Logo
Download our app
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
NEWS   Mar 01,2026 11:32 am
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు వార్డు కౌన్సిలర్ ధోనికల శిరీష నవీన్ ఆమె కుటుంబానికి బియ్యం, నిత్యవసర వస్తువులు అందించి భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటానని తెలిపారు. పేద కుటుంబాల సంతోషమే తమ లక్ష్యమని ఆ దిశగా వార్డు అభివృద్ధికి పని చేస్తానని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 01,2026 11:28 am
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో...
LATEST NEWS   Mar 01,2026 11:28 am
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో...
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 10:33 am
ఫ్యామిలీతో సహా ఖమేనీ హతం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు...
LATEST NEWS   Mar 01,2026 10:33 am
ఫ్యామిలీతో సహా ఖమేనీ హతం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు...
⚠️ You are not allowed to copy content or view source