నెట్ సెంటర్, సెల్ షాప్లో చోరీ
NEWS Mar 01,2026 11:45 pm
పాల్వంచ బస్టాండ్ సెంటర్లో దొంగలు హల్చల్ చేశారు. ఓ నెట్ సెంటర్తో పాటు పక్కనే ఉన్న సెల్ షాప్లో చోరీకి పాల్పడి సుమారు రూ.18,000 నగదు. పలు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దొంగలను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.