ్చిమాసియా!
NEWS   Mar 01,2026 01:52 pm
తమ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్‌కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్‌లోని టెల్‌ నోప్‌ ఎయిర్‌ బేస్‌, ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యా కూడా ఉన్నాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌లోని రక్షణరంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్‌ టార్గెట్‌ చేసుకుంది. ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7.30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.

Top News


LATEST NEWS   Mar 01,2026 02:39 pm
సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
టీటీడీపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌...
LATEST NEWS   Mar 01,2026 02:39 pm
సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
టీటీడీపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌...
LATEST NEWS   Mar 01,2026 01:43 pm
మెట్‌పల్లి శ్రీచక్ర స్పేస్ స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్
మెట్‌పల్లి: శ్రీ చక్ర స్పేస్ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. స్కూల్...
LATEST NEWS   Mar 01,2026 01:43 pm
మెట్‌పల్లి శ్రీచక్ర స్పేస్ స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్
మెట్‌పల్లి: శ్రీ చక్ర స్పేస్ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. స్కూల్...
LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source