Logo
Download our app
సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
NEWS   Mar 01,2026 02:39 pm
టీటీడీపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో తెలిపారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఫైట్ చేస్తానన్నారు.

Top News


LATEST NEWS   Mar 01,2026 01:52 pm
27 అమెరికా స్థావరాలపై దాడులు.. దద్దరిల్లిన పశ్చిమాసియా!
తమ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది....
LATEST NEWS   Mar 01,2026 01:52 pm
27 అమెరికా స్థావరాలపై దాడులు.. దద్దరిల్లిన పశ్చిమాసియా!
తమ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది....
LATEST NEWS   Mar 01,2026 01:43 pm
మెట్‌పల్లి శ్రీచక్ర స్పేస్ స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్
మెట్‌పల్లి: శ్రీ చక్ర స్పేస్ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. స్కూల్...
LATEST NEWS   Mar 01,2026 01:43 pm
మెట్‌పల్లి శ్రీచక్ర స్పేస్ స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్
మెట్‌పల్లి: శ్రీ చక్ర స్పేస్ స్కూల్‌లో సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. స్కూల్...
LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source