Logo
Download our app
సెమీస్‌లోకి దూసుకెళ్లిన‌ భార‌త్ వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం
NEWS   Mar 01,2026 05:21 pm
కోల్‌కతా: టీమిండియా గ‌ర్జించింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైన‌ల్‌లోకి టీమిండియా దూసుకెళ్లింది. సూపర్–8లో భాగంగా ఈడెన్ గార్డెన్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ గెలిచింది. 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ చేధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైన‌ల్‌లోకి టీమిండియా వెళ్ల‌డంతో దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు మిన్నంటాయి.

Top News


BIG NEWS   Mar 01,2026 11:46 pm
வேளுக்குடி பிரசன்ன வெங்கடேசருக்கு வழிபாடு
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் வேளுக்குடி பிரசன்ன வெங்கடேச பெருமாள் கோவிலில் சனிக்கிழமை வார வழிபாடு நடைபெற்றது. பிரசன்ன வெங்கடேச பெருமாளுக்கு பல பொருட்களால் அபிஷேகம் செய்யப்பட்டது. சாமி...
BIG NEWS   Mar 01,2026 11:46 pm
வேளுக்குடி பிரசன்ன வெங்கடேசருக்கு வழிபாடு
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் வேளுக்குடி பிரசன்ன வெங்கடேச பெருமாள் கோவிலில் சனிக்கிழமை வார வழிபாடு நடைபெற்றது. பிரசன்ன வெங்கடேச பெருமாளுக்கு பல பொருட்களால் அபிஷேகம் செய்யப்பட்டது. சாமி...
LATEST NEWS   Mar 01,2026 11:46 pm
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు
లక్ష్మీదేవిపల్లిలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో చాతకొండ రోడ్డుపై పాదచారులు, వాహనదారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా...
LATEST NEWS   Mar 01,2026 11:46 pm
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు
లక్ష్మీదేవిపల్లిలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో చాతకొండ రోడ్డుపై పాదచారులు, వాహనదారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా...
LATEST NEWS   Mar 01,2026 11:45 pm
నెట్ సెంటర్, సెల్ షాప్‌లో చోరీ
పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో దొంగలు హల్చల్ చేశారు. ఓ నెట్ సెంటర్‌తో పాటు పక్కనే ఉన్న సెల్ షాప్‌లో చోరీకి పాల్పడి సుమారు రూ.18,000 నగదు. పలు...
LATEST NEWS   Mar 01,2026 11:45 pm
నెట్ సెంటర్, సెల్ షాప్‌లో చోరీ
పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో దొంగలు హల్చల్ చేశారు. ఓ నెట్ సెంటర్‌తో పాటు పక్కనే ఉన్న సెల్ షాప్‌లో చోరీకి పాల్పడి సుమారు రూ.18,000 నగదు. పలు...
⚠️ You are not allowed to copy content or view source