సెమీస్లోకి దూసుకెళ్లిన భారత్
వెస్టిండీస్పై ఘన విజయం
NEWS Mar 01,2026 05:21 pm
కోల్కతా: టీమిండియా గర్జించింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి టీమిండియా దూసుకెళ్లింది. సూపర్–8లో భాగంగా ఈడెన్ గార్డెన్లో వెస్టిండీస్పై భారత్ గెలిచింది. 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి టీమిండియా వెళ్లడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.