Logo
Download our app
21 మంది స‌జీవ ద‌హ‌నం సామర్లకోటలో బాణసంచా పేలుడు
NEWS   Feb 28,2026 06:36 pm
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయి. పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Top News


LATEST NEWS   Apr 15,2026 12:02 pm
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119...
LATEST NEWS   Apr 15,2026 12:02 pm
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119...
BIG NEWS   Apr 15,2026 11:53 am
முதியவர் தபால் வாக்கு செலுத்தியதை ஆய்வு
மாற்றுத்திறனாளிகள் மற்றும் 85 வயதிற்கு மேற்பட்ட முதியோர்கள் வீட்டிலிருந்தே தபால் வாக்கு அளிக்க ஏற்பாடுகள் செய்யப்பட்டுள்ளன. திருவாரூர் மாவட்டம் கொடிக்கால்பாளையம் தாஜ்பிரகாஷ் தெருவில் உள்ள 85 வயதிற்கு...
BIG NEWS   Apr 15,2026 11:53 am
முதியவர் தபால் வாக்கு செலுத்தியதை ஆய்வு
மாற்றுத்திறனாளிகள் மற்றும் 85 வயதிற்கு மேற்பட்ட முதியோர்கள் வீட்டிலிருந்தே தபால் வாக்கு அளிக்க ஏற்பாடுகள் செய்யப்பட்டுள்ளன. திருவாரூர் மாவட்டம் கொடிக்கால்பாளையம் தாஜ்பிரகாஷ் தெருவில் உள்ள 85 வயதிற்கு...
LATEST NEWS   Apr 15,2026 11:53 am
TDP వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్‌ను నియ‌మించారు. TDP ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగుతారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి,...
LATEST NEWS   Apr 15,2026 11:53 am
TDP వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్‌ను నియ‌మించారు. TDP ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగుతారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి,...
⚠️ You are not allowed to copy content or view source